వెబ్ దునియా
పాక్లో సైనిక పాఠశాలపై దాడిని ఖండించిన ఆప్ఘన్ తాలిబన్స్!
వెబ్ దునియా
పాకిస్థాన్లో సైనిక పాఠశాలపై దాడి జరిపిన పాకిస్థాన్ తాలిబన్ల చర్యను ఆప్ఘన్ తాలిబన్స్ ఖండించారు. పాకిస్థాన్ తాలిబన్లు 141 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇందులో అభం శుభం ఎరుగని పిల్లలు కూడా ఉన్నారు. ఈ దారుణ ఘటన కరడుగట్టిన ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లను కూడా కలచివేసింది. పాక్ తాలిబన్ల చర్యను ఆఫ్ఘన్ తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. ఏ దేశంలో ...
తాలిబన్ల సృష్టికర్త పాకిస్తానే :ప్రొ.కె.నాగేశ్వర్10tv
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లో సైనిక పాఠశాలపై దాడి జరిపిన పాకిస్థాన్ తాలిబన్ల చర్యను ఆప్ఘన్ తాలిబన్స్ ఖండించారు. పాకిస్థాన్ తాలిబన్లు 141 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇందులో అభం శుభం ఎరుగని పిల్లలు కూడా ఉన్నారు. ఈ దారుణ ఘటన కరడుగట్టిన ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లను కూడా కలచివేసింది. పాక్ తాలిబన్ల చర్యను ఆఫ్ఘన్ తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. ఏ దేశంలో ...
తాలిబన్ల సృష్టికర్త పాకిస్తానే :ప్రొ.కె.నాగేశ్వర్
Oneindia Telugu
ఇరాక్లో ఘోరం: పెళ్లికి నో చెప్పారని 150 మహిళల కాల్చివేత!
Oneindia Telugu
బాగ్ధాద్: పాకిస్తాన్లో చిన్నారులపై తాలిబన్ల దాష్టీకం మరవకముందే ఇరాక్లో ఇసిస్ ఉగ్రవాదుల దారుణం వెలుగు చూసింది. పాక్ పాఠశాలలో పాలబుగ్గల చిన్నారులపై తాలిబన్ల పాశవిక దాడి ఇందుకు నిన్నటి నిదర్శనమైతే అంతకన్నా దారుణమనిపించే ఘోరం పశ్చిమ ఇరాక్లో ఆలస్యంగా వెలుగు చూసింది. తమను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదన్న కోపంతో 150 మంది ...
ఇరాక్లో కిరాతకం 150 మంది మహిళల కాల్చివేతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బాగ్ధాద్: పాకిస్తాన్లో చిన్నారులపై తాలిబన్ల దాష్టీకం మరవకముందే ఇరాక్లో ఇసిస్ ఉగ్రవాదుల దారుణం వెలుగు చూసింది. పాక్ పాఠశాలలో పాలబుగ్గల చిన్నారులపై తాలిబన్ల పాశవిక దాడి ఇందుకు నిన్నటి నిదర్శనమైతే అంతకన్నా దారుణమనిపించే ఘోరం పశ్చిమ ఇరాక్లో ఆలస్యంగా వెలుగు చూసింది. తమను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదన్న కోపంతో 150 మంది ...
ఇరాక్లో కిరాతకం 150 మంది మహిళల కాల్చివేత
వెబ్ దునియా
భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తికి అరుదైన గౌరవం
వెబ్ దునియా
భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తికి అరుదైన గౌరవం దక్కింది. వివేక్ మూర్తికి అమెరికాలో అత్యున్నత వైద్యుడిగా అరుదైన గౌరవం లభించింది. 37 ఏళ్ల చిన్ని వయసులోనే మూర్తి అమెరికా సర్జన్ జనరల్గా నియమితులయ్యారు. 19వ సర్జన్ జనరల్గా వివేక్ నియామకాన్ని సెనెట్ నిర్ధారించింది. కాగా అమెరికా సర్జన్ జనరల్గా నియమితుడైన తొలి భారతీయ సంతతి వ్యక్తి ...
