సాక్షి
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..
సాక్షి
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ...
వెబ్ దునియా
ఓటమి పాలైన 15 మంది మంత్రులు
సాక్షి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికశాతంలో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చెందగా, ఎన్సీ(నేషనల్ కాన్పరెన్స్ ) నుంచి ఆరుగురు పరాజయం పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక మంత్రి ...
ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధం : ఒమర్Namasthe Telangana
ఒమర్ అబ్దుల్లా : సాన్వార్లో ఓడారు.. బీర్వాలో గెలిచారు!వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ ఓటమిAndhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికశాతంలో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చెందగా, ఎన్సీ(నేషనల్ కాన్పరెన్స్ ) నుంచి ఆరుగురు పరాజయం పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక మంత్రి ...
ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధం : ఒమర్
ఒమర్ అబ్దుల్లా : సాన్వార్లో ఓడారు.. బీర్వాలో గెలిచారు!
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ ఓటమి
Andhrabhoomi
సంక్రాంతి.. పండగ చేసుకోండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ 30 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పండుగ సరుకులు అందజేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పేదవాడికి రూ.220 విలువైన ఆరు సరుకులు అందజేస్తామని మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ప్రతి ...
పేదలకు సంక్రాంతి సంచిAndhrabhoomi
ఏపీ ప్రజలకు సీఎం సంక్రాంతి కానుక...TV5
పేదలకు సంక్రాంతి కానుక...!.. సీఎం ప్రకటన...!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ 30 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పండుగ సరుకులు అందజేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పేదవాడికి రూ.220 విలువైన ఆరు సరుకులు అందజేస్తామని మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ప్రతి ...
పేదలకు సంక్రాంతి సంచి
ఏపీ ప్రజలకు సీఎం సంక్రాంతి కానుక...
పేదలకు సంక్రాంతి కానుక...!.. సీఎం ప్రకటన...!
వెబ్ దునియా
సత్యం కేసులో తీర్పు మార్చి 9కి వాయిదా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఎంతో మంది ప్రముఖులకు అచ్చొచ్చే 9 వ నంబర్ మాత్రం సత్యం రామలింగరాజుకు మాత్రం సింహస్వప్నంలా మారింది. అనూహ్యంగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో 9 సంఖ్య అంటేనే రాజు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'సత్యం' కుంభకోణంలో బి రామలింగ రాజు జనవరి 7న లొంగిపోయినా అధికారికంగా అరెస్ట్ అయింది మాత్రం 9 జనవరి ...
సత్యం కంప్యూటర్స్ కేసులో మార్చి 9న తుది తీర్పు...!వెబ్ దునియా
'సత్యం' స్కాంపై నేడు తుది తీర్పు...10tv
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఎంతో మంది ప్రముఖులకు అచ్చొచ్చే 9 వ నంబర్ మాత్రం సత్యం రామలింగరాజుకు మాత్రం సింహస్వప్నంలా మారింది. అనూహ్యంగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో 9 సంఖ్య అంటేనే రాజు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'సత్యం' కుంభకోణంలో బి రామలింగ రాజు జనవరి 7న లొంగిపోయినా అధికారికంగా అరెస్ట్ అయింది మాత్రం 9 జనవరి ...
సత్యం కంప్యూటర్స్ కేసులో మార్చి 9న తుది తీర్పు...!
'సత్యం' స్కాంపై నేడు తుది తీర్పు...
Kandireega
కాంగ్రెస్ రహిత భారత్ దిశగా మరో అడుగు – అమిత్ షా
Kandireega
భారతీయ జనతా పార్టీకి 2014 విజయ నామ సంవత్సరమని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించి రెండు రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ ...
జార్ఖండ్లో సుస్థిర పాలన అందిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ విముక్త భారత్ చేయడే ఏకైక లక్ష్యం : అమిత్ షావెబ్ దునియా
కాంగ్రెస్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం:అమిత్షాAndhrabhoomi
Namasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Kandireega
భారతీయ జనతా పార్టీకి 2014 విజయ నామ సంవత్సరమని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించి రెండు రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ ...
జార్ఖండ్లో సుస్థిర పాలన అందిస్తాం
కాంగ్రెస్ విముక్త భారత్ చేయడే ఏకైక లక్ష్యం : అమిత్ షా
కాంగ్రెస్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం:అమిత్షా
సాక్షి
జార్ఖండ్ ఫలితాలు : మధుకోడా ఓటమి.. భార్య గెలుపు.. సోరేన్ కూడా...
