వెబ్ దునియా
దావూద్ను అప్పగించండి
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్, మోస్ట్వాంటెడ్ టైస్ట్ దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్ను భారత్ మరోసారి కోరింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్.. దాయాది దేశంలోనే నివాసం ఉంటున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన.
కరాచీలోనే దావూద్Andhrabhoomi
దావూద్ అరెస్ట్పై రాజ్ నాథ్ సింగ్ కామెంట్ : వెయిట్ చేసి చూద్దాం.!వెబ్ దునియా
పోన్ ద్వారా ట్రాప్ చేసిన పాశ్చాత్య నిఘావర్గాలు (27-Dec-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్, మోస్ట్వాంటెడ్ టైస్ట్ దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్ను భారత్ మరోసారి కోరింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్.. దాయాది దేశంలోనే నివాసం ఉంటున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన.
కరాచీలోనే దావూద్
దావూద్ అరెస్ట్పై రాజ్ నాథ్ సింగ్ కామెంట్ : వెయిట్ చేసి చూద్దాం.!
పోన్ ద్వారా ట్రాప్ చేసిన పాశ్చాత్య నిఘావర్గాలు (27-Dec-2014)
Oneindia Telugu
ఒమర్ అబ్దుల్లాపై గెలుపు: ఏకే 47 రైఫిల్తో కాల్పులు..
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్తో గాలిలో పలు రౌండ్ల ...
ఏకే 47తో విజయోత్సవాలు!సాక్షి
విజయోత్సాహంతో గాల్లోకి కాల్పులుతెలుగువన్
ఒమర్పై గెలిచిన ఆనందం: ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్, వీడియోOneindia Telugu
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్తో గాలిలో పలు రౌండ్ల ...
ఏకే 47తో విజయోత్సవాలు!
విజయోత్సాహంతో గాల్లోకి కాల్పులు
ఒమర్పై గెలిచిన ఆనందం: ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్, వీడియో
వెబ్ దునియా
రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..!
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం పాల్గొనేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణకు చోటు దక్కింది. ఇందుకుగాను రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...
రిపబ్లిక్ డేలో బోనాల శకటంKandireega
కేంద్రంతో టిఆర్ఎస్ సత్సంబంధాలు షురూనా!News Articles by KSR
గణతంత్ర వేడుకల్లో తెలంగాణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం పాల్గొనేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణకు చోటు దక్కింది. ఇందుకుగాను రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...
రిపబ్లిక్ డేలో బోనాల శకటం
కేంద్రంతో టిఆర్ఎస్ సత్సంబంధాలు షురూనా!
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ
వెబ్ దునియా
స్వచ్ఛ భారత్ : రామోజీ, కిరణ్ బేడీ, కపిల్ శర్మలకు మోడీ పిలుపు!
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత సెగ్మెంట్ వారణాసిలో డిసెంబర్ 25వ తేదీన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అస్సీ ఘాట్ను సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆ ఘాట్ను శుభ్రం చేశారు. అస్సీఘాట్ సమీపంలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో వారణాసి నగర మేయర్తో కలసి ఆయన 175 మీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మోడీ ...
రామోజీ... స్వచ్ఛ భారత్కి ఆవోజీ...తెలుగువన్
రామోజీకి ప్రధాని 'స్వచ్ఛ భారత్' ఆహ్వానంKandireega
స్వచ్ఛ భారత్లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీOneindia Telugu
సాక్షి
Palli Batani
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత సెగ్మెంట్ వారణాసిలో డిసెంబర్ 25వ తేదీన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అస్సీ ఘాట్ను సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆ ఘాట్ను శుభ్రం చేశారు. అస్సీఘాట్ సమీపంలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో వారణాసి నగర మేయర్తో కలసి ఆయన 175 మీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మోడీ ...
రామోజీ... స్వచ్ఛ భారత్కి ఆవోజీ...
రామోజీకి ప్రధాని 'స్వచ్ఛ భారత్' ఆహ్వానం
స్వచ్ఛ భారత్లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీ
సాక్షి
'ఆర్టికల్ 370'పై హామీ కావాలి
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్ధమంటూ శనివారం సంకేతాలిచ్చింది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణకు భద్రత కల్పించడం, సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ...
జమ్మూకశ్మీర్లో వీడని ఉత్కంఠNamasthe Telangana
పీడీపీ..బీజేపీలకు గవర్నర్ ఆహ్వానం..10tv
మైండ్గేమ్ అంటూనే పీడీపీకి సై అన్న ఒమర్, బీజేపీ ఆశలు అంతేనాOneindia Telugu
తెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్ధమంటూ శనివారం సంకేతాలిచ్చింది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణకు భద్రత కల్పించడం, సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ...
జమ్మూకశ్మీర్లో వీడని ఉత్కంఠ
పీడీపీ..బీజేపీలకు గవర్నర్ ఆహ్వానం..
మైండ్గేమ్ అంటూనే పీడీపీకి సై అన్న ఒమర్, బీజేపీ ఆశలు అంతేనా
వెబ్ దునియా
లైంగికంగా వేధించిన సన్ టీవీ సీఓఓ అరెస్టు!
వెబ్ దునియా
సహ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు ఆధారాలతో సహా నిరూపించడంతో సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సీఓఓ పేరు ప్రవీణ్. ఈ మేరకు బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు చెన్నై నగర పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా సూర్య టీవీ చెందిన ఒక మాజీ మహిళ ఉద్యోగి ఈ ...
