2014年12月24日 星期三

2014-12-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
వాజ్‌పేయికి భారతరత్న పట్ల సంబరాలు   
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...

వారి సేవలకు సరైన గుర్తింపు   సాక్షి
భారత రత్నం వాజపేయి, మాలవీయకు అత్యున్నత పురస్కారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోడీ డబుల్ మేజిక్‌తో బీజేపీ ఉక్కిరిబిక్కిరి! ఇదీ వాజపేయి, మాలవ్యా   Oneindia Telugu
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 63 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాళ్ల పారాణీ ఆరక ముందే..! కాటికి చేరిన నవదంపతులు..!!   
వెబ్ దునియా
పెళ్లయి 15 రోజులు కూడా కాలేదు. కాళ్ల పారాణి ఇంకా ఆరనే లేదు. పెళ్ళినాటి సంతోషం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ నవదంపతులను మృత్యువు వెంటాడింది. వేటాడి వల విసిరి రోడ్డు ప్రమాద రూపంలో కబళించేసింది. భవిష్యత్తుపై వారు కన్న కలలు తీరక ముందే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఒడిశా భూభాగంలో చీకటిబలరాంపురం చెక్‌పోస్టు వద్ద బుధవారం ...

రోడ్డుప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అస్సాం దాడుల మృతులు 72   
సాక్షి
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 72కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్‌పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్‌బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. దీంతో గిరిజనులు ప్రతీకార ...

అసోంలో ఆగని హింస   Telangana99
అట్టుడుకుతున్న అసోం   Andhrabhoomi
72కు చేరిన మృతుల సంఖ్య ప్రతిఘటిస్తున్న ఆదివాసీలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 38 వార్తల కథనాలు »   


సాక్షి
   
కర్నాటకలో మేక కడుపున మనుషులు పుట్టారు...   
తెలుగువన్
ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారో లేదోగానీ, ఇలా జరిగింది. అవును.. మేక కడుపున మనిషి పుట్టాడు. కర్నాటక రాష్ట్రంలోని షోలాపూర్ అనే ఊళ్ళోఒక మేక చూడ్డానికి మనిషి ఆకారంలో వున్న రెండు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఆ రెండు పిల్లలూ చూడ్డానికి మనిషి శిశువులా వున్నాయి. అయితే ఆ రెండూ పుట్టకముందే మరణించాయి. ఈ పిల్లలను కన్న మేక ఇప్పటి వరకు ...

మనిషిని పోలిన మేకపిల్లలు   Namasthe Telangana
కర్ణాటకలో మేక కడుపున మనిషిని పోలిన శిశువు!   వెబ్ దునియా
వింత: మనిషి పోలికలతో పుట్టిన మేక పిల్లలు (ఫొటో)   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
పన్నుల విధానం క్రమబద్ధీకరిస్తాం: తలసాని   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ ...

పదేళ్ల తర్వాత మరోసారి మంత్రి పీఠంపైకి..   News4Andhra
పదేళ్ళ తర్వాత మంత్రిగా తలసాని శ్రీనివాస్...   వెబ్ దునియా
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తలసాని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
అటల్ జి తో స్కూటర్ పై తిరిగేవాడిని   
News Articles by KSR
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారత రత్న వచ్చిన సందర్భంగా మాజీ ఉప ప్రదాని ఎల్.కె.అద్వాని తన అనుభూతులు పంచుకున్నారు.వాజ్ పేయితో తన స్నేహం అపూర్వమైనదని ఆయన అన్నారు.వాజ్ పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్ పై తిరిగేవాళ్లమని అద్వానీ తెలిపారు. వాజ్ పేయిని తన స్కూటర్ పై వెనుక కూర్చొబెట్టుకుని చాట్ తినేందుకు ...

'వాజ్ పేయిని స్కూటర్ పై తీసుకెళ్లేవాణ్ని'   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒకరితో ప్రేమ... మరొకరితో వివాహేతర సంబంధం.. ఇంకో ఇద్దరికి వల   
వెబ్ దునియా
ఆ నయవంచకుడికి ఆడవాళ్ల బలహీనతో ఆడుకోవడం అలవాటు.. ఒకరిని ప్రేమించానన్నాడు.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఇంకో ఇద్దరికి వల విసిరాడు. ఇదే అతని నిత్యకృత్యం.. అయితే అందరూ మహిళలు కలసి ఈ కేటుగాడి లీలలు పసిగట్టారు. పోలీసులకు చెప్పి అతని పనిబట్టారు. ఈ తతంగమంతా ఎక్కడ జరిందనేగా మీ ఆతృత. రండీ తెలుసుకుందాం. ladies cheater. విజయవాడ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సీనియర్ జార్జి బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..   
వెబ్ దునియా
అమెరికా మాజీ అధ్యక్షుడు, సీనియర్ బుష్ జార్జి హెచ్.డబ్ల్యూ. బుష్ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు ఆయన ప్రతినిధి జిమ్ మెక్ గ్రాత్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో బుష్‌ను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చినట్టుగాను, ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఛాంపియన్ డాక్టర్ కోడెల   
Andhrabhoomi
గుంటూరు, డిసెంబర్ 24: 'ముఖ్యమంత్రి, అధికారులు, నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో తరతరాల సమస్యకు పరిష్కారం కనుగొన్నాం, ఇదొక చారిత్రాత్మకమైన రోజు, ఇది సమష్టి విజయం' అంటూ రాష్ట్ర శాసనసభ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 'స్వచ్ఛ సత్తెనపల్లి' పేరిట సత్తెనపల్లి శరభయ్య ...

దళిత క్రైస్తవులు ఎస్సీలతో సమానమే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సత్తెనపల్లి ఆదర్శంగా స్వచ్ఛ గుంటూరు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్ సిఎంలా.. బాబు విపక్ష నేతలా: నెహ్రూ ఫైర్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే.. సిఎం చంద్రబాబు విపక్ష నేతలా వ్యవహరించారని ...

సి.ఎమ్.లా జగన్-విపక్ష నేతలా బాబు   News Articles by KSR
జగన్ సీఎంలా.. బాబు విపక్షనేతలా వ్యవహరించారు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言