2014年12月15日 星期一

2014-12-16 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
విశ్వకాంత్: బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్లి సిడ్నీ కేఫ్‌లో చెర   
Oneindia Telugu
హైదరాబాద్: భార్యాపిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ తెస్తానని చెప్పి సిడ్నీలోని లిండ్ కేఫ్‌కు వెళ్లిన ఇన్ఫోసిస్ టెక్కీ విశ్వనాథ్ అంకిరెడ్డి ఉగ్రవాదికి బందీగా చిక్కాడు. ఇప్పుడే వస్తానని భార్య శిల్పారెడ్డికి చెప్పి వెళ్లిన అతను 16 గంటల పాటు కేఫ్‌లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు కమెండోలు అతన్ని చెర నుంచి విడిపించారు. ఇన్ఫోసిస్ వెస్ట్‌పాక్ బ్యాంకులో ...

క్షేమంగా బయటపడిన విశ్వకాంత్ అంకిరెడ్డి   తెలుగువన్
టీమిండియాకు భారీ భద్రత   Andhrabhoomi
సిడ్నీలో 'ఉగ్ర'టెన్షన్!   సాక్షి
వెబ్ దునియా   
Namasthe Telangana   
10tv   
అన్ని 50 వార్తల కథనాలు »   


సాక్షి
   
12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి   
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,450 మంది వినియోగదారులు తమ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 15 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారుల్లో వెనక్కి ఇచ్చినవి 0.008 శాతమేనని లోక్‌సభలో సోమవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ ...

బ్యాంకు ఖాతా చాలు   Andhrabhoomi
1 నుంచి దేశమంతా నగదు బదిలీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వంటగ్యాస్ రాయితీకి ఆధార్ తప్పనిసరికాదు : కేంద్రం   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిస్ వరల్డ్ - 2014గా రోలీన్ స్ట్రాస్...! ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు..!   
వెబ్ దునియా
మిస్ వరల్డ్ - 2014గా దక్షిణాఫ్రికాకు చెందిన రోలీన్ స్ట్రాస్ ఎంపికయ్యారు. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 121 మంది సుందరీమణులతో పోటీపడగా, వారిలో 22 ఏళ్ల వైద్య విద్యార్థిని రోలీన్ స్ట్రాస్ మిస్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. లండన్ లో ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో ఆదివారంనాడు అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిగాయి. మిస్ వరల్డ్ గా ఎంపికైన రోలీన్ ...

ప్రపంచసుందరిగా రోలీన్ స్ట్రాస్, ఐశ్వర్యకి ప్రత్యేక అవార్డు   Kandireega
మిస్ వరల్డ్ స్ట్రాస్, టెన్‌లో భారత్ కోయల్: ఐశ్వర్యకి ప్రత్యేకం(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


జీఎస్‌టీపై తొలగిన ప్రతిష్టంభన   
Namasthe Telangana
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుపై ప్రతిష్టంభన తొలగింది. ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం.. జీఎస్‌టీ నుంచి పెట్రోలియం ఉత్పత్తులకు మినహాయింపు నిచ్చేందుకు ...

జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నరేంద్ర మోడీ యుగ పురుషుడు : సాధ్వి నిరంజన్ జ్యోతి!   
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఓ యుగ పురుషుడిగా అభివర్ణించారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ముస్లిలు, క్రైస్తవులంతా రాముని బిడ్డలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ రాజకీయాలను ఓ కుదుపుకుదిపిన ఈ బీజేపీ ఎంపీ.. తాజాగా మరోమారు మోడీని యుగపురుషుడిగా అభివర్ణించి సరికొత్త ...

మోడీ యుగపురుషుడు: సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశంస   Oneindia Telugu
'నరేంద్ర మోదీ యుగపురుషుడు'   సాక్షి
చేదు గుళికలు!   Andhraprabha Daily

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జ్ఞానార్జనకు భారతం, రామాయణమే అతి ఉత్తమమైన గ్రంథాలు: అద్వానీ వ్యాఖ్య   
వెబ్ దునియా
అతి ఉత్తమమైన గ్రంథాలని బీజేప అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఆదివారం మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతో మహోన్నతమైన ఈ గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. మహాభారతాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలన్న వాదనను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెర మీదికి తీసుకువచ్చిన నేపథ్యంలో అద్వానీ ఈ సూచన చేయడం ...

