వెబ్ దునియా
సెక్స్ టార్చర్...! సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్..!
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓగా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...
సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్తెలుగువన్
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్సాక్షి
లైంగిక ఆరోపణ కేసులో సన్టీవీ సీఓఓNamasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓగా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...
సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్
లైంగిక ఆరోపణ కేసులో సన్టీవీ సీఓఓ
Teluguwishesh
విజయోత్సాహంతో ఏకే 47తో కాల్పులు
తెలుగువన్
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని సోనావర్ నియోజకవర్గంలో ఒమర్ మీద గెలిచిన ఆనందంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహమ్మద్ అష్రాఫ్ మిర్ తన నివాసం వద్ద ఏకే 47 గన్తో గాల్లోకి కాల్పులు జరిపి తన విజయోత్సాహాన్ని ...
ఏకే 47తో విజయోత్సవాలు!సాక్షి
వీడియో హల్ చల్... ఒమర్పై గెలిచిన ఆనందంలో ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్వెబ్ దునియా
జమ్మూ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టిన విజయానంధం..Teluguwishesh
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని సోనావర్ నియోజకవర్గంలో ఒమర్ మీద గెలిచిన ఆనందంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహమ్మద్ అష్రాఫ్ మిర్ తన నివాసం వద్ద ఏకే 47 గన్తో గాల్లోకి కాల్పులు జరిపి తన విజయోత్సాహాన్ని ...
ఏకే 47తో విజయోత్సవాలు!
వీడియో హల్ చల్... ఒమర్పై గెలిచిన ఆనందంలో ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్
జమ్మూ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టిన విజయానంధం..
Telangana99
మన ఐఏఎస్, ఐపీఎస్లు వీరే
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ...
పంపిణీ : ఆంధ్రకు 166, తెలంగాణాకు 128 మంది ఐఏఎస్వెబ్ దునియా
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..10tv
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ల జాబితా...తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ...
పంపిణీ : ఆంధ్రకు 166, తెలంగాణాకు 128 మంది ఐఏఎస్
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ల జాబితా...
సాక్షి
కష్టాలు తీరుస్తా: ప్లాంట్లో తిరిగిన కేసీఆర్ (పిక్చర్స్)
Oneindia Telugu
నిజామాబాద్: మంచిర్యాలను జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేసి 2015 నవంబర్లో ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ...
సింగరేణికి వెలుగుల మణిహారంAndhrabhoomi
మరో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిరాశకు గురిచేసిన సీఎం పర్యటనసాక్షి
10tv
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
నిజామాబాద్: మంచిర్యాలను జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేసి 2015 నవంబర్లో ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ...
సింగరేణికి వెలుగుల మణిహారం
మరో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు
నిరాశకు గురిచేసిన సీఎం పర్యటన
Oneindia Telugu
అసోంలో 'ఆల్ ఔట్'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆపరేషన్ 'ఆల్ ఔట్'! బోడో తీవ్రవాదంపై అసోంలో ఆర్మీ చేపట్టిన కార్యాచరణకు పెట్టిన పేరు ఇది. ఆదివాసీలపై పంజా విసిరి 80 మందికి పైగా గిరిజనులను పొట్టనబెట్టుకున్న బోడో తీవ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. గిరిజనుల ఊచకోతతో తమ రక్తదాహం తీర్చుకుంటున్న బోడోలను ఏరివేసేందుకు పూర్తిస్థాయి ...
అసోంలో బోడో ఉగ్రవాదుల ఏరివేత షురూNamasthe Telangana
ఆర్మీ చీఫ్ పర్యటన, మొదలైన బోడో తీవ్రవాదులు ఏరివేత(ఫోటోలు)Oneindia Telugu
బోడో తీవ్రవాదుల అణచివేతకు రంగం సిద్ధం: రాజ్నాథ్ వెల్లడి..!వెబ్ దునియా
Andhrabhoomi
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆపరేషన్ 'ఆల్ ఔట్'! బోడో తీవ్రవాదంపై అసోంలో ఆర్మీ చేపట్టిన కార్యాచరణకు పెట్టిన పేరు ఇది. ఆదివాసీలపై పంజా విసిరి 80 మందికి పైగా గిరిజనులను పొట్టనబెట్టుకున్న బోడో తీవ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. గిరిజనుల ఊచకోతతో తమ రక్తదాహం తీర్చుకుంటున్న బోడోలను ఏరివేసేందుకు పూర్తిస్థాయి ...
అసోంలో బోడో ఉగ్రవాదుల ఏరివేత షురూ
ఆర్మీ చీఫ్ పర్యటన, మొదలైన బోడో తీవ్రవాదులు ఏరివేత(ఫోటోలు)
బోడో తీవ్రవాదుల అణచివేతకు రంగం సిద్ధం: రాజ్నాథ్ వెల్లడి..!
వెబ్ దునియా
స్వచ్ఛ భారత్ : రామోజీ, కిరణ్ బేడీ, కపిల్ శర్మలకు మోడీ పిలుపు!
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత సెగ్మెంట్ వారణాసిలో డిసెంబర్ 25వ తేదీన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అస్సీ ఘాట్ను సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆ ఘాట్ను శుభ్రం చేశారు. అస్సీఘాట్ సమీపంలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో వారణాసి నగర మేయర్తో కలసి ఆయన 175 మీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మోడీ ...
