2014年12月27日 星期六

2014-12-28 తెలుగు (India) క్రీడలు


Palli Batani
   
లంచ్ సమయానికి భారత్ స్కోరు 224/3   
సాక్షి
మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో మూడో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 66 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ స్టార్ క్రికెటర్ వీరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. పూజారా తరువాత బరిలోకి దిగిన కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కంగారు బౌలర్ల ఎత్తులను ...

మూడో వికెట్ కోల్పోయిన భారత్   Namasthe Telangana
ఆసీస్ భారీ స్కోర్ 530.. నిలకడగా భారత్.. స్కోర్: 108/1   Palli Batani
ఆసీస్‌తో మూడో టెస్టు: విజయ్-పుజారాల బ్యాటింగ్‌తో భారత స్కోర్ 108/1   వెబ్ దునియా
thatsCricket Telugu   
అన్ని 53 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హ్యూస్ బ్యాటిస్తే ఎవరెస్ట్ శిఖరంపై పెడతాం : నేపాల్ క్రికెట్ సంఘం!   
వెబ్ దునియా
ఇటీవల క్రికెట్ బంతి బౌన్సర్ తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా అతను వాడిన క్రికెట్ బ్యాటును ఎవరెస్ట్ శిఖరంపై ఉంచేందుకు నేపాల్ క్రికెట్ సంఘం ముందుకు వచ్చింది. ఇదే విషంపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఒక లేఖ కూడా రాసింది. ఇందుకోసం హ్యూస్ తన చివరి మ్యాచ్‌లో వాడిన బ్యాట్ ఇవ్వాలని కోరింది.
ఎవరెస్టుపై ఫిలిప్ హ్యూస్ బ్యాట్   Namasthe Telangana
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్   సాక్షి
నేపాల్ నివాళి:ఎవరెస్ట్‌పై హ్యూస్ బ్యాట్, 63 ట్రేడ్‌మార్క్   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


డబుల్ సెంచరీ: మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డు మిస్   
thatsCricket Telugu
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డుని నెలకొల్పే అవకాశాన్ని కోల్పోయాడు. శ్రీలంకతో న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్‌లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో 5 పరుగుల దూరంలో మెక్‌కల్లమ్ అవుటయ్యాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ ...

శ్రీలంకకు మెక్‌కల్లమ్ చుక్కలు... ప్రపంచ రికార్డ్ మిస్   Palli Batani
మెక్‌కల్లమ్ డబుల్ సెంచరీ మిస్   Namasthe Telangana
మెక్ కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గోల్ఫర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్!   
వెబ్ దునియా
బ్యాటింగ్ దిగ్గజం, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతులు తమకు ద్రావిడే స్ఫూర్తి అంటారు. క్రికెటర్లలో అంతటి మంచి పేరు సంపాదించుకున్న 'వాల్' ఓ యువ గోల్ఫర్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించడం విశేషం. ఆ గోల్ఫర్ పేరు ఎస్. చిక్కరంగప్ప (21). ఈ బెంగళూరు కుర్రాడు ఈ ...

గోల్ఫర్‌కు రాహుల్ ద్రవిడ్   Namasthe Telangana
నా ఎదుగుదలకు ద్రవిడ్ కారణం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెస్: టాప్-3లో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్‌రెడ్డి, బి.సాయిచాణక్య!   
వెబ్ దునియా
పాఠశాలల విద్యార్థుల కోసం చాంద్రాయణగుట్ట చందనగర్‌లోని పిజెఆర్ స్టేడియంలో జరిగిన నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో ఫీడే రెటెడ్ క్రీడాకారులు షణ్ముఖ తేజ, సాయిరోహన్‌చౌదరి వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతన్న విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీలో పి.షణ్ముఖతేజ, పి.సుశీల్‌రెడ్డి, బి.సాయిచాణక్య చేరి ఐదు ...

చెస్ టోర్నమెంట్ విజేతలు షణ్ముఖ తేజ, సాయిరోహన్   Andhrabhoomi
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డిప్యూటీ సిఎం వాహనం ఢీకొన్న మహిళ మృతి   
Oneindia Telugu
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై యశ్వంతాపురం సమీపంలో గత నవంబర్‌లో డిప్యూటీ సీఎం రాజ య్య ఎస్కార్ట్‌ వాహనం ఢీ కొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళ శుక్రవారం మృతి చెందింది. గత నవంబర్‌ 30న డిప్యూటీ సీఎం జనగామలో ఓ కార్య క్రమానికి హాజరై తిరిగి జిల్లా కేంద్రానికి వస్తుండగా ...

డిప్యూటీ సీఎం వాహనం ఢీకొట్టిన మహిళ మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధోనీ స్టంపింగ్ రికార్డు   
Namasthe Telangana
మెల్‌బోర్న్: భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన క్రికెటర్‌గా ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మూడోటెస్టులో శనివారం జరిగిన రెండోరోజు ఆటలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాన్సన్‌ను స్టంపవుట్ చేసి 134వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ధోనీ.
స్టంపింగ్‌ల్లో వరల్డ్‌ రికార్డు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనీ ప్రపంచ రికార్డు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం లకారం (పిక్చర్స్)   
Oneindia Telugu
విశాఖపట్నం: కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా, స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వస్త్ర వ్యాపారి నుంచి లక్షన్నర రూపాయలు డిమాండ్ చేసి, లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని, ఆ మొత్తాన్ని తీసుకుంటూ విశాఖ త్రీ టౌన్ ఎస్‌ఐ జి రామారావు గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. స్థానిక ఆర్‌కె ఫ్యామిలీ స్టోర్స్ అధినేత రాజ్‌కుమార్ మోడీ మూడు ...

లంచం ఇవ్వకుంటే రౌడీషీటే...   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహిళను బండరాయితో మోది చంపేశారు.. ఆత్మకూరులో దారుణం!   
వెబ్ దునియా
మహిళను బండరాయితో మోది చంపిన దుర్ఘటన ఆత్మకూరులో జరిగింది. ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని ...

మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
శరవేగంగా ముందుకు..   
Andhrabhoomi
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత క్రీడా రంగం ఈఏడాది మరింత బలపడింది. అంతర్జాతీయ వేదికపై పతకాలను కొల్లగొట్టి తన ఉనికిని చాటుకుంది. భారత క్రీడాకారులు అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉన్నత ప్రమాణాలను అందుకున్నారు. అభివృద్ధివైపు పరుగులుపెట్టిన భారత్ పేరు పలు సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా పతాక శీర్షికల్లో కనిపించింది.
మన ముద్ర కనిపించింది   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言