వెబ్ దునియా
జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఓడిపోయారు. కానీ, ఆయన భార్య గెలుపొందారు. మఝ్గనాన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బర్కవార్ గగ్రాయ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మధుకోడా వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ అవినీతి ఫలితమే ఇప్పటి ఓటమి అని రాజకీయ ...
మధుకొడా భార్య విజయంAndhrabhoomi
మధుకోడా భార్య విజయంNamasthe Telangana
జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా ఓటమితెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఓడిపోయారు. కానీ, ఆయన భార్య గెలుపొందారు. మఝ్గనాన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బర్కవార్ గగ్రాయ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మధుకోడా వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ అవినీతి ఫలితమే ఇప్పటి ఓటమి అని రాజకీయ ...
మధుకొడా భార్య విజయం
మధుకోడా భార్య విజయం
జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా ఓటమి
Oneindia Telugu
రాజధాని: మంత్రి క్లారిఫై! జగన్ పార్టీపై రఘువీరా ఫైర్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు సీఆర్డీఏకు శాసన మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసన సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ రాజధాని కోసం వేల ఎకరాలు ఎందుకో మండలిలో వివరించారు. అనంతరం మండలి బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. మండలిలో నారాయణ మాట్లాడుతూ.. మొత్తం ...
ఉత్తమ రాజధానిని నిర్మిస్తాం: ఎపి సిఎం చంద్రబాబుVaartha
రాజధాని బిల్లుకు ఆమోదంKandireega
పలు సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదంAndhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు సీఆర్డీఏకు శాసన మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసన సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ రాజధాని కోసం వేల ఎకరాలు ఎందుకో మండలిలో వివరించారు. అనంతరం మండలి బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. మండలిలో నారాయణ మాట్లాడుతూ.. మొత్తం ...
ఉత్తమ రాజధానిని నిర్మిస్తాం: ఎపి సిఎం చంద్రబాబు
రాజధాని బిల్లుకు ఆమోదం
పలు సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
Oneindia Telugu
కొల్లేరుపై ఏకగ్రీవ తీర్మానం
సాక్షి
హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం ...
కొల్లేరుకు న్యాయం చేస్తాంAndhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం ...
కొల్లేరుకు న్యాయం చేస్తాం
Oneindia Telugu
ప్రియుడి నుంచి కానిస్టేబుల్ పేర లాక్కెళ్లి యువతిపై రేప్
Oneindia Telugu
చెన్నై: ప్రియుడితో కలిసి ఉన్న ఓ యువతిని పోలీసు కానిస్టేబుల్ అవతారమెత్తి బెదిరించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం - ప్రియుడితో కలసి బీచ్లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు ...
పోలీసునని చెప్పి... ప్రియుడిని తరిమేసి.. విద్యార్థినిపై అత్యాచారంవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: ప్రియుడితో కలిసి ఉన్న ఓ యువతిని పోలీసు కానిస్టేబుల్ అవతారమెత్తి బెదిరించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం - ప్రియుడితో కలసి బీచ్లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు ...
పోలీసునని చెప్పి... ప్రియుడిని తరిమేసి.. విద్యార్థినిపై అత్యాచారం
వెబ్ దునియా
ముఖంపై యాసిడ్ పోసి... లేడీ డాక్టర్ హ్యండ్ బ్యాగ్ దొంగిలించి
వెబ్ దునియా
ఢిల్లీలో దుండగలు మరో అబలపై తెగబడ్డారు. దారిన వెళ్ళుతున్న ఓ డాక్టర్ పై యాసిడ్ దాడి చేశారు. ఆమె మంటలతో కాలి హాహా కారాలు చేస్తుంటే మధ్యలో ఆమె హ్యండు బ్యాగుతో పరారయ్యారు. ఆసుపత్రి పాలైన డాక్టర్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. acid attack. ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్కి పెళ్లి అయి 8 నెలలు ...
మహిళా డాక్టర్పై యాసిడ్ దాడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీలో దుండగలు మరో అబలపై తెగబడ్డారు. దారిన వెళ్ళుతున్న ఓ డాక్టర్ పై యాసిడ్ దాడి చేశారు. ఆమె మంటలతో కాలి హాహా కారాలు చేస్తుంటే మధ్యలో ఆమె హ్యండు బ్యాగుతో పరారయ్యారు. ఆసుపత్రి పాలైన డాక్టర్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. acid attack. ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్కి పెళ్లి అయి 8 నెలలు ...
మహిళా డాక్టర్పై యాసిడ్ దాడి
沒有留言:
張貼留言