వెబ్ దునియా
సోనియాకు స్వల్ప అస్వస్థ... ఆసుపత్రిలో చేరిక
వెబ్ దునియా
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. దీంతో చికిత్స కోసం ఆమెను వెంటనే సర్ గంగారాం హాస్పిటల్లో చేర్చినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తెలిపారు. గత ఏడా ది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా ...
ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీసాక్షి
సోనియాగాంధీకి అస్వస్థతNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. దీంతో చికిత్స కోసం ఆమెను వెంటనే సర్ గంగారాం హాస్పిటల్లో చేర్చినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తెలిపారు. గత ఏడా ది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా ...
ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
సోనియాగాంధీకి అస్వస్థత
వెబ్ దునియా
గాలికి బెయిలొచ్చినా... జైల్లోనే..
వెబ్ దునియా
గనుల కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్థన్ రెడ్డికి మరో కేసులో బెయిలు లభించింది. అయినా ఆయన జైల్లోనే ఉండక తప్పని ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. షరతులతో కూడా బెయిలు వచ్చినా సబ్ జైలులోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వివరాలు. బెయిలు కుంభకోణంలో కేసును విచారించిన హైదరాబాద్ కోర్టు గాలి జనార్థన రెడ్డికి షరతులతో కూడా బెయిలును మంజూరు ...
గాలికి బెయిల్ మంజూరుAndhrabhoomi
బెయిల్ డీల్ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెయిల్ స్కాంలో గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్, ఐనా జైల్లో..Oneindia Telugu
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గనుల కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్థన్ రెడ్డికి మరో కేసులో బెయిలు లభించింది. అయినా ఆయన జైల్లోనే ఉండక తప్పని ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. షరతులతో కూడా బెయిలు వచ్చినా సబ్ జైలులోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వివరాలు. బెయిలు కుంభకోణంలో కేసును విచారించిన హైదరాబాద్ కోర్టు గాలి జనార్థన రెడ్డికి షరతులతో కూడా బెయిలును మంజూరు ...
గాలికి బెయిల్ మంజూరు
బెయిల్ డీల్ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్
బెయిల్ స్కాంలో గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్, ఐనా జైల్లో..
Oneindia Telugu
26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్
సాక్షి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం.
ముంబై పేలుళ్ల కుట్రదారుడుAndhraprabha Daily
సయీద్ను అప్పగించమన్న రోజే లఖ్వీకి బెయిల్Namasthe Telangana
పెషావర్ టైంలోనే.. భారత్కు షాకింగ్!: అద్వానీ దిగ్భ్రాంతి, పాక్కు ధీటుగాOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం.
ముంబై పేలుళ్ల కుట్రదారుడు
సయీద్ను అప్పగించమన్న రోజే లఖ్వీకి బెయిల్
పెషావర్ టైంలోనే.. భారత్కు షాకింగ్!: అద్వానీ దిగ్భ్రాంతి, పాక్కు ధీటుగా
Teluguwishesh
మిస్ ఇండియా 2014గా యుఎస్ఎగా తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్ ఇండియా యుఎస్ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్ ఇండియా యుఎస్ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్ ఇండియా యుఎస్ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!వెబ్ దునియా
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)Oneindia Telugu
మిస్ ఇండియా అమెరికాగా ప్రణతిNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్ ఇండియా యుఎస్ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్ ఇండియా యుఎస్ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్ ఇండియా యుఎస్ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)
మిస్ ఇండియా అమెరికాగా ప్రణతి
సాక్షి
మిశ్రా హత్య కేసు నలుగురికి యావజ్జీవం
Andhraprabha Daily
రైల్వే మాజీ మంత్రి ఎల్ఎన్ మిశ్రా హత్యకేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నిందితులకు తలా రూ.25వేల జరి మానా విధించింది. ఈ మేరకు ఢిల్లిd న్యాయస్థానం గురువారంనాడు తీర్పు వెలువరించింది. 40ఏళ్ల క్రితం బీహార్లోని సమస్థీపూర్ రైల్వే స్టేషన్లో బాంబు పేలుళ్లు సృష్టించి మిశ్రాను దారుణంగా హతమార్చా రు. మిశ్రాతో పాటు ఇదే ...
'మిశ్రా' దోషులకు యావజ్జీవంసాక్షి
రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్షOneindia Telugu
రైల్వే మాజీమంత్రి మిశ్రా హత్యకేసు నిందితులకు యావజ్జీవంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
రైల్వే మాజీ మంత్రి ఎల్ఎన్ మిశ్రా హత్యకేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నిందితులకు తలా రూ.25వేల జరి మానా విధించింది. ఈ మేరకు ఢిల్లిd న్యాయస్థానం గురువారంనాడు తీర్పు వెలువరించింది. 40ఏళ్ల క్రితం బీహార్లోని సమస్థీపూర్ రైల్వే స్టేషన్లో బాంబు పేలుళ్లు సృష్టించి మిశ్రాను దారుణంగా హతమార్చా రు. మిశ్రాతో పాటు ఇదే ...
'మిశ్రా' దోషులకు యావజ్జీవం
రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్ష
రైల్వే మాజీమంత్రి మిశ్రా హత్యకేసు నిందితులకు యావజ్జీవం
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పెషావర్ ఘటనకు సంతాపం వాయిదా..
