2014年12月16日 星期二

2014-12-17 తెలుగు (India) ప్రపంచం


10tv
   
పెషావర్‌ ఘటనను ఖండించిన ప్రపంచదేశాలు   
10tv
హైదరాబాద్:పాకిస్తాన్‌లో తాలిబన్ల పైశాచికం పరాకాష్టకు చేరింది.అభంశుభం తెలియని అమాయక విద్యార్థుల్నిఅత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ దారుణాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలని గొంతెత్తి నినదించాయి. తాలిబన్లది పిరికిపంద చర్య - మోడీ ... తాలిబన్లు నరమేధానికి తెగబడడాన్ని భారత్‌ తీవ్రంగా ...

- 132 మంది పిల్లల్ని బలిగొన్న ఉగ్రవాదులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కూల్లో నరమేధం   సాక్షి
పెషావర్‌లో పైశాచిక కాండ   Andhrabhoomi
Namasthe Telangana   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 69 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'పాక్ కు అవసరమైన సహాయం చేస్తాం'   
సాక్షి
న్యూఢిల్లీ: పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో ఫోన్ లో మాట్లాడారు. దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. తీవ్రవాదంపై పోరుకు పాకిస్థాన్ కు అండగా ఉంటామని హామీయిచ్చారు. ఉగ్రవాదుల దాడితో బాధలో ఉన్న పాకిస్థాన్ కు అవసరమైన ...

పాక్ సైన్యం ముమ్మరంగా సహాయక చర్యలు   Andhrabhoomi
ఇది జాతీయ విషాధం: నవాజ్ షరీఫ్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్   
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 16: భారత సంతతికి చెందిన వివేక్ మూర్తికి అమెరికాలో అత్యున్నత వైద్యుడిగా అరుదైన గౌరవం దక్కింది. 37 ఏళ్ల చిన్ని వయసులోనే మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. 19వ సర్జన్ జనరల్‌గా వివేక్ నియామకాన్ని సెనెట్ నిర్థారించింది. కాగా అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితుడైన తొలి భారతీయ సంతతి వ్యక్తి వివేక్ కావడం ...

అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి   సాక్షి
యూఎస్ జిఎస్‌గా భారతీయ అమెరికన్: ఒబామా ప్రశంసలు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మాజీ భార్యతో పాటు ఆరుగురిని కాల్చి చంపిన   
వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో తుపాకీ చేత ధరించిన వ్యక్తి తన మాజీ భార్యతో పాటు.. ఆరుగురిని కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు. అయితే, విలియం స్టోన్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయినట్లు ...

మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చి చంపాడు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వలస కార్మికుల కోసం ఒక పాలసీ   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: వివిధ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీ ప్రకటించనుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఉన్న కెటిఆర్ సోమవారం దుబాయ్‌లోని తెలంగాణకు చెందిన వలస కార్మికులతో మాట్లాడారు. అంతకు ముందు మంత్రి పెట్టుబడులను ఆకర్శించేందుకు వివిధ ...

తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులు   సాక్షి
తెలంగాణలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు... దుబాయ్ కంపెనీ ఉత్సాహం...!   వెబ్ దునియా
రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దుబాయ్ కంపెనీ   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జపాన్ ప్రధానిగా మరోసారి అబే గెలుపు : మోడీ, బాబు అభినందన   
వెబ్ దునియా
జపాన్ ప్రధానిగా షింజో అబె మరోసారి విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపి), ఆయన భాగస్వామి కొమిటో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2/3 మెజార్టీతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. మొత్తం 475 స్థానాలకు గాను. Shinzo Abe. అబే పార్టీ 333 సీట్లు కైవసం చేసుకున్నారు. కాగా, గెలుపొందిన జపాన్ ...

షింజో అబెకే మళ్లీ పట్టం   Andhraprabha Daily
జపాన్ ప్రధానిగా మళ్లీ అబే   సాక్షి
జపాన్ ప్రధానిగా మరోసారి షింజో అబె ఎన్నిక   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అవకాశం వదలొద్దు...   
Andhrabhoomi
కలల్ని సాకారం చేసుకునేలా ప్రతి ఒక్కరికీ అవకాశాలు లభిస్తాయని, అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే నైపుణ్యం దాగి ఉంటుందని ఈ ఏటి 'ప్రపంచ సుందరి' రోలీన్ స్ట్రాస్ తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. తాజాగా లండన్‌లో జరిగిన అందగత్తెల పోటీలో 121 మంది ముద్దుగుమ్మలతో పోటీ పడి 'ప్రపంచ సుందరి' కిరీటాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా ఆమె ...

మిస్ వరల్డ్ - 2014గా రోలీన్ స్ట్రాస్...! ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు..!   వెబ్ దునియా
ప్రపంచసుందరిగా రోలీన్ స్ట్రాస్, ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు   Kandireega
మిస్ వరల్డ్ స్ట్రాస్, టెన్‌లో భారత్ కోయల్: ఐశ్వర్యకి ప్రత్యేకం(పిక్చర్స్)   Oneindia Telugu
Andhraprabha Daily   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


దేశవ్యాప్తంగా 233 ఆలయాల్లో తిరుప్పావై ప్రచనాలు   
Andhrabhoomi
తిరుపతి, డిసెంబర్ 16: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 233 శ్రీవైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పాశురాల ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు టిటిడి జెఇఓ పోలా భాస్కర్ వెల్లడించారు. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాలు సాయంత్రం ప్రారంభమయ్యాయి.

ఇంకా మరిన్ని »   


Kandireega
   
సిడ్నీలో కలకలం, తెలుగు టెక్కీ సేఫ్   
Kandireega
సిడ్నీ లింట్ కేఫ్ లో సోమవారంనాడు సాయుధ దుండగుడొకరు కేఫ్ లోకి చొరబడి పలువురిని బందీలుగా పట్టుకుని తీవ్ర కలకలం సృష్టించాడు. దుండగుడు కేఫ్ లో పలువురిని బంధించారన్న విషయం తెలిసిన వెంటనే పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని చుట్టు పక్కల ప్రజలకు రక్షణ కల్పించారు. దాదాపు 15 మందిని బందీలుగా పట్టుకున్న ఆ దుండగుడితో సాయంత్రం వరకు ...

సిడ్నీలో విశ్వకాంత్ క్షేమం   News Articles by KSR
ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల చెరలో తెలుగువాడు...   Teluguwishesh
సిడ్నీ ఆగంతకుల చెరలో గుంటూరు టెకీ   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


ఇటలీ మెరైన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఉండవు: సుప్రీం   
సాక్షి
న్యూఢిల్లీ: హత్యానేరాన్ని ఎదుర్కొంటున్నఇటలీ మెరైన్ల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆరోగ్యకారణాలు చూపి.. ఆ దేశంలో ఉండేందుకు ప్రతీసారి పొడిగింపులు కోరడం సరైనది కాదని స్పష్టం చేసింది. ఇటలీ మెరైన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఏమీ ఉండవని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది. క్రిస్మస్ సంబరాలు పురస్కరించుకుని తాను ఇటలీ వెళ్లేందుకు అవకాశం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言