2014年12月30日 星期二

2014-12-31 తెలుగు (India) క్రీడలు


Andhraprabha Daily
   
'టెస్టు'కు ధోనీ గుడ్‌బై   
Andhraprabha Daily
తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందాడు. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల ధీశాలి. కెప్టెన్‌ అంటే ఇలా వుండాలని జట్టును నడిపించి చూపించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు. అతని నేతృత్వంలోనే అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో టీమిండియా నంబర్‌ వన్‌గా నిలిచింది. విమర్శలను సైతం నవ్వుతూ స్వీకరించాడు.
టెస్టుల్లో ధోనీ ప్రస్థానం ఇదీ   Andhrabhoomi
అందుకేనా.. ఈ నిర్ణయం..?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనీ లక్ష్యం 2015 వరల్డ్ కావాలి : సచిన్ సలహా   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 52 వార్తల కథనాలు »   


సాక్షి
   
'డ్రా'తో గట్టెక్కారు   
సాక్షి
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్‌లో నిలిచారు. మ్యాచ్‌ను 'డ్రా' దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా.
ఇండియా-ఆసిస్‌ మూడో టెస్ట్‌ డ్రా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్రాగా ముగిసిన మెల్‌బోర్న్ టెస్ట్ : సిరీస్ ఆస్ట్రేలియా వశం!   వెబ్ దునియా
డ్రాగా ముగిసిన మూడో టెస్ట్: సిరీస్ ఆసీస్ వశం   Andhrabhoomi
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


రూ.29.3 కోట్ల కాఫీ పరిహారం   
సాక్షి
పాడేరు : హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలో ధ్వంసమైన కాఫీ, మిరియాల తోటలకు సంబంధించి బాధిత రైతులకు రూ.29.3 కోట్ల నష్టపరిహారం విడుదల చేశామని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ తెలిపారు. తుఫాను నష్టపరిహారం చెల్లింపులపై మంగళవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు, 11 మండలాల ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ తుఫాన్‌తో 31,050 ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
కదం తొక్కిన ఐకేపీ వీఓఏలు   
సాక్షి
కలెక్టరేట్ దద్దరిల్లింది.. మూడు గంటలపాటు అట్టుడికింది.. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం వీఓఏలు కలెక్టరేట్‌ను ముట్టడించారు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు.. ధర్నాతో కలెక్టర్ కార్యాలయం ప్రధానగేటు, సుబేదారికి వచ్చే రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద రహదారిని పోలీసులు మూసివేశారు. సుబేదారి : అపరిష్కృత సమస్యల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కోహ్లీ x జాన్సన్‌ లొల్లి మళ్లీ..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో బ్యాట్‌-బంతి సమరంతో పాటు ప్రత్యర్థుల మధ్య మాటాల తూటాలు కూడా పేలుతున్నాయి. భారత బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ... ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌తో మరోసారి మాటల యుద్ధానికి సిద్ధమయ్యాడు. తనను రెచ్చగొట్టిన ఆసీస్‌ పేసర్‌కు ఆదివారం నోటితో పాటు బ్యాటుతోనూ సమాధానం చెప్పిన విరాట్‌ సోమవారం మాత్రం ...

సీరీస్ గోవిందా.. ఆస్ట్రేలియా కైవసం.. భారత్ నత్తనడక బ్యాటింగ్‌తో మ్యాచ్ డ్రా   Palli Batani
ఆసీస్ సిరీస్: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ   thatsCricket Telugu
104 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్   Namasthe Telangana
Andhraprabha Daily   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 30 వార్తల కథనాలు »   


సాక్షి
   
హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం ఇద్దరు స్వైన్‌ఫ్లూ రోగుల అదృశ్యం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 : నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో ఉన్న ఇద్దరు రోగులు ఆస్పత్రుల అదృశ్యమయ్యారు. గాంధీ ఆస్పత్రి నుంచి రాజమండ్రికి చెందిన ఓ రోగి నుంచి, సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి మరో రోగి అదృశ్యమయ్యారు. చికిత్స పూర్తికాకుండానే రోగులు అదృశ్యంకావడంపై వైద్యులు ఆందోళన ...

హైదరాబాద్‌లో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ రోగులు : ఆస్పత్రి నుంచి ఇద్దరి పరార్!   వెబ్ దునియా
గాంధీ నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి పరారీ   సాక్షి
చిన్నారికి స్వైన్ ఫ్లూ   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ ఐఐటీ డైకరక్టర్ రాజీనామాకు సచిన్ - స్వామిలే కారణమా?   
వెబ్ దునియా
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ఢిల్లీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్‌గావొంకర్ తన పోస్టుకు రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్‌ఆర్‌డీ) ఒత్తిడేనంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేసినట్టు ...

ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రిజైన్: సచిన్ టెండుల్కర్ లింక్‌ను కొట్టేసిన కేంద్రం   Oneindia Telugu
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా   సాక్షి
నా వివరణ తీసుకోవాల్సింది: సచిన్   Namasthe Telangana

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒక పరుగు తేడాలో రెండు వికెట్లు..ధోనీ సేనలో కలవరం   
సాక్షి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. అజ్యింకా రహానే(48) పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. 117 బంతులు ఎదుర్కొన్న రహానే హాఫ్ సెంచరీ దగ్గర్లో అవుట్ కావడమే కాకుండా.. మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశాన్ని క్లిష్టం చేశాడు. అంతకుముందు చటేశ్వరా పూజారా(21) ...

ఆస్ట్రేలియా 318/9 డిక్లేర్.. భారత ఎదుట 384 పరుగుల లక్ష్యం   వెబ్ దునియా

అన్ని 19 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు చెన్నైకి ప్రజ్ఞాన్ ఓజా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తన సందేహాస్పద బౌలింగ్ శైలిని మరోసారి పరీక్షించుకునేందుకు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నేడు చెన్నై వెళ్లనున్నాడు. ఈనెల 18న బీసీసీఐ... ఓజాకు నిర్వహించిన పరీక్షలో అతడి బౌలింగ్‌లో లోపాలున్నట్టు తేల్చి నిషేధం విధించింది. అయితే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి ఓజాకు బయో మెకానికల్ టెస్టును జరపాల్సిందిగా బోర్డుకు ...

అజ్మల్‌కు షోయబ్ అక్తర్ మద్ధతు   Namasthe Telangana
ఓజాకు షాక్: బౌలింగ్ వేయకుండా బీసీసీఐ నిషేధం   thatsCricket Telugu
భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓఝాపై ఐసీసీ నిషేధం!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
తైక్వాండో చాంప్ వరంగల్   
సాక్షి
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ (ఆర్‌జీకేఏ) క్రీడల్లో తైక్వాండో బాలుర ఓవరాల్ టీమ్ టైటిల్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. బాలికల ఓవరాల్ టీమ్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జట్లు సంయుక్తంగా గెల్చుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言