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో ...
ఏపీ అసెంబ్లీ రేపటి(శుక్రవారం)కి వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదాతెలుగువన్
ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదాసాక్షి
Andhraprabha Daily
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో ...
ఏపీ అసెంబ్లీ రేపటి(శుక్రవారం)కి వాయిదా
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
Namasthe Telangana
కోల్ ఆర్డినెన్స్పై పిటిషన్లకు సుప్రీం 'నో'
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గు గనులపై వేలం ప్రక్రియ నిర్వహణకు వీలుకలిగించే ఆర్టినెన్స్ను సవాలు చేస్తూ కోల్కతా ఎలక్ట్రిక్సప్లై కార్పొరేషన్ సహా రెండు ప్రైవేటు సంస్థలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అక్రమ గనుల తవ్వకానికిగాను జరిమానా చెల్లింపునకు ఈ నెల 31 వరకూ విధించిన గడువును పొడిగించాలంటూ జిందాల్ ...
'బొగ్గు ఆర్డినెన్స్'పై పిటిషన్ల కొట్టివేతAndhrabhoomi
కోల్ స్కాంకేసులో ప్రైవేట్ సంస్థల పిటిషన్ తిరస్కరణNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గు గనులపై వేలం ప్రక్రియ నిర్వహణకు వీలుకలిగించే ఆర్టినెన్స్ను సవాలు చేస్తూ కోల్కతా ఎలక్ట్రిక్సప్లై కార్పొరేషన్ సహా రెండు ప్రైవేటు సంస్థలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అక్రమ గనుల తవ్వకానికిగాను జరిమానా చెల్లింపునకు ఈ నెల 31 వరకూ విధించిన గడువును పొడిగించాలంటూ జిందాల్ ...
'బొగ్గు ఆర్డినెన్స్'పై పిటిషన్ల కొట్టివేత
కోల్ స్కాంకేసులో ప్రైవేట్ సంస్థల పిటిషన్ తిరస్కరణ
సాక్షి
ఇస్రో మార్క్ విజయం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతరిక్షానికి పయనం! మానవుడి చిరకాల ఆకాంక్ష ఇది! అంతరిక్షంలోకి మానవుడిని పంపడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయోగాలు చేశాయి! చేస్తున్నాయి! అమెరికా, రష్యా, చైనాలు మానవులను అంతరిక్షంలోకి పంపాయి కూడా! ఆ దిశలోనే మొదటి అడుగువేసింది మన ఇస్రో! అంతరిక్షంలోకి మానవుడిని పంపడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడానికి ...
చరిత్ర సృష్టించాం..సాక్షి
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలుNamasthe Telangana
జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ సక్సెస్ : జగన్ అభినందనలు!వెబ్ దునియా
Kandireega
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 33 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతరిక్షానికి పయనం! మానవుడి చిరకాల ఆకాంక్ష ఇది! అంతరిక్షంలోకి మానవుడిని పంపడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయోగాలు చేశాయి! చేస్తున్నాయి! అమెరికా, రష్యా, చైనాలు మానవులను అంతరిక్షంలోకి పంపాయి కూడా! ఆ దిశలోనే మొదటి అడుగువేసింది మన ఇస్రో! అంతరిక్షంలోకి మానవుడిని పంపడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడానికి ...
చరిత్ర సృష్టించాం..
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ సక్సెస్ : జగన్ అభినందనలు!
వెబ్ దునియా
పొరపాట్లను సరిదిద్దడానికే సవరణ: వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన పొరపాటు సరిదిద్ది, ఇకపై అటువంటి జరగకుండా అడ్డుకునేందకే ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట సవరణను కొందరు మొండిగా ...
పొరపాట్లు సరిదిద్దడానికే బిల్లు సవరణలుతెలుగువన్
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణసాక్షి
సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకెOneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన పొరపాటు సరిదిద్ది, ఇకపై అటువంటి జరగకుండా అడ్డుకునేందకే ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట సవరణను కొందరు మొండిగా ...
పొరపాట్లు సరిదిద్దడానికే బిల్లు సవరణలు
అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణ
సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకె
Namasthe Telangana
జమ్ము, జార్ఖండ్లలో రేపు చివరిదశ ఎన్నికలు
Namasthe Telangana
జమ్ము/రాంచీ: జమ్ముకశ్మీర్, జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకొన్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లో రేపు చివరి విడుత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. జమ్ము కశ్మీర్లో 20 స్థానాలకు, జార్ఖండ్లో 16 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ రెండు రాష్ర్టాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం 23న నిర్వహిస్తారు.
తుది దశ ప్రచారానికి తెరసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
జమ్ము/రాంచీ: జమ్ముకశ్మీర్, జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకొన్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లో రేపు చివరి విడుత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. జమ్ము కశ్మీర్లో 20 స్థానాలకు, జార్ఖండ్లో 16 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ రెండు రాష్ర్టాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం 23న నిర్వహిస్తారు.
తుది దశ ప్రచారానికి తెర
沒有留言:
張貼留言