వెబ్ దునియా
సానియాతో నా బంధం దృఢమైనది...! పెదవి విప్పిన షోయబ్..!
వెబ్ దునియా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి. ఈ వార్తలు తరచూ వస్తుండడంపై షోయబ్ స్పందిస్తూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తాము ...
సానియా,షోయబ్ లు దుబాయిలో ఉన్నారుNews Articles by KSR
'సానియాతో నా బంధం ధృడమైనది'సాక్షి
సానియాతో విడిపోలేదుKandireega
Namasthe Telangana
News4Andhra
Palli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి. ఈ వార్తలు తరచూ వస్తుండడంపై షోయబ్ స్పందిస్తూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తాము ...
సానియా,షోయబ్ లు దుబాయిలో ఉన్నారు
'సానియాతో నా బంధం ధృడమైనది'
సానియాతో విడిపోలేదు
సాక్షి
బాబోయ్ చలి! ఆదిలాబాద్ 3.9
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి హైదరాబాద్, న్యూస్ నెట్వర్క్) ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చున్నా వణుకు పుడుతోంది! ఇంట్లోని కాళ్ల కింద నేల మాత్రమే కాదు.. కూర్చునే కుర్చీలు.. పట్టుకునే వస్తువులు.. కప్పుకొనే దుప్పట్లు కూడా చల్లగా అయిపోతున్నాయి! తలుపు తీస్తే చాలు.. చలి గాలి రివ్వున ముఖానికి కొడుతోంది! ఉదయం తొమ్మిది గంటలకు ఎండలో నుంచున్నా.
వణుకు తగ్గదు.. కునుకు పట్టదుసాక్షి
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలుNamasthe Telangana
ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు.. హైదరాబాద్లో 10 డిగ్రీలుVaartha
వెబ్ దునియా
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 36 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి హైదరాబాద్, న్యూస్ నెట్వర్క్) ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చున్నా వణుకు పుడుతోంది! ఇంట్లోని కాళ్ల కింద నేల మాత్రమే కాదు.. కూర్చునే కుర్చీలు.. పట్టుకునే వస్తువులు.. కప్పుకొనే దుప్పట్లు కూడా చల్లగా అయిపోతున్నాయి! తలుపు తీస్తే చాలు.. చలి గాలి రివ్వున ముఖానికి కొడుతోంది! ఉదయం తొమ్మిది గంటలకు ఎండలో నుంచున్నా.
వణుకు తగ్గదు.. కునుకు పట్టదు
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు.. హైదరాబాద్లో 10 డిగ్రీలు
Vaartha
భారీ ఇన్నింగ్స్ కోసం ఆశ
Vaartha
బ్రిస్బేన్: టెస్ట్ మ్యాచ్లో విదేశీ గడ్డపై దూసుకుపోతున్న భారత్ రెండవ టెస్ట్లో 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. దీంతో భారత్ 26 పరుగులతో ఆస్ట్రేలియాతో వెనుకంజలో ఉంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మూడవ రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో ధావన్ 25, పురాజరా 15 పరుగులతో ఉన్నారు. కాగా మరో తొమ్మిది వికెట్లు భారత్ ...
తిరుగులేని ఆసీస్సాక్షి
ప్చ్.. మళ్లీ ఓటమిNews4Andhra
టీమిండియాపై ఆసీస్ ఘనవిజయంAndhrabhoomi
వెబ్ దునియా
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 71 వార్తల కథనాలు »
Vaartha
బ్రిస్బేన్: టెస్ట్ మ్యాచ్లో విదేశీ గడ్డపై దూసుకుపోతున్న భారత్ రెండవ టెస్ట్లో 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. దీంతో భారత్ 26 పరుగులతో ఆస్ట్రేలియాతో వెనుకంజలో ఉంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మూడవ రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో ధావన్ 25, పురాజరా 15 పరుగులతో ఉన్నారు. కాగా మరో తొమ్మిది వికెట్లు భారత్ ...
తిరుగులేని ఆసీస్
ప్చ్.. మళ్లీ ఓటమి
టీమిండియాపై ఆసీస్ ఘనవిజయం
Namasthe Telangana
నేడు కొమురెల్లికి సీఎం కేసీఆర్
Namasthe Telangana
హైదరాబాద్/చేర్యాల, డిసెంబర్ 20 (టీ మీడియా): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఆదివారం మల్లికార్జునుడి కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ...
