2014年12月23日 星期二

2014-12-24 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ప్రియుడి నుంచి కానిస్టేబుల్ పేర లాక్కెళ్లి యువతిపై రేప్   
Oneindia Telugu
చెన్నై: ప్రియుడితో కలిసి ఉన్న ఓ యువతిని పోలీసు కానిస్టేబుల్ అవతారమెత్తి బెదిరించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం - ప్రియుడితో కలసి బీచ్‌లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు ...

పోలీసునని చెప్పి... ప్రియుడిని తరిమేసి.. విద్యార్థినిపై అత్యాచారం   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సోనియా ఆసుపత్రి నుంచి డిచార్జ్   
వెబ్ దునియా
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే ఆరు రోజులుగా ఆమె చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఇక్కడి గంగారాం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆమెకు వైద్య సేవలు అందించిన డాక్టర్లు ఆమె ఆరోగ్యం కుదుట పడినట్లు నిర్ధారించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ...

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి   సాక్షి
కోలుకున్న సోనియాగాంధీ   News Articles by KSR
నిలకడగా ఆరోగ్యం... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
అస్సాంలో 48కి పెరిగిన మృతులు   
సాక్షి
గువాహటి: ఈశాన్య రాష్ర్టమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు మంగళవారం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 48కి పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ ...

తెగబడ్డ బోడోలు... 37 మంది గిరిజనుల కాల్చివేత   వెబ్ దునియా
రెచ్చిపోయిన బోడో తీవ్రవాదులు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Kandireega
   
కాంగ్రెస్ రహిత భారత్ దిశగా మరో అడుగు – అమిత్ షా   
Kandireega
భారతీయ జనతా పార్టీకి 2014 విజయ నామ సంవత్సరమని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించి రెండు రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌ ...

జార్ఖండ్‌లో సుస్థిర పాలన అందిస్తాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ విముక్త భారత్‌ చేయడే ఏకైక లక్ష్యం : అమిత్ షా   వెబ్ దునియా
కాంగ్రెస్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం:అమిత్‌షా   Andhrabhoomi
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓటమి పాలైన 15 మంది మంత్రులు   
సాక్షి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికశాతంలో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చెందగా, ఎన్సీ(నేషనల్ కాన్పరెన్స్ ) నుంచి ఆరుగురు పరాజయం పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక మంత్రి ...

ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధం : ఒమర్   Namasthe Telangana
ఒమర్ అబ్దుల్లా : సాన్వార్‌లో ఓడారు.. బీర్వాలో గెలిచారు!   వెబ్ దునియా
రెండుచోట్లా ఓడిన కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్   తెలుగువన్
Andhrabhoomi   
News4Andhra   
News Articles by KSR   
అన్ని 23 వార్తల కథనాలు »   


సాక్షి
   
జార్ఖండ్ ఫలితాలు : మధుకోడా ఓటమి.. భార్య గెలుపు.. సోరేన్ కూడా...   
వెబ్ దునియా
జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఓడిపోయారు. కానీ, ఆయన భార్య గెలుపొందారు. మఝ్గనాన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బర్కవార్ గగ్రాయ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మధుకోడా వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ అవినీతి ఫలితమే ఇప్పటి ఓటమి అని రాజకీయ ...

మధుకొడా భార్య విజయం   Andhrabhoomi
మధుకోడా భార్య విజయం   Namasthe Telangana
జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా ఓటమి   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


10tv
   
పిడిపికి ఎన్‌సి మద్దతు!   
Andhrabhoomi
శ్రీనగర్, డిసెంబర్ 23: జమ్మూ-కాశ్మీరు శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు అస్పష్టమైన తీర్పును ఇచ్చినందున రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి మద్దతు ఇవ్వనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, ఒమర్ అబ్దుల్లా మంగళవారం సూచన ప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 87 ...

జమ్మూ కాశ్మీర్ లో హంగ్..   10tv
బీజేపికి ఎట్లా ఇస్తాం... 1 శాతం ఉంటుందేమో...? ఒమర్ అబ్దుల్లా   వెబ్ దునియా
జమ్మూ-కాశ్మీర్‌లో అతి పెద్ద పార్టీగా పిడిపి గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానం సాధించిన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముఖంపై యాసిడ్ పోసి... లేడీ డాక్టర్ హ్యండ్ బ్యాగ్ దొంగిలించి   
వెబ్ దునియా
ఢిల్లీలో దుండగలు మరో అబలపై తెగబడ్డారు. దారిన వెళ్ళుతున్న ఓ డాక్టర్ పై యాసిడ్ దాడి చేశారు. ఆమె మంటలతో కాలి హాహా కారాలు చేస్తుంటే మధ్యలో ఆమె హ్యండు బ్యాగుతో పరారయ్యారు. ఆసుపత్రి పాలైన డాక్టర్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. acid attack. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్‌కి పెళ్లి అయి 8 నెలలు ...

మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రసకందాయంలో కశ్మీర్ రాజకీయం!   
సాక్షి
శ్రీనగర్: కశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ 'కింగ్‌మేకర్'గా మారడంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్‌సీ, కాంగ్రెస్ సైతం పొత్తులకు సుముఖంగా ఉండటంతో పరిస్థితి రసకందాయంలో పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడం: ముఫ్తీ
జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవే : నరేంద్ర మోడీ మంత్రంతో హంగ్ అసెంబ్లీ!!   వెబ్ దునియా
జమ్మూకశ్మీర్‌లో అత్యధిక స్థానాలు గొడుగుకే   Namasthe Telangana
ఫలితాల కంటే ముందే పండగ..!   News4Andhra

అన్ని 21 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
స్నాప్‌డీల్ ది అగ్రి స్టోర్ పేరుతో సరికొత్త సర్వీసు   
Namasthe Telangana
న్యూఢిల్లీ : విత్తనాలు, ఎరువులు, నీటిపారుదలకు చెందిన ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం స్నాప్‌డీల్ ది అగ్రి స్టోర్ పేరుతో సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. దీని ద్వారా రోజువారి ఉత్పత్తులు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సులువుగా ఒక్క బటన్‌తో వారికి ...

స్నాప్‌డీల్ ఆన్‌లైన్ 'అగ్రి స్టోర్'   Andhrabhoomi
రైతుల కోసం స్నాప్‌డీల్ అగ్రి స్టోర్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言