Oneindia Telugu
విశ్వకాంత్: బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్లి సిడ్నీ కేఫ్లో చెర
Oneindia Telugu
హైదరాబాద్: భార్యాపిల్లలకు బ్రేక్ఫాస్ట్ తెస్తానని చెప్పి సిడ్నీలోని లిండ్ కేఫ్కు వెళ్లిన ఇన్ఫోసిస్ టెక్కీ విశ్వనాథ్ అంకిరెడ్డి ఉగ్రవాదికి బందీగా చిక్కాడు. ఇప్పుడే వస్తానని భార్య శిల్పారెడ్డికి చెప్పి వెళ్లిన అతను 16 గంటల పాటు కేఫ్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు కమెండోలు అతన్ని చెర నుంచి విడిపించారు. ఇన్ఫోసిస్ వెస్ట్పాక్ బ్యాంకులో ...
క్షేమంగా బయటపడిన విశ్వకాంత్ అంకిరెడ్డితెలుగువన్
టీమిండియాకు భారీ భద్రతAndhrabhoomi
సిడ్నీలో 'ఉగ్ర'టెన్షన్!సాక్షి
వెబ్ దునియా
Namasthe Telangana
10tv
అన్ని 50 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భార్యాపిల్లలకు బ్రేక్ఫాస్ట్ తెస్తానని చెప్పి సిడ్నీలోని లిండ్ కేఫ్కు వెళ్లిన ఇన్ఫోసిస్ టెక్కీ విశ్వనాథ్ అంకిరెడ్డి ఉగ్రవాదికి బందీగా చిక్కాడు. ఇప్పుడే వస్తానని భార్య శిల్పారెడ్డికి చెప్పి వెళ్లిన అతను 16 గంటల పాటు కేఫ్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు కమెండోలు అతన్ని చెర నుంచి విడిపించారు. ఇన్ఫోసిస్ వెస్ట్పాక్ బ్యాంకులో ...
క్షేమంగా బయటపడిన విశ్వకాంత్ అంకిరెడ్డి
టీమిండియాకు భారీ భద్రత
సిడ్నీలో 'ఉగ్ర'టెన్షన్!
10tv
వైసిపీ అధినేత జగన్కు ఈడీ దడ.....
10tv
హైదరాబాద్:వైఎస్ జగన్కు ఈడీ దడ మొదలైంది. ఎన్ఫోర్స్మెంటు డైరక్టరేట్ పేరు వింటేనే ఆయన బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జగన్ అక్రమాస్తులపై నీడలా వెంటాడుతోన్న ఈడీ మరో అడుగు ముందుకేసింది. ఆయనకు చెందిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో జగన్ వర్గం గుండెలు జారి గల్లంతవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక వైసీపీ శిబిరం హడలెత్తి ...
కృష్ణా జలాలపై నేడు రెండు రాష్ట్రాల అధికారుల భేటీAndhrabhoomi
సాక్షి ఆఫీసులు జప్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్ ఆస్తులు జప్తు : రూ.47 కోట్ల విలువ చేసే సాక్షి భవనాల స్వాధీనం!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:వైఎస్ జగన్కు ఈడీ దడ మొదలైంది. ఎన్ఫోర్స్మెంటు డైరక్టరేట్ పేరు వింటేనే ఆయన బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జగన్ అక్రమాస్తులపై నీడలా వెంటాడుతోన్న ఈడీ మరో అడుగు ముందుకేసింది. ఆయనకు చెందిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో జగన్ వర్గం గుండెలు జారి గల్లంతవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక వైసీపీ శిబిరం హడలెత్తి ...
కృష్ణా జలాలపై నేడు రెండు రాష్ట్రాల అధికారుల భేటీ
సాక్షి ఆఫీసులు జప్తు
జగన్ ఆస్తులు జప్తు : రూ.47 కోట్ల విలువ చేసే సాక్షి భవనాల స్వాధీనం!
సాక్షి
నేడే కేబినెట్ విస్తరణ.. పురుషులకు మాత్రమే!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. వారితో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సి.
రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, కేబినెట్లో మరో 6గురికి చోటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్ మంత్రివర్గంలోకి తుమ్మల.. తలసాని.. జూపల్లి... మరో ముగ్గురు!!వెబ్ దునియా
కేసీఆర్ కేబినెట్లో ఆరుగురికి చోటు... తలసాని.. తుమ్మల సహాPalli Batani
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. వారితో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సి.
రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, కేబినెట్లో మరో 6గురికి చోటు
కేసీఆర్ మంత్రివర్గంలోకి తుమ్మల.. తలసాని.. జూపల్లి... మరో ముగ్గురు!!
కేసీఆర్ కేబినెట్లో ఆరుగురికి చోటు... తలసాని.. తుమ్మల సహా
Andhrabhoomi
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి
Andhrabhoomi
తిరుపతి, డిసెంబర్ 15: తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటరమణ (67) అనారోగ్యంతో చెన్నయ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత కొన్ని నెలలుగా మూత్రపిండాలు, గుండె, మధుమేహ వ్యాధులతో రమణ బాధపడుతున్న విషయం తెలిసిందే. వెంకటరమణ 1947 మార్చి 1న జన్మించారు. ఎస్ఎస్ఎల్సి పూర్తిచేసుకున్న రమణ ఇటీవల జర్మనీలో డాక్టరేట్ ...