వరంగల్ జిల్లాకు నేడు సీఎం కేసీఆర్10tv
నేడు కొమురవెల్లికు సీఎం కేసీఆర్Andhraprabha Daily
నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాకసాక్షి
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్/చేర్యాల, డిసెంబర్ 20 (టీ మీడియా): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఆదివారం మల్లికార్జునుడి కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ...
వరంగల్ జిల్లాకు నేడు సీఎం కేసీఆర్
నేడు కొమురవెల్లికు సీఎం కేసీఆర్
నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక
సాక్షి
స్టేడియం బయట ఇషాంత్ లంచ్..
సాక్షి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్తోపాటు సురేశ్ ...
ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు.. సాత్వికాహారం లేక కష్టాలు!!వెబ్ దునియా
ఆస్ట్రేలియాలో భోజనంపై ఇషాంత్ ఆగ్రహం: బయటే తినేసి..thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్తోపాటు సురేశ్ ...
ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు.. సాత్వికాహారం లేక కష్టాలు!!
ఆస్ట్రేలియాలో భోజనంపై ఇషాంత్ ఆగ్రహం: బయటే తినేసి..
Oneindia Telugu
లాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా బోర్డులు
News Articles by KSR
లాండ్ పూలింగ్ పేరుతో తమ భూములను ఎపి ప్రభుత్వం లాక్కొంటోందని ఆందోళన చెందుతున్న గుంటూరు జిల్లా పెనుమాక గ్రామస్తులు కొత్త ప్రయోగం చేశారు. వారు తమ గ్రామ సరిహద్దులలో స్వాగతం బోర్డుతో పాటు లాండ్ పూలింగ్ కు వ్యతిరేకం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.వీరు ఇప్పటికే వెయ్యి ఉత్తరాల ద్వారా తమ నిరసన తెలిపారు.అయినా ప్రభుత్వం నుంచి ...
ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా బోర్డులు..సాక్షి
ఏపి రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసనOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
లాండ్ పూలింగ్ పేరుతో తమ భూములను ఎపి ప్రభుత్వం లాక్కొంటోందని ఆందోళన చెందుతున్న గుంటూరు జిల్లా పెనుమాక గ్రామస్తులు కొత్త ప్రయోగం చేశారు. వారు తమ గ్రామ సరిహద్దులలో స్వాగతం బోర్డుతో పాటు లాండ్ పూలింగ్ కు వ్యతిరేకం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.వీరు ఇప్పటికే వెయ్యి ఉత్తరాల ద్వారా తమ నిరసన తెలిపారు.అయినా ప్రభుత్వం నుంచి ...
ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా బోర్డులు..
ఏపి రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన
Andhraprabha Daily
ధోనీ ఫ్లాప్ షో
Andhrabhoomi
బ్రిస్బేన్: విదేశాల్లో జరిగే టెస్టుల్లో కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. భారత్ వెలుపల అతను 14వ టెస్టు పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 2011 నుంచి ఇప్పటి వరకు కెప్టెన్గా అతను ఇంగ్లాండ్లో ఏడు, ఆస్ట్రేలియాలో నాలుగు, న్యూజిలాండ్లో ఒకటి, దక్షిణాఫ్రికాలో ఒకటి చొప్పున పరాజయాలను చవిచూశాడు. టెస్టుల్లో ధోనీ సున్నాకే ...
రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలిన మెన్ ఇన్ బ్లూ శ్రీ అన్ని విభాగాల్లో రాణించిన ...Andhraprabha Daily
డకౌట్లతో రికార్డు సృష్టించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
బ్రిస్బేన్: విదేశాల్లో జరిగే టెస్టుల్లో కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. భారత్ వెలుపల అతను 14వ టెస్టు పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 2011 నుంచి ఇప్పటి వరకు కెప్టెన్గా అతను ఇంగ్లాండ్లో ఏడు, ఆస్ట్రేలియాలో నాలుగు, న్యూజిలాండ్లో ఒకటి, దక్షిణాఫ్రికాలో ఒకటి చొప్పున పరాజయాలను చవిచూశాడు. టెస్టుల్లో ధోనీ సున్నాకే ...
రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలిన మెన్ ఇన్ బ్లూ శ్రీ అన్ని విభాగాల్లో రాణించిన ...
డకౌట్లతో రికార్డు సృష్టించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ
వెబ్ దునియా
భూమిని పోలిన మరో గ్రహం..!!
