Oneindia Telugu
క్రిస్టియన్లకు కేసీఆర్ వరాలు, వాటికి మాత్రం నో..
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో క్రైస్తవులు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రూ.10 కోట్ల వ్యయంతో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. అనువైన స్థలం కోసం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. లలిత కళాతోరణంలో నిర్వహించిన 36వ ఐక్య క్రిస్మస్ ఉత్సవాల్లో కేసీఆర్ ...
క్రైస్తవులకు కెసిఆర్ వరాలుNews Articles by KSR
ఇక జనవరి 1న సెలవుAndhrabhoomi
మతం మారినా కులం పోదు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో క్రైస్తవులు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రూ.10 కోట్ల వ్యయంతో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. అనువైన స్థలం కోసం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. లలిత కళాతోరణంలో నిర్వహించిన 36వ ఐక్య క్రిస్మస్ ఉత్సవాల్లో కేసీఆర్ ...
క్రైస్తవులకు కెసిఆర్ వరాలు
ఇక జనవరి 1న సెలవు
మతం మారినా కులం పోదు!
10tv
వణికిస్తున్న స్వైన్ఫ్లూ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా 54 కేసులు నమోదయ్యాయి. సకాలంలో గుర్తించని కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు గత రెండు రోజుల్లోనే మృతిచెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్ఫ్లూ కేసులు భారీగా నమోదు ...
వణికిస్తున్న స్వైన్ ఫ్లూ..10tv
ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న స్వైన్ఫ్లూNamasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా 54 కేసులు నమోదయ్యాయి. సకాలంలో గుర్తించని కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు గత రెండు రోజుల్లోనే మృతిచెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్ఫ్లూ కేసులు భారీగా నమోదు ...
వణికిస్తున్న స్వైన్ ఫ్లూ..
ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న స్వైన్ఫ్లూ
Andhrabhoomi
బాధ్యతలు చేపట్టిన టిఎస్పిఎస్సి చైర్మన్ ఘంటా
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 18: లక్షలాది తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేటి నుంచే తన పని ప్రారంభిస్తుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. యువత సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పోస్టుల భర్తీ విషయంలో ఎవరి ఒత్తిడికి లొంగకుండా కమిషన్ ...
కొత్త ఏడాదిలో కొత్త కొలువులుసాక్షి
చాంబర్లపై లొల్లి.. లొల్లి! ఇరు రాష్ట్రాల కార్యదర్శుల వాదనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల'Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 18: లక్షలాది తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేటి నుంచే తన పని ప్రారంభిస్తుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. యువత సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పోస్టుల భర్తీ విషయంలో ఎవరి ఒత్తిడికి లొంగకుండా కమిషన్ ...
కొత్త ఏడాదిలో కొత్త కొలువులు
చాంబర్లపై లొల్లి.. లొల్లి! ఇరు రాష్ట్రాల కార్యదర్శుల వాదన
'జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల'
Oneindia Telugu
ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చరా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలవుతున్నా రాజధాని నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలని ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారాNews Articles by KSR
ఎపి ఎక్స్ప్రెస్ పేరు మార్చండిAndhrabhoomi
ఏపీ ఎక్స్ప్రెస్ను తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చండి: కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలవుతున్నా రాజధాని నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలని ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారా
ఎపి ఎక్స్ప్రెస్ పేరు మార్చండి
ఏపీ ఎక్స్ప్రెస్ను తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చండి: కేసీఆర్
వెబ్ దునియా
సోనియాకు స్వల్ప అస్వస్థ... ఆసుపత్రిలో చేరిక
వెబ్ దునియా
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. దీంతో చికిత్స కోసం ఆమెను వెంటనే సర్ గంగారాం హాస్పిటల్లో చేర్చినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తెలిపారు. గత ఏడా ది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా ...
ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. ఆమెకు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. దీంతో చికిత్స కోసం ఆమెను వెంటనే సర్ గంగారాం హాస్పిటల్లో చేర్చినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తెలిపారు. గత ఏడా ది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా ...
ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
Namasthe Telangana
షెడ్లు నిర్మించైనా పాలన సాగిస్తాం: సీఎం చంద్రబాబు
Namasthe Telangana
హైదరాబాద్: ఏపీ సర్కారు త్వరలో హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తివేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇకపై హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని, విజయవాడ పాలనా రాజధానిగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
హైదరాబాద్: ఏపీ సర్కారు త్వరలో హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తివేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇకపై హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని, విజయవాడ పాలనా రాజధానిగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ...
Oneindia Telugu
ప్రియురాలిని మరిచిపోలేక భార్యను ఒంటరి చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి!
వెబ్ దునియా
ప్రియురాలిని మరిచిపోలేక కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ''ప్రేమించిన అమ్మాయి నాకెంతో సాయం చేసింది. ఆమె లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని, ఆమె నాతో లేకపోవడం ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది.
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు...తెలుగువన్
ప్రేయసిని మరిచిపోలేక.. భార్యను ప్రేమించలేక.. టెక్కీ ఆత్మహత్యNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రియురాలిని మరిచిపోలేక కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ''ప్రేమించిన అమ్మాయి నాకెంతో సాయం చేసింది. ఆమె లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని, ఆమె నాతో లేకపోవడం ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది.
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు...
ప్రేయసిని మరిచిపోలేక.. భార్యను ప్రేమించలేక.. టెక్కీ ఆత్మహత్య
వెబ్ దునియా
గాలికి బెయిలొచ్చినా... జైల్లోనే..
వెబ్ దునియా
గనుల కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్థన్ రెడ్డికి మరో కేసులో బెయిలు లభించింది. అయినా ఆయన జైల్లోనే ఉండక తప్పని ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. షరతులతో కూడా బెయిలు వచ్చినా సబ్ జైలులోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వివరాలు. బెయిలు కుంభకోణంలో కేసును విచారించిన హైదరాబాద్ కోర్టు గాలి జనార్థన రెడ్డికి షరతులతో కూడా బెయిలును మంజూరు ...
గాలికి బెయిల్ మంజూరుAndhrabhoomi
బెయిల్ డీల్ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెయిల్ స్కాంలో గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్, ఐనా జైల్లో..Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గనుల కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్థన్ రెడ్డికి మరో కేసులో బెయిలు లభించింది. అయినా ఆయన జైల్లోనే ఉండక తప్పని ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. షరతులతో కూడా బెయిలు వచ్చినా సబ్ జైలులోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వివరాలు. బెయిలు కుంభకోణంలో కేసును విచారించిన హైదరాబాద్ కోర్టు గాలి జనార్థన రెడ్డికి షరతులతో కూడా బెయిలును మంజూరు ...
గాలికి బెయిల్ మంజూరు
బెయిల్ డీల్ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్
బెయిల్ స్కాంలో గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్, ఐనా జైల్లో..
Namasthe Telangana
జయ బెయిల్ పొడిగింపు
Namasthe Telangana
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నాలుగునెలలపాటు బెయిల్ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. కేసు సత్వర విచారణకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని, విచారణను మూడు నెలల్లో పూర్తిచేయాలని కర్ణాటక హైకోర్టుకు ...
అమ్మకు 4 నెలలు బెయిల్ పొడిగింపుసాక్షి
జయలలితకు బెయిల్ పొడిగించిన సుప్రీంAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నాలుగునెలలపాటు బెయిల్ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. కేసు సత్వర విచారణకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని, విచారణను మూడు నెలల్లో పూర్తిచేయాలని కర్ణాటక హైకోర్టుకు ...
అమ్మకు 4 నెలలు బెయిల్ పొడిగింపు
జయలలితకు బెయిల్ పొడిగించిన సుప్రీం
వెబ్ దునియా
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ భార్య!
వెబ్ దునియా
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ స్థానంలో ఆయన భార్యకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని గురువారం జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ...
సుగుణకే ఎమ్మెల్యే టికెట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ స్థానంలో ఆయన భార్యకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని గురువారం జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ...
సుగుణకే ఎమ్మెల్యే టికెట్
沒有留言:
張貼留言