లైంగిక వేధింపులు... సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్తెలుగువన్
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్సాక్షి
లైంగిక ఆరోపణ కేసులో సన్టీవీ సీఓఓNamasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సహ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు ఆధారాలతో సహా నిరూపించడంతో సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సీఓఓ పేరు ప్రవీణ్. ఈ మేరకు బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు చెన్నై నగర పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా సూర్య టీవీ చెందిన ఒక మాజీ మహిళ ఉద్యోగి ఈ ...
లైంగిక వేధింపులు... సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్
లైంగిక ఆరోపణ కేసులో సన్టీవీ సీఓఓ
Oneindia Telugu
విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి..! ఆత్మహత్యేనా..?
వెబ్ దునియా
గౌహతిలో ఐఐటీ క్యాంపస్లో చివరి సంవత్సరం చదువుతున్న విశాఖ విద్యార్థి కాకి పరమేశ్వరరావు (21) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరమేశ్వరరావు మృతికి కారణమేమిటో ఇంకా తెలియనప్పటికీ చదువుల ఒత్తిడి వల్లనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. విశాఖ జిల్లా కె.కోటపాడుకు చెందిన ...
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతిOneindia Telugu
'ఐఐటీ'లో విశాఖ విద్యార్థి ఆత్మహత్యసాక్షి
గౌహతి ఐఐటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యAndhrabhoomi
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గౌహతిలో ఐఐటీ క్యాంపస్లో చివరి సంవత్సరం చదువుతున్న విశాఖ విద్యార్థి కాకి పరమేశ్వరరావు (21) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరమేశ్వరరావు మృతికి కారణమేమిటో ఇంకా తెలియనప్పటికీ చదువుల ఒత్తిడి వల్లనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. విశాఖ జిల్లా కె.కోటపాడుకు చెందిన ...
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి
'ఐఐటీ'లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
గౌహతి ఐఐటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
Oneindia Telugu
16మంది మంత్రులకు ఐఎం హెచ్చరిక
Namasthe Telangana
జైపూర్: 16 మంది రాజస్థాన్ మంత్రులకు ఇండియన్ ముజాహిదీన్ పేరిట బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడనున్నట్టు మంత్రుల అధికారిక మెయిల్ ఖాతాకు ఓ సందేశాన్ని పంపించారు. ఇండియన్ ముజాహిదీన్ లియోనజర్దా ఐడీ పేరుతో పంపిన సందేశంలో 'మేము ఇండియన్ ముజాహిదీన్కు చెందినవారం. త్వరలో మీరు ...
'మేం ఏం చేస్తామో.. మీరు అర్థం చేసుకోండి'Teluguwishesh
16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎంOneindia Telugu
16 మంది రాజస్థాన్ మంత్రులకు బెందిపులుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
జైపూర్: 16 మంది రాజస్థాన్ మంత్రులకు ఇండియన్ ముజాహిదీన్ పేరిట బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడనున్నట్టు మంత్రుల అధికారిక మెయిల్ ఖాతాకు ఓ సందేశాన్ని పంపించారు. ఇండియన్ ముజాహిదీన్ లియోనజర్దా ఐడీ పేరుతో పంపిన సందేశంలో 'మేము ఇండియన్ ముజాహిదీన్కు చెందినవారం. త్వరలో మీరు ...
'మేం ఏం చేస్తామో.. మీరు అర్థం చేసుకోండి'
16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎం
16 మంది రాజస్థాన్ మంత్రులకు బెందిపులు
వెబ్ దునియా
రైల్వే సెక్టార్ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : ప్రధాని నరేంద్ర మోడీ!
వెబ్ దునియా
దేశంలోని రైల్వే సెక్టార్ను ప్రవేటుపరం చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రైల్వే కార్మికులు, ఉద్యోగులకు నేనో మాట చెపుతున్నా... రైల్వేలను ప్రైవేటీకరించబోమని, అలాంటి ఆలోచనే తమకు లేదని విస్పష్టం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే, మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, ...
ప్రైవేటుపరం చేయంAndhrabhoomi
రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధానిసాక్షి
వారణాసిలో ప్రధాని పర్యటన10tv
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలోని రైల్వే సెక్టార్ను ప్రవేటుపరం చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రైల్వే కార్మికులు, ఉద్యోగులకు నేనో మాట చెపుతున్నా... రైల్వేలను ప్రైవేటీకరించబోమని, అలాంటి ఆలోచనే తమకు లేదని విస్పష్టం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే, మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, ...
ప్రైవేటుపరం చేయం
రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని
వారణాసిలో ప్రధాని పర్యటన
సాక్షి
నేడు రఘువర్ దాస్ ప్రమాణం
సాక్షి
న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్బాల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరగనుందని రాష్ట్ర హోం కార్యదర్శి ఎన్.ఎన్. పాండే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, ...
జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారం నేడుNamasthe Telangana
జార్ఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఎంపిక!వెబ్ దునియా
జార్ఖండ్ సీఎంగా రఘువర్దాస్Andhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్బాల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరగనుందని రాష్ట్ర హోం కార్యదర్శి ఎన్.ఎన్. పాండే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, ...
జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారం నేడు
జార్ఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఎంపిక!
జార్ఖండ్ సీఎంగా రఘువర్దాస్
沒有留言:
張貼留言