వెబ్ దునియా
పోలీసు కాల్పుల్లో బ్లాక్మెన్ మృతి: మళ్లీ రాజుకున్న వర్ణ భేదం
వెబ్ దునియా
అమెరికాలో వర్ణ భేదం మళ్లీ రాజుకుంది. అక్కడ నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సెయింట్ లూయీస్ పట్టణ శివారులో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు ...
పోలీసు కాల్పుల్లో బ్లాక్మ్యాన్ మృతి: అమెరికాలో ఉద్రిక్తతOneindia Telugu
అమెరికాలో కాల్పులు-పెప్పర్ స్ప్రేNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో వర్ణ భేదం మళ్లీ రాజుకుంది. అక్కడ నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సెయింట్ లూయీస్ పట్టణ శివారులో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు ...
పోలీసు కాల్పుల్లో బ్లాక్మ్యాన్ మృతి: అమెరికాలో ఉద్రిక్తత
అమెరికాలో కాల్పులు-పెప్పర్ స్ప్రే
News4Andhra
కేసీఆర్ను పీజేఆర్ వర్ధంతికి ఆహ్వానించిన విష్ణు
Namasthe Telangana
హైదరాబాద్ : తన తండ్రి, మాజీ సీఎల్పీ నేత పీ జనార్దన్రెడ్డి వర్ధంతిలో పాల్గొనాలని సీఎం కే చంద్రశేఖర్రావును మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి కోరారు. సచివాలయంలో కేసీఆర్ను కలిసిన విష్ణువర్ధన్ డిసెంబర్ 28న దివంగత పీజేఆర్ 7వ వర్ధంతికి రావాలని విజ్ఞప్తి చేశారు. నెక్లెస్ రోడ్డుపై ఐమ్యాక్స్ థియేటర్కు ఎదురుగా ఉన్న పార్కుకు తన తండ్రి పేరు ...
లేటెస్ట్ న్యూస్..!News4Andhra
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : తన తండ్రి, మాజీ సీఎల్పీ నేత పీ జనార్దన్రెడ్డి వర్ధంతిలో పాల్గొనాలని సీఎం కే చంద్రశేఖర్రావును మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి కోరారు. సచివాలయంలో కేసీఆర్ను కలిసిన విష్ణువర్ధన్ డిసెంబర్ 28న దివంగత పీజేఆర్ 7వ వర్ధంతికి రావాలని విజ్ఞప్తి చేశారు. నెక్లెస్ రోడ్డుపై ఐమ్యాక్స్ థియేటర్కు ఎదురుగా ఉన్న పార్కుకు తన తండ్రి పేరు ...
లేటెస్ట్ న్యూస్..!
వెబ్ దునియా
సీనియర్ జార్జ్ బుష్కి అస్వస్థత... ఆస్పత్రిలో...
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..వెబ్ దునియా
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్Namasthe Telangana
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్Oneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్
Namasthe Telangana
పాక్లో ఉగ్రవాదుల విచారణకు ప్రత్యేక సైనిక కోర్టులు
Namasthe Telangana
ఇస్లామాబాద్: పెషావర్లోని సైనిక స్కూల్పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 146 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకోవడాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోంది. ఈమేరకు దేశంలో ఉగ్రవాదులపై నమోదైన కేసులను త్వరగా విచారించేందుకు ప్రత్యేక సైనిక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. పెషావర్ ఘటనకు ఉగ్రవాదులు ...
పాకిస్థాన్ విద్యాసంస్థలకు ఉగ్రవాదుల బెడదవెబ్ దునియా
ఉగ్రవాదంపై ఉక్కుపాదంAndhrabhoomi
1159 విద్యాసంస్థలకు 'ఉగ్ర' ముప్పుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇస్లామాబాద్: పెషావర్లోని సైనిక స్కూల్పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 146 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకోవడాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోంది. ఈమేరకు దేశంలో ఉగ్రవాదులపై నమోదైన కేసులను త్వరగా విచారించేందుకు ప్రత్యేక సైనిక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. పెషావర్ ఘటనకు ఉగ్రవాదులు ...
పాకిస్థాన్ విద్యాసంస్థలకు ఉగ్రవాదుల బెడద
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
1159 విద్యాసంస్థలకు 'ఉగ్ర' ముప్పు
వెబ్ దునియా
2014లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు 60 మంది మృతి
వెబ్ దునియా
2014వ సంవత్సరంలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై సీపీజే తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. అందులో ప్రాణాలు కోల్పోయిన మీడియా ప్రతినిధులందరూ సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మృతుల్లో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. మొత్తం 44 శాతం మంది ...
2014లో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టుల మృతిసాక్షి
2014లో 66 మంది జర్నలిస్టుల హత్యNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2014వ సంవత్సరంలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై సీపీజే తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. అందులో ప్రాణాలు కోల్పోయిన మీడియా ప్రతినిధులందరూ సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మృతుల్లో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. మొత్తం 44 శాతం మంది ...