రామోజీ... స్వచ్ఛ భారత్కి ఆవోజీ...తెలుగువన్
రామోజీకి ప్రధాని 'స్వచ్ఛ భారత్' ఆహ్వానంKandireega
స్వచ్ఛ భారత్లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీOneindia Telugu
సాక్షి
Palli Batani
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత సెగ్మెంట్ వారణాసిలో డిసెంబర్ 25వ తేదీన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అస్సీ ఘాట్ను సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆ ఘాట్ను శుభ్రం చేశారు. అస్సీఘాట్ సమీపంలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో వారణాసి నగర మేయర్తో కలసి ఆయన 175 మీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మోడీ ...
రామోజీ... స్వచ్ఛ భారత్కి ఆవోజీ...
రామోజీకి ప్రధాని 'స్వచ్ఛ భారత్' ఆహ్వానం
స్వచ్ఛ భారత్లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీ
వెబ్ దునియా
రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..!
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం పాల్గొనేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణకు చోటు దక్కింది. ఇందుకుగాను రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...
రిపబ్లిక్ డేలో బోనాల శకటంKandireega
కేంద్రంతో టిఆర్ఎస్ సత్సంబంధాలు షురూనా!News Articles by KSR
గణతంత్ర వేడుకల్లో తెలంగాణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం పాల్గొనేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణకు చోటు దక్కింది. ఇందుకుగాను రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...
రిపబ్లిక్ డేలో బోనాల శకటం
కేంద్రంతో టిఆర్ఎస్ సత్సంబంధాలు షురూనా!
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ
10tv
పీడీపీ..బీజేపీలకు గవర్నర్ ఆహ్వానం..
10tv
జమ్మూ కాశ్మీర్ : ఎన్నికలు అయిపోయాయి..ఫలితాలు వచ్చేశాయి..కానీ అధికారం ఎవరు చేజిక్కించుకుంటారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అస్పష్టత నెలకొంది. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు మంకుపట్టు పట్టాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ వ్యవస్థాపకుడు మహ్మద్ సయీద్కు, బీజేపీ రాష్ట్ర ...
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిద్దాం!సాక్షి
మైండ్గేమ్ అంటూనే పీడీపీకి సై అన్న ఒమర్, బీజేపీ ఆశలు అంతేనాOneindia Telugu
మద్దతుపై పీడీపీకి లేఖ రాయలేదు:ఒమర్Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
10tv
జమ్మూ కాశ్మీర్ : ఎన్నికలు అయిపోయాయి..ఫలితాలు వచ్చేశాయి..కానీ అధికారం ఎవరు చేజిక్కించుకుంటారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అస్పష్టత నెలకొంది. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు మంకుపట్టు పట్టాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ వ్యవస్థాపకుడు మహ్మద్ సయీద్కు, బీజేపీ రాష్ట్ర ...
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిద్దాం!
మైండ్గేమ్ అంటూనే పీడీపీకి సై అన్న ఒమర్, బీజేపీ ఆశలు అంతేనా
మద్దతుపై పీడీపీకి లేఖ రాయలేదు:ఒమర్
Oneindia Telugu
16మంది మంత్రులకు ఐఎం హెచ్చరిక
Namasthe Telangana
జైపూర్: 16 మంది రాజస్థాన్ మంత్రులకు ఇండియన్ ముజాహిదీన్ పేరిట బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడనున్నట్టు మంత్రుల అధికారిక మెయిల్ ఖాతాకు ఓ సందేశాన్ని పంపించారు. ఇండియన్ ముజాహిదీన్ లియోనజర్దా ఐడీ పేరుతో పంపిన సందేశంలో 'మేము ఇండియన్ ముజాహిదీన్కు చెందినవారం. త్వరలో మీరు ...
'మేం ఏం చేస్తామో.. మీరు అర్థం చేసుకోండి'Teluguwishesh
16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎంOneindia Telugu
16 మంది రాజస్థాన్ మంత్రులకు బెందిపులుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
జైపూర్: 16 మంది రాజస్థాన్ మంత్రులకు ఇండియన్ ముజాహిదీన్ పేరిట బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడనున్నట్టు మంత్రుల అధికారిక మెయిల్ ఖాతాకు ఓ సందేశాన్ని పంపించారు. ఇండియన్ ముజాహిదీన్ లియోనజర్దా ఐడీ పేరుతో పంపిన సందేశంలో 'మేము ఇండియన్ ముజాహిదీన్కు చెందినవారం. త్వరలో మీరు ...
'మేం ఏం చేస్తామో.. మీరు అర్థం చేసుకోండి'
16మంది మంత్రులకు బెదరింపు మెయిల్స్: దాడులు తప్పవన్న ఐఎం
16 మంది రాజస్థాన్ మంత్రులకు బెందిపులు
వెబ్ దునియా
జార్ఖండ్లో గిరిజనేతర సీఎం
సాక్షి
రాంచీ: జార్ఖండ్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్దాస్ రాష్ర్ట తొలి గిరిజనేతర సీఎం కానున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రఘువర్దాస్ పేరును పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించారు.
ఆదివారం జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారంNamasthe Telangana
జార్ఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఎంపిక!వెబ్ దునియా
జార్ఖండ్ సీఎంగా రఘువర్దాస్Andhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
TV5
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
రాంచీ: జార్ఖండ్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్దాస్ రాష్ర్ట తొలి గిరిజనేతర సీఎం కానున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రఘువర్దాస్ పేరును పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించారు.
ఆదివారం జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారం
జార్ఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఎంపిక!
జార్ఖండ్ సీఎంగా రఘువర్దాస్
沒有留言:
張貼留言