అమెరికా సర్జన్ జనరల్గా వివేక్Andhrabhoomi
అమెరికా సర్జన్ జనరల్గా వివేక్ మూర్తిసాక్షి
యూఎస్ జిఎస్గా భారతీయ అమెరికన్: ఒబామా ప్రశంసలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తికి అరుదైన గౌరవం దక్కింది. వివేక్ మూర్తికి అమెరికాలో అత్యున్నత వైద్యుడిగా అరుదైన గౌరవం లభించింది. 37 ఏళ్ల చిన్ని వయసులోనే మూర్తి అమెరికా సర్జన్ జనరల్గా నియమితులయ్యారు. 19వ సర్జన్ జనరల్గా వివేక్ నియామకాన్ని సెనెట్ నిర్ధారించింది. కాగా అమెరికా సర్జన్ జనరల్గా నియమితుడైన తొలి భారతీయ సంతతి వ్యక్తి ...
అమెరికా సర్జన్ జనరల్గా వివేక్
అమెరికా సర్జన్ జనరల్గా వివేక్ మూర్తి
యూఎస్ జిఎస్గా భారతీయ అమెరికన్: ఒబామా ప్రశంసలు
Namasthe Telangana
వెనక్కు తగ్గిన ఇమ్రాన్ ఖాన్
సాక్షి
ఇస్లామాబాద్: నాలుగు నెలలుగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ వెనక్కుతగ్గారు. తన పోరాటాన్ని విరమించుకున్నారు. పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదంపై ప్రభుత్వం జరిపే పోరుకు సహాయ పడాలని నిర్ణయించుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ...
ఇది జాతీయ విషాధం: నవాజ్ షరీఫ్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: నాలుగు నెలలుగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ వెనక్కుతగ్గారు. తన పోరాటాన్ని విరమించుకున్నారు. పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదంపై ప్రభుత్వం జరిపే పోరుకు సహాయ పడాలని నిర్ణయించుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ...
ఇది జాతీయ విషాధం: నవాజ్ షరీఫ్
అరుణగ్రహంపై మీథేన్, కర్బన అణువులు!
సాక్షి
వాషింగ్టన్: భూమిపై 380 కోట్ల ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించిందని భావిస్తున్నట్లే అంగారకుడిపైనా అదే సమయంలో సరస్సులు ఉండేవని, వాటిలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నివసించి ఉండవచ్చని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు తొలిసారిగా కచ్చితమైన ఆధారాలను అంగారకుడిపై ఉన్న క్యూరియాసిటీ రోవర్ గుర్తించిందని ...
అరుణగ్రహం మీద ఆశ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: భూమిపై 380 కోట్ల ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించిందని భావిస్తున్నట్లే అంగారకుడిపైనా అదే సమయంలో సరస్సులు ఉండేవని, వాటిలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నివసించి ఉండవచ్చని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు తొలిసారిగా కచ్చితమైన ఆధారాలను అంగారకుడిపై ఉన్న క్యూరియాసిటీ రోవర్ గుర్తించిందని ...
అరుణగ్రహం మీద ఆశ!
Andhrabhoomi
ఇటలీ రాయబారి వెనక్కి..!
Andhrabhoomi
రోమ్, డిసెంబర్ 17: స్వదేశంలో క్రిస్మస్ గడపడానికి అనుమతించాలంటూ 2012లో కేరళ తీరం సమీపంలో ఇద్దరు భారతీయ జాలర్లను హత్య చేసారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ మెరైన్లు చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించడంతో అత్యవసర సంప్రదింపులు జరపడం కోసం భారతలో తమ రాయబారి డేనియల్ మాన్సినీని వెనక్కి పిలిపించనున్నట్లు ...
ఇటలీ మెరైన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఉండవు: సుప్రీంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
రోమ్, డిసెంబర్ 17: స్వదేశంలో క్రిస్మస్ గడపడానికి అనుమతించాలంటూ 2012లో కేరళ తీరం సమీపంలో ఇద్దరు భారతీయ జాలర్లను హత్య చేసారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ మెరైన్లు చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించడంతో అత్యవసర సంప్రదింపులు జరపడం కోసం భారతలో తమ రాయబారి డేనియల్ మాన్సినీని వెనక్కి పిలిపించనున్నట్లు ...
ఇటలీ మెరైన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఉండవు: సుప్రీం
Oneindia Telugu
వలస కార్మికుల కోసం ఒక పాలసీ
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...
తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులుసాక్షి
తెలంగాణలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు... దుబాయ్ కంపెనీ ఉత్సాహం...!వెబ్ దునియా
రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దుబాయ్ కంపెనీOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...
తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు... దుబాయ్ కంపెనీ ఉత్సాహం...!
రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దుబాయ్ కంపెనీ
Namasthe Telangana
ఐస్..శ్చర్యం.. ఈ అందం
Namasthe Telangana
ఏమెట్టీ.. చేశాడే ఓ భామ.. నిన్ను ఆ బ్రహ్మా! నీ ఒళ్లే నాజూకు పూలరెమ్మా.. పాలతోనా.. పూలతోనా.. రంభా-ఊర్శశి-మేనక చెమటతోనా..?అని సంభ్రమాశ్చర్యాలతో సరసోల్లాస గీతాలు ఆలపించే అందం వీరిది! ఒకరిది టెస్ట్ ట్యూబ్ పురిట్లో పుట్టిన అందమైతే.. మరొకరిది ఐస్తో మంత్రముగ్ధుల్ని చేసే ఐశ్వర్యం. అందానికే అందం తెచ్చిన ఉత్తమ సోయగం! సాటిలేని సౌందర్యంతో దేశ ...
అవకాశం వదలొద్దు...Andhrabhoomi
మిస్ వరల్డ్ - 2014గా రోలీన్ స్ట్రాస్...! ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు..!వెబ్ దునియా
ప్రపంచసుందరిగా రోలీన్ స్ట్రాస్, ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డుKandireega
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఏమెట్టీ.. చేశాడే ఓ భామ.. నిన్ను ఆ బ్రహ్మా! నీ ఒళ్లే నాజూకు పూలరెమ్మా.. పాలతోనా.. పూలతోనా.. రంభా-ఊర్శశి-మేనక చెమటతోనా..?అని సంభ్రమాశ్చర్యాలతో సరసోల్లాస గీతాలు ఆలపించే అందం వీరిది! ఒకరిది టెస్ట్ ట్యూబ్ పురిట్లో పుట్టిన అందమైతే.. మరొకరిది ఐస్తో మంత్రముగ్ధుల్ని చేసే ఐశ్వర్యం. అందానికే అందం తెచ్చిన ఉత్తమ సోయగం! సాటిలేని సౌందర్యంతో దేశ ...
అవకాశం వదలొద్దు...
మిస్ వరల్డ్ - 2014గా రోలీన్ స్ట్రాస్...! ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు..!
ప్రపంచసుందరిగా రోలీన్ స్ట్రాస్, ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు
సాక్షి
మారణకాండకు మౌనసాక్షి..
సాక్షి
ఇస్లామాబాద్: పెషావర్లోని ఆర్మీ స్కూల్ ఆడిటోరియం.. రక్తపు మరకలతో భీతావహంగా, తాలిబాన్ రక్తపిపాసకు మౌనసాక్షిగా నిలుస్తోంది. ఈ ఒక్క ఆడిటోరియంలోనే వందకు పైగా విద్యార్థుల లేత దేహాలు ఉగ్రవాదుల మెషిన్గన్ల నుంచి దూసుకొచ్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమయ్యాయి. ప్రాణభయంతో టేబుళ్ల కింద, కుర్చీల వెనుక దాక్కున్న చిన్నారులను వెతికి మరీ, ...
పాకిస్తాన్లో మోగుతున్న మరణ మృదంగం....10tv
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: పెషావర్లోని ఆర్మీ స్కూల్ ఆడిటోరియం.. రక్తపు మరకలతో భీతావహంగా, తాలిబాన్ రక్తపిపాసకు మౌనసాక్షిగా నిలుస్తోంది. ఈ ఒక్క ఆడిటోరియంలోనే వందకు పైగా విద్యార్థుల లేత దేహాలు ఉగ్రవాదుల మెషిన్గన్ల నుంచి దూసుకొచ్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమయ్యాయి. ప్రాణభయంతో టేబుళ్ల కింద, కుర్చీల వెనుక దాక్కున్న చిన్నారులను వెతికి మరీ, ...
పాకిస్తాన్లో మోగుతున్న మరణ మృదంగం....
వెబ్ దునియా
మాజీ భార్యతో పాటు ఆరుగురిని కాల్చి చంపిన
వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో తుపాకీ చేత ధరించిన వ్యక్తి తన మాజీ భార్యతో పాటు.. ఆరుగురిని కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు. అయితే, విలియం స్టోన్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయినట్లు ...
మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చి చంపాడుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో తుపాకీ చేత ధరించిన వ్యక్తి తన మాజీ భార్యతో పాటు.. ఆరుగురిని కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు. అయితే, విలియం స్టోన్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయినట్లు ...
మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చి చంపాడు
沒有留言:
張貼留言