2014年12月25日 星期四

2014-12-26 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి   
Oneindia Telugu
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ...

'ఐఐటీ'లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య   సాక్షి
గౌహతి ఐఐటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య   Andhrabhoomi
గౌహతిలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్‌ డిసెంబర్‌ 25(ఆంధ్రజ్యోతి): దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి తొలి సంవత్సరమే గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించే గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 16 రాష్ట్రాలకు మాత్రమే ఈ వేడుకల్లో శకటాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం   సాక్షి
'తెలంగాణ శకటానికి అనుమతివ్వడం గర్వంగా ఉంది'   Namasthe Telangana
రిపబ్లిక్ డే పేరెడ్‌లో తెలంగాణ శకటం..! రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్...!   వెబ్ దునియా
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్వచ్ఛ భారత్‌కు ష్యూర్, రాజకీయాలకు నో... సౌరభ్ గంగూలీ   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటానని చెప్పారు. కానీ తను రాజకీయాల్లోకి మాత్రం రానని స్పష్టీకరించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అస్టేలియాలో ఉన్న సౌరభ్ గంగూలీ ...

స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీ   Oneindia Telugu
రామోజీకి నరేంద్రమోడీ ఆహ్వానం.. రాజకీయవర్గాల్లో చర్చ   Palli Batani
రాజకీయాల్లోకి రాను: గంగూలీ   సాక్షి
తెలుగువన్   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైల్వేను ప్రైవేటీకరించం: ప్రధాని   
సాక్షి
రైల్వే కార్మికులు, ఉద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరించబోమని, ఆ ఆలోచనే తమకు లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ఉద్యోగుల భయాందోళనలను తొలగించారు. మౌలిక వసతుల కల్పనకు, రైల్వేల ఆధునీకరణకు దేశీ, విదేశీ నిధులను వినియోగిస్తామని, తద్వారా సామాన్యులపై చార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. రైల్వేల్లో ...

ప్రైవేటుపరం చేయం   Andhrabhoomi
వారణాసిలో ప్రధాని పర్యటన   10tv
రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తి లేదు : మోడీ   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
కశ్మీరాన వీడని చిక్కుముడి   
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. హంగ్ ఫలితాల నేపథ్యంలో సంకీర్ణ సర్కారు అనివార్యమైనా ఎవరెవరు జతకడతారన్న చిక్కుముడి వీడటంలేదు. 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాన పార్టీలవైపు చూస్తుండగా ఆయా పార్టీల నుంచి గురువారం కూడా అటువంటి సంకేతాలేవీ ...

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చర్యలు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
బిజెపి అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి, దివంగత విద్యావేత్త, కాంగ్రెస్‌ మాజీ ...   
Vaartha
న్యూఢిల్లీ : మాజీప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్‌పార్టీ మాజీ అఖిలభారత అధ్య క్షుడు మదన్‌ మోహన్‌ మాలవ్యలకు దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి 90వ జన్మదినం గురువారం జరుగుతున్న సంద ర్భంగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతిభవన్‌ నుంచి ఈమేరకు అధికారిక ...

వాజ్‌పేయికి నేనంటే ఎంతో ప్రేమ, వారిద్దరికి కూడా భారతరత్న: కరుణానిధి   Oneindia Telugu
వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి   సాక్షి
వాజ్‌పేయికి - మాలవ్యాకు భారతరత్న... కొన్ని విశేష అంశాలు...!   వెబ్ దునియా
News Articles by KSR   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 72 వార్తల కథనాలు »   


సాక్షి
   
అసోం ఆదివాసీలకు అన్ని విధాలా సాయం: మమత   
Andhrabhoomi
కోల్‌కతా, డిసెంబర్ 25: అసోంలో ఆదివాసీలపై జరిగిన మారణకాండకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆశ్రయం కోసం ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదివాసీలకు సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అసోంలో సాయుధ తీవ్రవాదులు ఆదివాసీలపై జరిపిన మారణకాండ తనను తీవ్రంగా ...

ఆదివాసీలకు అండగా ఉంటాం:మమత   Namasthe Telangana
ఆదివాసీలకు మమత ఆపన్నహస్తం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
గాడ్సే సినిమా పై దావా   
Namasthe Telangana
ముంబై: హిందూ మహాసభ రూపొందించిన గాడ్సే సినిమా విడుదలను ఆపాలని ఫుణే కోర్టులో దావా దాఖలైంది. 'దేశ్ బక్త్ నాథూరామ్ గాడ్సే' చిత్రాన్ని గాంధీ వర్ధంతి రోజునే విడుదల చేయడం మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుందని పేర్కొంటూ హేమంత్ పాటిల్ అనే వ్యక్తి దావా వేశాడు. అయితే మరోవైపు హిందూ మహాసభ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తుంది.
'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' చిత్రంపై దావా   సాక్షి
లేటెస్ట్ న్యూస్..!   News4Andhra

అన్ని 4 వార్తల కథనాలు »   


31న రోజంతా షిర్డీ సాయి దర్శనం   
సాక్షి
సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న బుధవారం రోజంతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ''బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా బాబా దర్శనం ఉంటుంది. కేవలం ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
రాజస్థాన్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..!   
వెబ్ దునియా
అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాజస్థాన్‌లోని సంగనేర్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. మదర్సాకు వెళ్లిన బాలికను భవనంపైకి (రూప్ టాప్) తీసుకెళ్లి దుండగుడు ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు.
8 ఏళ్ల బాలికపై అత్యాచారం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言