2014年12月26日 星期五

2014-12-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Telangana99
   
మన ఐఏఎస్, ఐపీఎస్‌లు వీరే   
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను ...

పంపిణీ : ఆంధ్రకు 166, తెలంగాణాకు 128 మంది ఐఏఎస్   వెబ్ దునియా
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..   10tv
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌ల జాబితా...   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
రోడ్డెక్కిన 'తమ్ముళ్లు' మంత్రి ఉమపై ఎంపీ కేశినేని ధ్వజం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, డిసెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు రాజుకున్నాయి. మంత్రి దేవినేని ఉమపై విజయవాడ ఎంపీ కేశినేని నాని బహిరంగవేదికపైనే విమర్శలు గుప్పించారు. అధికారుల తీరునూ తప్పుపట్టారు. శుక్రవారం విజయవాడలోని ఆటోనగర్‌లో 10ఎమ్‌ఎల్‌డీ సీవేజ్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై కూర్చున్న మంత్రి దేవినేని ...

బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు   సాక్షి
సీఎం చంద్రబాబు తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి   10tv
కేశినేని వ్యాఖ్యలపై దుమారం.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబు ఆదేశం!   వెబ్ దునియా
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 29 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేసీఆర్‌... దమ్ముందా?   
తెలుగువన్
తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''తెలంగాణ రాష్ట్ర సమితి సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతోంది. నన్ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేశారు. సభలో సభ్యులను గౌరవప్రదంగా ...

హల్లో కేసీఆర్.. వగలమారి మాటలు మాట్లాడొద్దు : రేవంత్   వెబ్ దునియా
కేసీఆర్‌కి భయం, సవాల్ చేస్తున్నా: తలసానిపై రేవంత్   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టిడిపిలో కుమ్ములాటలు: గంటాకు కొణతాల, అయ్యన్నకు దాడితో చెక్   
వెబ్ దునియా
విశాఖ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు పరస్పరం దెబ్బతీసుకుందేకు ఎత్తులు పైఎత్తులతో కాలం గడపుతున్నారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా, ఇది నివురు గప్పిన నిప్పేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరిక ...

పార్టీ గొప్పదని హితబోధ చేస్తున్న మంత్రులు..   10tv
కొణతాల, దాడి వస్తే అభ్యంతరం లేదు   Andhrabhoomi
విశాఖ 'దేశం'లో.. కొణతాల కాక   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రోశయ్యకు నాయిని క్షమాపణ   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 26: మల్లెపల్లిలోని ఐటిఐ భూమిని మాజీ ముఖ్యమంత్రి కె రోశయ్య తన అల్లుడికి కట్టబెట్టారని తాను చేసిన ఆరోపణలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉపసంహరించుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యకు క్షమాపణ చెప్పారు. అధికారులు చెప్పిన సమాచారంతో తాను ఆరోపణ చేశానని, ఆ ఆరోపణ నిజం కాదని తెలిసిన తరువాత రోశయ్యకు క్షమాపణ ...

రోశయ్య గారూ.. అయాం సారీ...   తెలుగువన్
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు సారీ చెప్పిన మంత్రి నాయిని!   వెబ్ దునియా
రోశయ్యకు సారీ చెప్పిన హోంమంత్రి   News4Andhra
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్‌తో పీజేఆర్ కుమారుడు విష్ణు మీట్.... పార్టీ మారతాడా..!   
Palli Batani
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో దివంగత మాజీ మంత్రి పీజేఆర్ కుమారుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన తండ్రి టైంలో తన ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు ఉండేదని ప్రస్తుతం పార్టీలో అంతగా గుర్తింపు లేదన్న ...

కేసీఆర్‌తో విష్ణు భేటీ: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకేనా?   వెబ్ దునియా
టీఆర్‌ఎస్‌లోకి పీజేఆర్‌ తనయుడు?   Kandireega

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ గారూ.. తానా మహాసభలకు రండి : ప్రతినిధుల ఆహ్వానం   
వెబ్ దునియా
'తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా' (తానా) మహాసభలకు హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. అమెరికాలోని డెట్రాయిట్‌లో 2015 జూలైలో ఈ మహాసభలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు హాజరుకావాలని వారు ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ ...

సభలకు రండి: కెసిఆర్‌‌కు తానా ఆహ్వానం(పిక్చర్స్)   Oneindia Telugu
'తానా' సభలకు కెసిఆర్‌కు ఆహ్వానం   Andhrabhoomi
తానా మహాసభలకు కేసీఆర్‌కు ఆహ్వానం   సాక్షి
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
కష్టాలు తీరుస్తా: ప్లాంట్‌లో తిరిగిన కేసీఆర్ (పిక్చర్స్)   
Oneindia Telugu
నిజామాబాద్: మంచిర్యాలను జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేసి 2015 నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ...

సింగరేణికి వెలుగుల మణిహారం   Andhrabhoomi
మరో 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిరాశకు గురిచేసిన సీఎం పర్యటన   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం అధికారికంగా మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ-బ్లాకులో తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్ర తొలి ...

ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపరులపై కఠిన చర్యలు: ఇంద్రకిరణ్..!   వెబ్ దునియా
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్‌రెడ్డి   Namasthe Telangana
మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..!   
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం పాల్గొనేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణకు చోటు దక్కింది. ఇందుకుగాను రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...

రిపబ్లిక్‌ డేలో బోనాల శకటం   Kandireega
కేంద్రంతో టిఆర్ఎస్ సత్సంబంధాలు షురూనా!   News Articles by KSR
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言