2014年12月22日 星期一

2014-12-23 తెలుగు (India) ఇండియా


Andhrabhoomi
   
దద్దరిల్లిన పార్లమెంట్   
Andhrabhoomi
న్యూఢిల్లీ,డిసెంబర్ 22: మతమార్పిడుల వ్యవహారంపై సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. నిన్న మొన్నటి వరకు కేవలం రాజ్యసభకు మాత్రమే పరిమితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు సోమవారం లోక్‌సభలోనూ ప్రస్తావించాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే మతమార్పిడుల వ్యవహారంతో బిజెపి, కేంద్రానికి ...

మతమార్పిడిలను ప్రోత్సహించం: వెంకయ్య స్పష్టం   వెబ్ దునియా
మతమార్పిడిలను ప్రోత్సహించం: వెంకయ్య   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం   
సాక్షి
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోను ఐదు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం బీజేపీ ఆధిక్యం కనపడుతోంది. జార్ఖండ్ లో 7 చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు ...

ఆధిక్యం, జమ్మూ కాశ్మీర్‌లో పిడిపి, జార్ఖండ్‌లో బిజెపి   Oneindia Telugu
నేడు జమ్మూకాశ్మీర్, జార్ఖాండ్ ఎన్నికల ఫలితాలు   వెబ్ దునియా
జమ్మూ, జార్ఖండ్ రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం   Namasthe Telangana
10tv   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విరాట్ కోహ్లీని అప్‌సెట్ చేసిన అనుష్క శర్మ.. మ్యాగ్‌జైన్ హాట్ ఫోటో చూసి..   
వెబ్ దునియా
భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్‌సెట్ అయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కోహ్లీ అప్ సెట్‌కు కారణమని తెలిసింది. అనుష్క ఓ మేగజైన్‌కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు బాలీవుడ్ జనం. స్కిన్ షోలో భాగంగా మేగజైన్‌లో అనుష్క హాట్‌గా కనిపించింది. దీంతో అసంతృప్తికి లోనైన విరాట్ కోహ్లీ దీని పైన అనుష్కను ...

విరాట్ అనుష్కపై మండిపడ్డాడా?   Kandireega
మేగజైన్‌పై అనుష్క శర్మ హాట్ ఫోటో: కోహ్లీ అప్‌సెట్, ఫోన్లో నిలదీత!   Oneindia Telugu
అనుష్కను నిలదీసిన కోహ్లీ!   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేరళకు పాకిన మతమార్పిడులు : హిందూ మతంలోని 30 మంది క్రైస్తవులు!   
వెబ్ దునియా
మతమార్పిడులు ఉత్తర భారతదేశం నుంచి కేరళ రాష్ట్రానికి పాకాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ మతమార్పిడులు జరిగాయి. కేరళ రాష్ట్రంలోని అళప్పుళకు చెందిన 8 క్రైస్తవ కుటుంబాల్లోని 30 మంది హిందూ మతం స్వీకరించారు. కనిచానలూరులోని ఓ దేవాలయంలో ఆదివారం ఈ మత మార్పిడులు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, కేరళ ప్రభుత్వం ...

500 మంది మతమార్పిడి   సాక్షి
మతమార్పిడులపై వెంకయ్య సవాల్! హిందుత్వంలోకి 500మంది క్రైస్తవులు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


పార్లమెంటు స్థారుూ కమిటీకి లోక్‌పాల్ బిల్లు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును సోమవారం పార్లమెంటు స్థారుూ కమిటీకి నివేదించారు. లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష నేతను ప్యానల్‌లో చేర్చడానికి సంబంధించి ఈ సవరణను చేపట్టారు. లోక్‌పాల్, లోకాయుక్త సంబంధిత ఇతర చట్ట(సవరణ) బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని బిజెడి సభ్యుడు రవీంద్ర కుమార్ ...

