2014年12月28日 星期日

2014-12-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
బెంగళూరులో పేలుడు: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు   
Oneindia Telugu
బెంగళూరు: భారత ఐటీ నగరం బెంగళూరును బాంబు పేలుడు వణికించింది. ఎంజీ రోడ్డుకు అనుబంధంగా ఉన్న చర్చ్‌ స్ట్రీట్ లో ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో భవాని (38) అనే మహిళ మ‌రణించింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతా హై ఎలర్ట్‌ ప్రకటించారు. చర్చ్‌ ...

బెంగళూరులో బాంబు పేలుడు.   10tv
బెంగళూరుపై ఉగ్ర పంజా...? పేలుళ్ళులో ఒకరి మృతి..   వెబ్ దునియా
నేల మీద.. బెంగళూరులో బాంబు పేలుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మలేషియా విమానాలకు గ్రహణం పట్టిందా..!! అవే ఎందుకు అదృశ్యమవుతున్నాయి..?   
వెబ్ దునియా
మలేషియా విమానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ విమానాల్లో భద్రత లేకుండా పోతోంది. అట్లాంటి ఇట్లాంటి అభద్రత కాదు. అసలు మనుషులు.. చివరకు శవాలు కూడా కనిపించకుండా పోయే స్థితి నెలకొంది. మలేషియా గ్రహాలకు గ్రహణం పట్టిందా..? ఆ విమానాలు మాత్రమే ఎందుకు అదృశ్యమవుతున్నాయి. ఇదో పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. 2014 మలేషియా ...

ఆ విమానాలకే ఎందుకు జరుగుతోంది ?   10tv
అటు గగనం... విమానం గల్లంతు.. 162 మంది మృతి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరో మలేసియా విమానం అదృశ్యం   సాక్షి
News Articles by KSR   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 34 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పోలీసులకు ఫేక్‌ కాల్..28 ఏళ్ల జైలు శిక్ష   
Namasthe Telangana
పాకిస్థాన్: పాకిస్థాన్ దేశంలోని ముల్తాన్ నగరంలో రద్దీగా ఉండే పార్కులో బాంబు పెట్టానంటూ పోలీసులకు ఉరుకులు పరుగులు పెట్టించిన వ్యక్తికి పాకిస్థాన్ కోర్టు 28 ఏళ్లు జైలు శిక్ష పడింది. స్నేహితుడిపై పగ తీర్చుకోవాలని తన స్నేహితుడి ఫోన్ నుంచి రాణా అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. పార్కులో బాంబు పెట్టానని సమాచారం అందించాడు. దీంతో ...

బాంబు పెట్టారంటూ ఉత్తుత్తి బెదిరింపు.. పాక్ నిందితుడికి 28 యేళ్ళ జైలు!   వెబ్ దునియా
బాంబు పెట్టానంటూ బెదిరింపు ఫోన్ కాల్... 26 ఏళ్లు జైలు శిక్ష   Oneindia Telugu
దొంగ ఫోన్ కాల్... 26 ఏళ్ల జైలు శిక్ష   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏఐఎస్‌ అధికారుల విభజనకు మరో వారం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్‌)కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...

ఏపీకి 166, టీఎస్‌కు128 !   News4Andhra
టీ, ఏపీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల లిస్ట్ విడుదల...!   వెబ్ దునియా
తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా...   తెలుగువన్
Telangana99   
10tv   
సాక్షి   
అన్ని 19 వార్తల కథనాలు »   


'సింగరేణి' సమ్మెకు సీఐటీయూ మద్దతు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29, 30 తేదీలలో సమ్మె చేపడుతున్న సింగరేణి ఉద్యోగులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ కమిటీ పూర్తి మద్దతు తెలిపింది. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని ...

'కోల్‌ ఇండియా'లో సమ్మె సైరన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బొగ్గుపరిశ్రమ పరిరక్షణకు దేశవ్యాప్తంగా జరిగే ఐదురోజుల సమ్మెను జయప్రదం చేయాలి   Andhrabhoomi
సింగరేణిలో నేడు, రేపు ఒప్పంద కార్మికుల సమ్మె   Namasthe Telangana
10tv   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీ భార్య జశోబాబెన్ కోరిన సమాచారాన్ని ఇవ్వలేం: మెహసానా పోలీసులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తనకు కల్పిస్తున్న భద్రత, ఇతర అంశాలకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ సతీమణి జశోదాబెన్ అడిగిన సమాచారాన్ని ఇవ్వలేమని పోలీసులు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఆమె అడుగుతున్న సమాచారం స్ధానిక నిఘా విభాగం (ఎల్.ఐ.బి) పరిధికి వస్తుందని, ఆ విభాగానికి సమాచార హక్కు చట్టం నుంచి మనిహాయింపు ఉందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ...

నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ అడిగిన సమాచారం ఇవ్వలేం!   వెబ్ దునియా
జశోదాబెన్‌కు చుక్కెదురు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Palli Batani
   
బెంగళూరు పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్   
TV5
బెంగళూరు పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. దాడులు జరగవచ్చంటూ.. డిసెంబర్ 17న ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. అయినా పేలుడు జరిగింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బెంగళూరులో అణువణులూ జల్లెడ పడుతున్నారు. బెంగళూరులో అరెస్టైన ఐటీసీ ఉద్యోగి బిశ్వాస్‌ అరెస్ట్‌కు నిరసనగా ఈ పేలుడు జరిగినట్లు ...

బెంగళూరులో బాంబు పేలుడు... సిటీలో హై అలర్డ్.. సీఎంకు రాజ్‌నాథ్ ఫోన్   Palli Batani

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్ లేని భారత్‌ను చూడలేం   
సాక్షి
విజయవాడ సెంట్రల్ : 'పదేళ్ల తరువాత చచ్చి బతికిన బీజేపీ, టీడీపీలు కల్లు తాగిన కోతుల్లా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాయి. సూర్యుడు లేని ఉదయాన్ని, కాంగ్రెస్ లేని భారతదేశాన్ని చూడలేం..' అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి కాంగ్రెస్ సమర శంఖారావం సభలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించాలి : దిగ్విజయ్ సింగ్   
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించాలని ఆ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం రావాలంటే ఉపాధ్యక్షుడైన రాహుల్‌గాంధీ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించాలన్నారు. ఇప్పుడు రాహుల్‌ సమయం ...

రాహుల్ 'పూర్తిస్థాయి'లో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాలి   Andhrabhoomi
రాహుల్‌ పూర్తి స్థాయిగా స్వీకరించాలి: దిగ్విజయ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాహుల్ నాయకత్వం వహిస్తారా   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లైంగికంగా వేధించిన సన్ టీవీ సీఓఓ అరెస్టు!   
వెబ్ దునియా
సహ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు ఆధారాలతో సహా నిరూపించడంతో సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సీఓఓ పేరు ప్రవీణ్. ఈ మేరకు బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు చెన్నై నగర పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా సూర్య టీవీ చెందిన ఒక మాజీ మహిళ ఉద్యోగి ఈ ...

లైంగిక వేధింపులు... సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్   తెలుగువన్
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్   సాక్షి
లైంగిక ఆరోపణ కేసులో సన్‌టీవీ సీఓఓ   Namasthe Telangana
Andhrabhoomi   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言