భారతాన్ని మించిందిలేదు: అద్వానీ, బీఎంఏసీ చీఫ్ విద్వేష వ్యాఖ్యలు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
దావూద్'ని సజీవంగా వుంచింది ఆ ఒక్క ఫోన్'కాలే!   
Teluguwishesh
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం.. ఇప్పటివరకు భారత కమెండోల చేతికి చిక్కుండా గోప్యంగా తలదాచుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే! ఇతని కోసం ఎన్నో రహస్య బృందాలను ఏర్పాటు చేసిన ఎవరికీ తెలియకుండా ప్రత్యేకంగా ఆపరేషన్లు జరిపినప్పటికీ.. ఇతను చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఏడాది క్రితం ...

పాకిస్థాన్‌లో దావూద్ ఇబ్రహీంను చంపొద్దని చెప్పిన ఆ అదృశ్య శక్తి ఎవరు?   వెబ్ దునియా
దావూద్ ఖతమయ్యేవాడే: ఓ ఫోన్ కాల్ తప్పించింది   Oneindia Telugu
దావూద్‌.. జస్ట్‌ మిస్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈ కాలంలోనూ సతీసహగమనం: 90 ఏళ్ల భర్త మరణం తట్టుకోలేక..!   
వెబ్ దునియా
ఈ ఫాస్ట్ కాలంలోనూ సతీసహగమనం చోటు చేసుకుంది. బీహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆధునిక యుగంలో ఓ మహిళ సతీసహగమనానికి పాల్పడింది. 90 ఏళ్ల భర్త మరణాన్ని తట్టుకోలేని దాహ్వాదేవీ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆయన చితిపైనే పడి ప్రాణాలర్పించింది. పరిమినియా గ్రామంలో నివసించే చరిత్రా యాదవ్‌, దాహ్వాదేవీ దంపతులు. చరిత్రా యాదవ్‌ ...

సతీసహగమనం: భర్త చితిపైకి దూకి భార్య మృతి   Oneindia Telugu
బిహార్‌లో సతీసహగమనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మరో రూ.2 తగ్గిన పెట్రో ధరలు   
Namasthe Telangana
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఈ రెండు ఇంధనాల ధరను లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు వెల్లడించాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.63.33 నుంచి రూ.61.33కు తగ్గగా.. డీజిల్ రూ.52.51 నుంచి రూ.50.51కు చేరుకుంది. రాష్ర్టాలు విధించే పన్నులను బట్టి ఆయా ...

పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గింపు   సాక్షి
రూ.2 తగ్గిన పెట్రోల్   Andhrabhoomi
తగ్గిన పెట్రో ధరలు రూ.2 చొప్పున తగ్గింపు అర్ధరాత్రి నుంచే అమలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐఐటీ ఇండోర్ విద్యార్థికి ఏటా రూ.1.75 కోట్ల జీతం   
Namasthe Telangana
ఇండోర్: ఐఐటీ ఇండోర్ విద్యార్థి గౌరవ్ అగర్వాల్‌కు గూగుల్ సంస్థ రూ. 1.75 కోట్ల భారీ ఆఫర్‌తో ఉద్యోగం ఇచ్చింది. అమెరికాకు చెందిన ఈ సంస్థలో భారీ ఆఫర్‌తో చేరుతున్న మొదటివ్యక్తి భారతీయుడైన గౌరవ్ కావడం విశేషం. ఐఐటీ ఇండోర్ కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) నాలుగో సంవత్సరం చదువుతున్న గౌరవ్ ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో గూగుల్‌కు ...

అమెరికాలో, రూ.1.7 కోట్ల వేతనంతో ఐఐటీ విద్యార్థికి గూగుల్ ఆఫర్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言