సమావేశాల పొడిగింపు?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ బాలుడు భారత్‌లోకి వచ్చాడు.. సురక్షితంగా చేర్చిన బీఎస్ఎఫ్!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌కు చెందిన నాలుగేళ్ళ బాలుడు అలీ సజ్జన్ గోహర్ దారితప్పి, పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని గుర్తించిన భారత సరిహద్దు దళం (బీఎస్ఎస్) ఆ బాలుడుని సురక్షితంగా పాక్ సరిహద్దు బలగాలకు అప్పగించింది. ఈ సంఘటన విఘాకోట్ - గుజరాత్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. 'శుక్రవారం రాత్రి బోర్డర్‌లో తచ్చాడుతున్న పిల్లాడు జవాన్ల ...

సరిహద్దు దాటిన పాక్ బాలుడు: సురక్షితంగా చేర్చిన బిఎస్ఎఫ్   Oneindia Telugu
బోర్డర్ దాటిన బాలుడు!   Andhrabhoomi
బోర్డర్ దాటిన నాలుగేళ్ల బాలుడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ మార్పిళ్లలో తప్పేమీలేదు   
Andhrabhoomi
ముంబయి, డిసెంబర్ 22: ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడంలో తప్పేమీలేదని శివసేన స్పష్టం చేసంది. 'నిన్న కూడా కొందరు హిందువులను ముస్లిం మతంలోకి మార్చారు. ఈ బలవంతపు మతమార్పిళ్లను ఎవరూ ప్రశ్నించరు. అయితే గతంలో హిందువులుగా ఉండి ఇతర మతాలకు వెళ్లినవారిని హిందువులుగా మారుస్తుంటే మాత్రం కుహనా ...

మత మార్పిడుల్లో తప్పు లేదు : సామ్నా పత్రికలో శివసేన   వెబ్ దునియా
దేశంలో పెరుగుతున్న మత మార్పిడులు   10tv
మత మార్పిడుల వ్యతిరేక బిల్లుకు మద్దతు బాధ్యత విపక్షాలదే   Andhraprabha Daily
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పొగమంచు కారణంగా హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆలస్యంగా నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. మంగళవారం (23వ తేదీ) ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 5.30కు బయలుదేరనుంది. టాగ్లు: AP express, fog, K. samba siva rao, Nampally station, ఏపీ ఎక్స్‌ప్రెస్, ...

ఢిల్లీలో దట్టమైన పొగమంచు... శాలువాతో నేతలు (ఫోటోలు)   Oneindia Telugu
ఉత్తర భారతాన్ని గజగజలాడిస్తున్న చలిపులి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పొగమంచు దుప్పటిలో ఢిల్లీ   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టాటా బోల్ట్ కారు బుకింగ్‌కు ఆన్‌లైన్ వసతి   
Namasthe Telangana
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..త్వరలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్న హ్యచ్‌బ్యాక్ కారు బోల్ట్‌కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ సదుపాయం కల్పించింది. ఇందుకోసం వినియోగదారుడు ముందస్తుగా రూ.11 వేల మేర చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వేరియెంట్లలో లభించనున్న బోల్ట్ కారు సెడాన్ జెస్ట్ విడుదల చేసిన ఏడాది తర్వాత ఇదే ...

'బోల్ట్' ఆన్‌లైన్ బుకింగ్స్ ఆరంభం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


News4Andhra
   
లేటెస్ట్ న్యూస్..!   
News4Andhra
విజయవాడ, గుంటూరు పరిధిలో రాజధాని ఏర్పాటు చేయడం వైసీపీకి ఇష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం లాండ్‌ పూలింగ్‌ తామేమీ కొత్తగా చేస్తున్నది కాదని వివరించారు. రాజధాని కోసం దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి విధంగా లాండ్‌ పూలింగ్‌ ఏపీకి ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం విడిపోవాలని ఎవరూ కోరుకోలేదని ...

వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాల్సిందే : ఎల్కే. అద్వానీ డిమాండ్!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言