2014年12月30日 星期二

2014-12-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు.. ఏర్పాట్లపై సమీక్ష   
వెబ్ దునియా
భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా రానుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పర్యటనను పురస్కరించుకుని దేశ భద్రతపై కేంద్రం మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను కూడా పరిగణలోకి ...

'ఒబామా పర్యటన'పై రాజ్‌నాథ్ సమీక్ష   సాక్షి
అనుక్షణం.. అప్రమత్తం!   Andhrabhoomi
రిపబ్లిక్ డే: ఒబామా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాజ్‌నాథ్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సల్మాన్‌ఖాన్‌ పైన డీఎంకే విమర్శలు ఎందుకు...?   
వెబ్ దునియా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ పైన డీఎంకే నాయకులు విమర్శల వర్షం కురిపించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమంటే, శ్రీలంక ఎన్నికలలో ఆ దేశ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే తరఫున సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడమే ఇందుకు కారణం. సల్మాన్ నిర్ణయంపై డీఎంకే నాయకులు మండిపడుతున్నారు. దీనిపై వారు స్పందిస్తూ... ' తమిళ ప్రజలకు మాత్రమే ...

సల్మాన్‌ఖాన్‌ మీద డీఎంకే విమర్శలు   తెలుగువన్
రాజపక్స తరపున సల్మాన్‌ఖాన్ ప్రచారం   Namasthe Telangana
తమిళ సమస్య మాత్రమే కాదు: సల్మాన్‌ఖాన్ ప్రచారంపై డీఎంకే   Oneindia Telugu
Teluguwishesh   
News4Andhra   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పులి మాంసంతో స్నేహితులకు విందు: వ్యాపారవేత్తకు 13ఏళ్ల జైలు శిక్ష   
Oneindia Telugu
బీజింగ్: పులుల మాంసంతో విందులు, వినోదాలు నిర్వహించిన ఓ వ్యాపారవేత్తకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. చైనాలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జూ (ఇంటిపేరుతో మాత్రమే వెల్లడించారు) అనే వ్యక్తి నిరుడు వేటగాళ్ల నుంచి మూడు చనిపోయిన పులులను కొనుగోలు చేశాడు. అంతేగాక, పులిమాంసంతో వంటకాలను చేయించి స్నేహితులకు విందుభోజనాలు ఏర్పాటు ...

పులి మాంసంతో విందులు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫైలెట్ చాకచక్యం... తప్పిన పెను ప్రమాదం, 447 మంది సురక్షితం   
Oneindia Telugu
లండన్: లండన్ నుంచి లాస్‌వేగాస్ వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ విఎస్43 బోయింగ్ 747 విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉన్నట్లు కనుగొన్న ఫైలెట్ చాకచక్యంగా వ్వవహరించి 447 మంది ప్రయాణీకులను కాపాడాడు. ల్యాండింగ్ గేర్ వేస్తే తెరచుకోవాల్సిన నాలుగు టైర్ బాక్స్‌లలో మూడే తెరచుకున్నాయి. దీంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్ యూకేలోని ...

447 మందిని రక్షించిన పైలట్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జెట్ ఫ్లైట్ జస్ట్ మిస్ : ఢీకొట్టిన పక్షి.. విమానంలో మంటలు...   
వెబ్ దునియా
జెట్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన పైలట్.. అప్రమత్తంగా వ్యవరించడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరిగిన వెంటనే విమానాన్ని సురక్షితంగా దింపటంతో అందరు ఊపిరి ...

జెట్ ఎయిర్‌వేస్‌కు తప్పిన ప్రమాదం: పక్షి తాకి, మంటలు వచ్చాయి   Oneindia Telugu
జెట్ ఎయిర్‌వేస్ విమానంలో మంటలు   Namasthe Telangana
జెట్ ఎయిర్ వేస్ విమానానికి తప్పిన ప్రమాదం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాలిబన్ అగ్రనేత ముల్లా ఒమర్ చావలేదు.. పాక్‌లోనే ఉన్నాడట!   
వెబ్ దునియా
తాలిబన్ తీవ్రవాద సంస్థ అగ్రనేత ముల్లా ఒమర్ అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోయినట్టు వచ్చిన వార్తలను ఆప్ఘనిస్థాన్ నిఘా విభాగాలు కొట్టిపారేశాయి. ముల్లా ఒమర్ చనిపోలేదని, పాకిస్థాన్‌లోని కరాచీలో సురక్షితంగా ప్రాణాలతో సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఇదే అంశంపై ఆఫ్ఘన్ ఇంటలిజెన్స్ యాక్టింగ్ చీఫ్ రహ్మతుల్లా ...

పాక్‌లోనే ఉగ్రవాది ముల్లా ఒమర్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం   
సాక్షి
అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం సముద్రంలో కూలిపోయింది. ఇండోనేసియా ప్రభుత్వం తొలుత శకలాలు గుర్తించిన ప్రాంతంలోనే మృతదేహాలు తేలాయి. దీంతో మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా ...

జావా సముద్ర జలాలపై మృతదేహాలు : క్యూజడ్ 8501 ప్రయాణికులివే!!   వెబ్ దునియా
కనిపించిన ఎయిర్‌ఏసియా విమాన శకలాలు   Andhrabhoomi
ఎయిర్ ఏషియా: 162మంది సజీవ సమాధి, తేలుతున్న మృతదేహాలు   Oneindia Telugu
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 89 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫోటో జర్నలిస్ట్ రాజన్ దేవదాస్ కన్నుమూత   
వెబ్ దునియా
ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ రాజన్ దేవదాస్ కన్నుమూశారు. ఇండో-అమెరికన్ ఫోటో జర్నలిస్ట్ అయిన రాజన్ దేవదాస్‌ (93) శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో గుండెపోటుతో మృతి చెందారు. కేరళలోని తిరువనంతపురంలో 1921లో జన్మించిన దేవదాస్.. ఫొటోజర్నలిస్టుగా ఐదు దశాబ్దాలపాటు సేవలందించారు. భారత ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును ...

రాజన్‌ దేవదాస్‌ కన్నుమూత   Andhraprabha Daily
ప్రముఖ ఫొటో జర్నలిస్టు దేవదాస్ మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంటర్వ్యూతో చిచ్చు: ఇంటర్నెట్ బంద్.. ఒబామా కోతి!   
వెబ్ దునియా
ఉత్తర కొరియా అధ్యక్షుడిని చంపే కల్పిత కుట్ర కథతో సోనీ సంస్థ నిర్మించిన కామెడీ సినిమా 'ది ఇంటర్వ్యూ'పై కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ సినిమా పైన ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడుతోంది. దీనిని విడుదల చేయవద్దని గతంలో ఉత్తర కొరియా హెచ్చరించింది. అయితే, విడుదలలో తానే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ...

ఒబామాను కోతి అన్నందుకు ఇంటర్నెట్ బంద్   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


10tv
   
కొనసాగుతున్న విమాన ప్రమాదాలు..   
10tv
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 అదృశ్యమైంది. సురబయా నుండి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ...

నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言