2014年12月29日 星期一

2014-12-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
దేవుడు దయ తలిస్తే.. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా.. : నారా లోకేష్   
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...

తిరుపతిలో పోటీ చేయను, దేవుడిదే నిర్ణయం: నారా లోకేష్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
లఖ్వీ నిర్బంధం నిలిపివేత   
Andhrabhoomi
ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన దాడికి కుట్రదారుగా భావిస్తున్న రెహమాన్ లఖ్వీ నిర్బంధాన్ని నిలిపివేస్తూ పాక్ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 26/11 కేసులో బెయిల్ పొందిన లఖ్వీని శాంతిభద్రతల చట్టం కింద నిర్బంధించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో భారత్ ఒక్కసారిగా మండిపడింది.
లఖ్వీకి హైకోర్టులో ఊరట   Andhraprabha Daily
లష్కరే లఖ్వీ నిర్బంధం కొట్టివేత   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
సెట్లు.. ఇక్కట్లు   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర విరుద్దమైన తేదీలను ప్రకటిస్తూ విద్యార్థులను అయోమయానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రవేశ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే సర్వాధికారాలు తమకున్నాయని, విభజన చట్టంలోని 75, 95 సెక్షన్‌ల ప్రకారం ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ ...

ఏపీ కంటే ముందే తెలంగాణ ఎంసెట్   సాక్షి
మా ఎంసెట్ మేమే నిర్వహించుకుంటాం: పాపిరెడ్డి   Namasthe Telangana

అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధాని పంట పొలాలకు నిప్పు... కాలిబూడిదైన వ్యవసాయ సామాగ్రి   
వెబ్ దునియా
రాజధాని ప్రతిపాదిత ప్రాంతం రావణకాష్టంలా రగులుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పొలాలు అగ్గై మండుతున్నాయి. కొందరు దుండగులు పని కట్టుకుని ఆ పంటపొలాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఒక్క సోమవారం రాత్రే కనీసం 13 చోట్ల మంట పెట్టారు. ఇందులో వెదురు బొంగులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
పంట పొలాల్లో 'రాజధాని' మంటలు   సాక్షి
రాజధాని గ్రామంలోమళ్లీ మంటల కలకలం   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పన్ను ఎగవేతదారులను వదలొద్దు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు. సక్రమంగా పన్నులు చెల్లించే వ్యాపారులకు సహకరిస్తూనే ఎగవేతదారులు, జీరో వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ...

సినిమాలకు నందికి బదులు ఏకశిలా అవార్డు   Andhrabhoomi
కేసీఆర్‌ పాలనపై ప్రజలకు నమ్మకం పెరిగింది   Andhraprabha Daily
నంది అవార్డు పేరు మారుస్తాం : మంత్రి తలసాని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Palli Batani   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్రిస్టియన్, ముస్లింలను హిందూమతంలోకి ఆహ్వానిస్తున్నాం!: ప్రవీణ్ తొగాడియా   
వెబ్ దునియా
మతమార్పిడులకు విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకమని వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియా పేర్కొన్నారు. క్రిస్టియన్‌, ముస్లింలను హిందూమతంలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని తొగాడియా స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రవీణ్ తొగాడియా మీడియాతో మాట్లాడుతూ 700 ఏళ్లుగా పునరాగమన కార్యక్రమం ...

మతమార్పిడులకు వీహెచ్‌పి వ్యతిరేకం : ప్రవీణ్‌ తొగాడియా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియా   సాక్షి
తిరుమల పంపండి: కేసీఆర్‌కి వీహెచ్‌పీ హెచ్చరిక, టీపై దృష్టి(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్నికల్లో ఓడిపోయిన వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తారా?: బొత్స   
వెబ్ దునియా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ కనుచూపు మేరలో కనబడని తరుణంలో కాంగ్రెస్ నేతలంతా టీడీపీ, బీజేపీ వైపు దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయిన తమను ఎవరైనా ఆహ్వానిస్తారా? అని ఎదురు ప్రశ్నవేశారు. గత రాత్రి గుంటూరు ...

ఓడిపోయాం, మమ్మల్ని పిలుస్తారా: బీజేపీలోకి వెళ్తారనే వార్తపై బొత్స   Oneindia Telugu
బిజెపిలో చేరుతున్నారా అంటే ..బొత్స జవాబు..   News Articles by KSR
ఓడిపోయిన మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారు ?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
ఈసారి పోటీచేస్తా నారా లోకేష్‌ ప్రకటన   
Andhraprabha Daily
కృష్ణా, కెఎన్‌ఎన్‌ బ్యూరో : వచ్చే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలుగుదేశం యువనేత నారా లోకేష్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది కూడా ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో చిన్న వయసులోనే అత్యంత కీలక బాధ్యత లు నిర్వహిస్తున్న మీరు వచ్చే ఎన్నిక్లలో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా ...

రుణమాఫీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు : నారా లోకేష్‌ (29-Dec-2014)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ములాయం సింగ్ యాదవ్ మిస్సింగ్: ఫోటోతో పోస్టర్లు   
వెబ్ దునియా
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, అజంఘర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కనిపించడం లేదంటూ బీజేపీ పోస్టర్లను ముద్రించింది. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా తన నియోజకవర్గానికి తీసుకురావాలని... అలా తీసుకువచ్చిన వారికి నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫోటోతో పోస్టర్లు వెలిశాయి. సఘ్రీ తెహసిల్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
జలియన్‌వాలాబాగ్ కంటే దారుణం   
Andhrabhoomi
కోల్‌కతా, డిసెంబర్ 29: పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 1993లో యువజన కాంగ్రెస్ ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందడంపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన జస్టిస్ సుశాంత చటర్జీ కమిషన్ ఆ ఘటనను 'జలియన్‌వాలా బాగ్' ఊచకోత కంటే దారుణమైన ఘటనగా పేర్కొంది. పోలీసుల కాల్పులకు కంట్రోల్ రూమ్ అధికారులే ...

జలియన్‌వాలా కంటే దారుణం   సాక్షి
1993 కాల్పులు... జలియన్ వాలాబాగ్ కంటే దారుణం: ఛటర్జీ కమిషన్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言