వెబ్ దునియా
మనిషి మనిషి వెతుక్కుంటూ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. పర్లాంగులు, మైళ్ళు.. కిలోమీటర్లు.. కాంతి సంవత్సరాల ప్రయాణంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనిషికి తను నివాసం ఉన్న గ్రహం లాంటి గ్రహం ఒకటి కొత్తగా కనిపించింది. దానిని సూపర్ ఎర్త్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తదుపరి అక్కడ ఏముంటుందనే దిశగా ప్రయత్నాలు మొదలు ...
సూపర్ ఎర్త్ను కనుగొన్న 'కెప్లెర్'Namasthe Telangana
సూపర్ ఎర్త్ను గుర్తించిన కెప్లర్ మిషన్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మనిషి మనిషి వెతుక్కుంటూ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. పర్లాంగులు, మైళ్ళు.. కిలోమీటర్లు.. కాంతి సంవత్సరాల ప్రయాణంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనిషికి తను నివాసం ఉన్న గ్రహం లాంటి గ్రహం ఒకటి కొత్తగా కనిపించింది. దానిని సూపర్ ఎర్త్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తదుపరి అక్కడ ఏముంటుందనే దిశగా ప్రయత్నాలు మొదలు ...
సూపర్ ఎర్త్ను కనుగొన్న 'కెప్లెర్'
సూపర్ ఎర్త్ను గుర్తించిన కెప్లర్ మిషన్
సాక్షి
'గాబా'లో నగుబాటు...
సాక్షి
అనూహ్యం... అవమానకరం! భారీ స్కోరు చేసి ఐదో రోజు ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా పరుగులు చేసి కూడా నాలుగు రోజుల్లోపే ఓటమి పాలైంది. కనీస ప్రతిఘటన ఇవ్వకుండా బ్యాట్స్మెన్ దాసోహమనడంతో జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది. 11 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు... నాలుగో ...
ఆదుకున్న టెయిలెండర్లుAndhraprabha Daily
బ్రిస్బేన్టెస్టులో భారత్ ఘోర పరాజయం నాలుగు వికెట్ల తేడాతో భారత్పై ఆసిస్ గెలుపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ 117/6.. ఆసీస్ చేతుల్లోకి రెండోటెస్టు??Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
అనూహ్యం... అవమానకరం! భారీ స్కోరు చేసి ఐదో రోజు ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా పరుగులు చేసి కూడా నాలుగు రోజుల్లోపే ఓటమి పాలైంది. కనీస ప్రతిఘటన ఇవ్వకుండా బ్యాట్స్మెన్ దాసోహమనడంతో జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది. 11 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు... నాలుగో ...
ఆదుకున్న టెయిలెండర్లు
బ్రిస్బేన్టెస్టులో భారత్ ఘోర పరాజయం నాలుగు వికెట్ల తేడాతో భారత్పై ఆసిస్ గెలుపు
భారత్ 117/6.. ఆసీస్ చేతుల్లోకి రెండోటెస్టు??
సాక్షి
సింగపూర్ డిజైన్లు ఉచితమే
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 19: రాజధాని నిర్మాణానికి డిజైన్లు ఉచితంగానే సిద్ధమవుతాయని, ఆ తరువాత నిర్మాణం పనులు ఎలా నిర్వహించాలన్నది ఖరారు చేస్తామని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్లో ఇష్టాగోష్టిగా విలేఖరులతో మాట్లాడారు. రాజధాని డిజైన్లను సింగపూర్ సంస్థలు ఉచితంగానే ...
సింగపూర్ ఉచితంగా రాజధానికి ప్రణాళిక ఇస్తోందా..ఎందుకు?తెలుగువన్
'రాజధాని నిర్మాణంలో సింగపూర్ కు రాయితీలు ఇవ్వం'సాక్షి
రాజధానికి ఉచితంగా సింగపూర్ ప్లాన్News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 19: రాజధాని నిర్మాణానికి డిజైన్లు ఉచితంగానే సిద్ధమవుతాయని, ఆ తరువాత నిర్మాణం పనులు ఎలా నిర్వహించాలన్నది ఖరారు చేస్తామని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్లో ఇష్టాగోష్టిగా విలేఖరులతో మాట్లాడారు. రాజధాని డిజైన్లను సింగపూర్ సంస్థలు ఉచితంగానే ...
సింగపూర్ ఉచితంగా రాజధానికి ప్రణాళిక ఇస్తోందా..ఎందుకు?
'రాజధాని నిర్మాణంలో సింగపూర్ కు రాయితీలు ఇవ్వం'
రాజధానికి ఉచితంగా సింగపూర్ ప్లాన్
沒有留言:
張貼留言