2014లో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టుల మృతి
2014లో 66 మంది జర్నలిస్టుల హత్య
వెబ్ దునియా
అక్రమ ప్రవేశానికి.. 19 మంది బంగ్లాదేశీయులకు జైలు
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...
బంగ్లా దేశీయులకు 5 నెలల జైలు శిక్షసాక్షి
19 మంది బంగ్లాదేశీయులకు జైలుశిక్షNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...
బంగ్లా దేశీయులకు 5 నెలల జైలు శిక్ష
19 మంది బంగ్లాదేశీయులకు జైలుశిక్ష
సాక్షి
పతికీ ప్రసవ వేదన..
సాక్షి
ఇక్కడ చూడండి.. పాపం.. భర్త బాధతో విలవిల్లాడుతుంటే.. అతడి భార్య చూడండి ఎలా పకపకా నవ్వుతోందో.. ఎందుకో తెలుసా? ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు మరీ! ఇక్కడ కనిపిస్తున్న ఆమె గర్భవతి. అయితే.. ప్రసవ వేదన పడుతున్నది మాత్రం ఆమె భర్తే! ఎందుకిదంతా అంటే.. అమ్మ కాబోతున్న అతివలు తమ భావోద్వేగాలను భర్తలు మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇక్కడ చూడండి.. పాపం.. భర్త బాధతో విలవిల్లాడుతుంటే.. అతడి భార్య చూడండి ఎలా పకపకా నవ్వుతోందో.. ఎందుకో తెలుసా? ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు మరీ! ఇక్కడ కనిపిస్తున్న ఆమె గర్భవతి. అయితే.. ప్రసవ వేదన పడుతున్నది మాత్రం ఆమె భర్తే! ఎందుకిదంతా అంటే.. అమ్మ కాబోతున్న అతివలు తమ భావోద్వేగాలను భర్తలు మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారని ...
వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి
సాక్షి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Namasthe Telangana
'పెషావర్ ఘటనను మరిచిపోతే జాతి క్షమించదు'
Namasthe Telangana
ఇస్లామాబాద్: దేశంలో తీవ్రవాదం రోజురోజుకు పెచ్చుమీరిపోతోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అసాధారణమైన చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. పెషావర్ మారణహోమం చరిత్రలో మరచిపోలేని సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను మరిచిపోతే జాతి మనల్ని క్షమించదని స్పష్టం చేశారు.
త్వరలో మరో 500 మందికి ఉరిAndhraprabha Daily
త్వరలో 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్ష అమలు : పాక్వెబ్ దునియా
త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్Oneindia Telugu
తెలుగువన్
అన్ని 19 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇస్లామాబాద్: దేశంలో తీవ్రవాదం రోజురోజుకు పెచ్చుమీరిపోతోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అసాధారణమైన చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. పెషావర్ మారణహోమం చరిత్రలో మరచిపోలేని సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను మరిచిపోతే జాతి మనల్ని క్షమించదని స్పష్టం చేశారు.
త్వరలో మరో 500 మందికి ఉరి
త్వరలో 500 మంది టెర్రరిస్టులకు ఉరిశిక్ష అమలు : పాక్
త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష!: పాకిస్తాన్
వెబ్ దునియా
సూపర్ సూర్యుడు.. క్లిక్ మనిపించిన నాసా
వెబ్ దునియా
సాధారణంగా సూర్యుడిని చూడాలంటే కళ్ళు మబ్బులు కడతాయి. నీలిరంగల్లో అందమైన కిరణాలను ఉద్గారం చేసే సూర్యుడిని ఎప్పుడైనా చూశారా.. అదెలా సాధ్యం అసలు సూర్యుడిని చూడడమే కష్టమైనప్పుడు అందులోంచి రంగులు కూడా చూడగలమా.. అదే మరీ.. ఆ సంగతి నాసా సంస్థను అడగండి అదెంత పని సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో చూడండంటూ ఓ ఫోటోను విడుదల చేసింది.
సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా సూర్యుడిని చూడాలంటే కళ్ళు మబ్బులు కడతాయి. నీలిరంగల్లో అందమైన కిరణాలను ఉద్గారం చేసే సూర్యుడిని ఎప్పుడైనా చూశారా.. అదెలా సాధ్యం అసలు సూర్యుడిని చూడడమే కష్టమైనప్పుడు అందులోంచి రంగులు కూడా చూడగలమా.. అదే మరీ.. ఆ సంగతి నాసా సంస్థను అడగండి అదెంత పని సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో చూడండంటూ ఓ ఫోటోను విడుదల చేసింది.
సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!
沒有留言:
張貼留言