2014年12月23日 星期二

2014-12-24 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
వణికిపోయన వాట్సన్   
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 23: యువ బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ ఒక బౌన్సర్‌ను పుల్‌షాట్‌గా కొట్టడంలో విఫలమై గాయపడడం, రెండు రోజులు కోమాలో ఉన్న తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందడాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకా మరచిపోలేదు. సుమారు నెలరోజుల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తుకొచ్చిందో ఏమోగానీ జేమ్స్ పాటిన్సన్ వేసిన బౌన్సర్ హెల్మెట్‌కు తగలడంతో ...

అదిరిపడ్డ వాట్సన్   సాక్షి
బౌన్సర్‌ దెబ్బకు అదిరిన వాట్సన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షేన్ వాట్సన్‌ను బలంగా తాకిన బౌన్సర్.. దెబ్బకి కింద పడిన ఆసీస్ క్రికెటర్!   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆరని చిచ్చు!   
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 23: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టు నాలుగో రోజున బ్యాటింగ్ కొనసాగించడానికి శిఖర్ ధావన్ నిరాకరించడం, విరాట్ కోహ్లీ హడావుడిగా మైదానంలోకి దిగాల్సి రావడం టీమిండియాలో అశాంతికి కారణమయ్యాయి. ఈ సంఘటనతో డ్రెస్సింగ్ రూమ్‌లో అవాంఛనీయ పరిస్థితి నెలకొందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వయంగా ...

కోహ్లి x ధావన్   సాక్షి
తిట్టుకున్న కోహ్లీ, ధావన్   Namasthe Telangana
డ్రెస్సింగ్ రూమ్‌లో బూతులు తిట్టుకున్న విరాట్ కోహ్లీ .. శిఖర్ ధావన్‌!   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'   
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా జాస్తి వెంకట రాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందని, అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, ...

ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్   Andhrabhoomi
డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచ కప్-2015 ప్రచారకర్త సచిన్ టెండూల్కర్..!   
వెబ్ దునియా
వన్డే వరల్డ్ కప్ - 2015కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో.. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్‌కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారన్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ...

వరల్డ్ కప్ 2015 బ్రాండ్ అంబాసిడర్ సచిన్   Kandireega
ప్రపంచకప్‌ ప్రచారకర్తగా సచిన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సచిన్‌కు మరో గౌరవం   Andhrabhoomi
సాక్షి   
Teluguwishesh   
News4Andhra   
అన్ని 14 వార్తల కథనాలు »   


హఫీజ్‌కు చెన్నైలో 'పరీక్ష'   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఈనెల 25న చెన్నైకి రానున్నాడు. అక్కడి కార్డ్ఫి మెట్రోపాలిటన్ యూనివర్శిటీ సెంటర్‌లో అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అతనిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం చేతి వంపు 15 డిగ్రీలకు ...

25న చెన్నైకి హఫీజ్, అజ్మల్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సచిన్‌ను అధిగమించిన కోహ్లి   
సాక్షి
ముంబై: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. అయితే ఇది ఏ పరుగుల విషయంలోనో అనుకుంటే పొరపాటే. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అత్యధిక సంఖ్యలో అభిమానులు కలిగిన భారతీయ క్రీడాకారుడిగా కోహ్లి (@iamvkohli) తొలి స్థానంలో నిలిచాడు. ఈ విషయంలో సచిన్‌ను తోసిరాజని కోహ్లి 48 లక్షల 70 వేల ...

సచిన్‌ను వెనక్కి నెట్టి... మొదటి స్ధానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
షాహిద్ అఫ్రిదికి పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసులు   
thatsCricket Telugu
లాహోర్: పాకిస్ధాన్ ఆల్ రౌండర్, సీనియర్ ఆటగాడు షాహిద్ అఫ్రిదికి పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొని పాకిస్ధాన్ బోర్డు నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఈ షోకాజ్ నోటీసులు అందినట్లు బోర్డు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో అఫ్రిదితో పాటు మరో ...

షాహిద్ ఆఫ్రిదికి షోకాజ్ నోటీసు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ధోనీ..డకౌట్ల కెప్టెన్!   
Namasthe Telangana
హైదరాబాద్: ఆటలో తనదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటున్న ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేదో పరుగులకు సంబంధించింది కాదు. ధోనీ డకౌట్ల రికార్డు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ధోనీ డకౌట్ కావడంతో అత్యధికంగా డకౌట్లు అయిన భారత కెప్టెన్ గా నిలిచాడు. ధోనీ కెప్టెన్ గా 8 సార్లు డకౌట్ అయ్యాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మన్సూర్ అలీఖాన్ ...

మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్టు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనలు ముగియకపోవడం, సీలేరు విద్యుత్‌పై సదరల్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ఇంకా నివేదిక అందకపోవడం తదితర కారణాలరీత్యా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మూడో టెస్టులో బర్న్స్!   
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 23: భారత్‌తో జరిగే మూడో టెస్టులో యువ బ్యాట్స్‌మన్ జో బర్న్స్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిచెల్ మార్ష్ గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరం కాగా, అతని స్థానంలో సెలక్టర్లు బర్న్స్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి అతని సేవలను జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంటుందన్న వార్తలు ...

మూడో టెస్టుకు మిచెల్‌ మార్ష్‌ దూరం   Andhraprabha Daily
మార్ష్ స్థానంలో బర్న్స్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言