రమణన్న.. ఇకలేరు!సాక్షి
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట్రమణ కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే వెంకటరమణ మృతి... బైపాస్ సర్జరీ విఫలం!వెబ్ దునియా
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
తిరుపతి, డిసెంబర్ 15: తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటరమణ (67) అనారోగ్యంతో చెన్నయ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత కొన్ని నెలలుగా మూత్రపిండాలు, గుండె, మధుమేహ వ్యాధులతో రమణ బాధపడుతున్న విషయం తెలిసిందే. వెంకటరమణ 1947 మార్చి 1న జన్మించారు. ఎస్ఎస్ఎల్సి పూర్తిచేసుకున్న రమణ ఇటీవల జర్మనీలో డాక్టరేట్ ...
రమణన్న.. ఇకలేరు!
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట్రమణ కన్నుమూత
ఎమ్మెల్యే వెంకటరమణ మృతి... బైపాస్ సర్జరీ విఫలం!
వెబ్ దునియా
బడి పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత.. కేసు నమోదు!
వెబ్ దునియా
విశాఖపట్టణం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెంగలపూడి అనిత ఓ బడి పంతుల్ని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... తనను ఎమ్మెల్యే అనిత నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ఉపాధ్యాయుడు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ...
పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనితNamasthe Telangana
టిడిపి ఎమ్మెల్యే అనితపై కేసు: జగన్పై కెఈ, పల్లె ఫైర్Oneindia Telugu
విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై కేసు నమోదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖపట్టణం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెంగలపూడి అనిత ఓ బడి పంతుల్ని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... తనను ఎమ్మెల్యే అనిత నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ఉపాధ్యాయుడు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ...
పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత
టిడిపి ఎమ్మెల్యే అనితపై కేసు: జగన్పై కెఈ, పల్లె ఫైర్
విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై కేసు నమోదు
Oneindia Telugu
ఎపి రాజధాని, అసెంబ్లీలో సిఆర్డిఎ బిల్లు: ఫాస్ట్పై వ్యాఖ్యలపై రావెల
Oneindia Telugu
హైదరాబాద్: భూ సమీకరణపై సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. సీఆర్డీఏ ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ రాజధాని నిర్మాణం ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. దీనికి అనుగుణంగానే ల్యాండ్ ...
ఫాస్ట్ పథకం వేర్పాటువాదానికి ఊతమివ్వడమే: హైకోర్టువెబ్ దునియా
ఫాస్ట్ జీవోపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న 'ఫాస్ట్': హైకోర్టుసాక్షి
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భూ సమీకరణపై సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. సీఆర్డీఏ ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ రాజధాని నిర్మాణం ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. దీనికి అనుగుణంగానే ల్యాండ్ ...
ఫాస్ట్ పథకం వేర్పాటువాదానికి ఊతమివ్వడమే: హైకోర్టు
ఫాస్ట్ జీవోపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం
వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న 'ఫాస్ట్': హైకోర్టు
Oneindia Telugu
వలస కార్మికుల కోసం ఒక పాలసీ
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...
తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులుసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...
తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులు
సాక్షి
12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,450 మంది వినియోగదారులు తమ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 15 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారుల్లో వెనక్కి ఇచ్చినవి 0.008 శాతమేనని లోక్సభలో సోమవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ ...
బ్యాంకు ఖాతా చాలుAndhrabhoomi
1 నుంచి దేశమంతా నగదు బదిలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,450 మంది వినియోగదారులు తమ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 15 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారుల్లో వెనక్కి ఇచ్చినవి 0.008 శాతమేనని లోక్సభలో సోమవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ ...
బ్యాంకు ఖాతా చాలు
1 నుంచి దేశమంతా నగదు బదిలీ
Namasthe Telangana
సిడ్నీలో బాంబులు...?! తప్పించుకొచ్చిన మహిళ...!
వెబ్ దునియా
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ నగరంలో గల మార్టిన్ ప్లెన్లోని లాండ్ట్ చాకోలేట్ కేఫ్లో ఇస్లామిక్ రాజ్య గన్మెన్ సోమవారం ఉదయం కొందరు సాధారణ పౌరులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కేఫ్ను చుట్టుముట్టారు. పోలీసులు ఆ కేఫ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల ఉన్న బందీలు 12 మంది కంటే ఎక్కువ మంది ...
సిడ్నీ ఘటన కలిచివేసింది: ప్రధాని మోదీNamasthe Telangana
సిడ్నీలో బాంబులు పెట్టామని..., తప్పించుకొచ్చిన మహిళ(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ నగరంలో గల మార్టిన్ ప్లెన్లోని లాండ్ట్ చాకోలేట్ కేఫ్లో ఇస్లామిక్ రాజ్య గన్మెన్ సోమవారం ఉదయం కొందరు సాధారణ పౌరులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కేఫ్ను చుట్టుముట్టారు. పోలీసులు ఆ కేఫ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల ఉన్న బందీలు 12 మంది కంటే ఎక్కువ మంది ...
సిడ్నీ ఘటన కలిచివేసింది: ప్రధాని మోదీ
సిడ్నీలో బాంబులు పెట్టామని..., తప్పించుకొచ్చిన మహిళ(పిక్చర్స్)
Namasthe Telangana
చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదు
సాక్షి
హైదరాబాద్: తాను వ్యక్తిగత విమర్శలు, చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదని టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల పేరు ఖరారైంది. రాష్ట్ర మంత్రిగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన ...
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తా: తుమ్మలNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తాను వ్యక్తిగత విమర్శలు, చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదని టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల పేరు ఖరారైంది. రాష్ట్ర మంత్రిగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన ...
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తా: తుమ్మల
沒有留言:
張貼留言