Oneindia Telugu
వాజ్పేయికి భారతరత్న పట్ల సంబరాలు
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...
వారి సేవలకు సరైన గుర్తింపుసాక్షి
భారత రత్నం వాజపేయి, మాలవీయకు అత్యున్నత పురస్కారంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారతరత్న పురస్కారానికి సరైన మహోన్నతుడు వాజ్పేయి: సుష్మా స్వరాజ్!వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 63 వార్తల కథనాలు »
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...
వారి సేవలకు సరైన గుర్తింపు
భారత రత్నం వాజపేయి, మాలవీయకు అత్యున్నత పురస్కారం
భారతరత్న పురస్కారానికి సరైన మహోన్నతుడు వాజ్పేయి: సుష్మా స్వరాజ్!
సాక్షి
అస్సాం దాడుల మృతులు 72
సాక్షి
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 72కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. దీంతో గిరిజనులు ప్రతీకార ...
అసోంలో ఆగని హింసTelangana99
అట్టుడుకుతున్న అసోంAndhrabhoomi
72కు చేరిన మృతుల సంఖ్య ప్రతిఘటిస్తున్న ఆదివాసీలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 38 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 72కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. దీంతో గిరిజనులు ప్రతీకార ...
అసోంలో ఆగని హింస
అట్టుడుకుతున్న అసోం
72కు చేరిన మృతుల సంఖ్య ప్రతిఘటిస్తున్న ఆదివాసీలు
సాక్షి
కర్నాటకలో మేక కడుపున మనుషులు పుట్టారు...
తెలుగువన్
ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారో లేదోగానీ, ఇలా జరిగింది. అవును.. మేక కడుపున మనిషి పుట్టాడు. కర్నాటక రాష్ట్రంలోని షోలాపూర్ అనే ఊళ్ళోఒక మేక చూడ్డానికి మనిషి ఆకారంలో వున్న రెండు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఆ రెండు పిల్లలూ చూడ్డానికి మనిషి శిశువులా వున్నాయి. అయితే ఆ రెండూ పుట్టకముందే మరణించాయి. ఈ పిల్లలను కన్న మేక ఇప్పటి వరకు ...
మనిషిని పోలిన మేకపిల్లలుNamasthe Telangana
కర్ణాటకలో మేక కడుపున మనిషిని పోలిన శిశువు!వెబ్ దునియా
వింత: మనిషి పోలికలతో పుట్టిన మేక పిల్లలు (ఫొటో)Oneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారో లేదోగానీ, ఇలా జరిగింది. అవును.. మేక కడుపున మనిషి పుట్టాడు. కర్నాటక రాష్ట్రంలోని షోలాపూర్ అనే ఊళ్ళోఒక మేక చూడ్డానికి మనిషి ఆకారంలో వున్న రెండు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఆ రెండు పిల్లలూ చూడ్డానికి మనిషి శిశువులా వున్నాయి. అయితే ఆ రెండూ పుట్టకముందే మరణించాయి. ఈ పిల్లలను కన్న మేక ఇప్పటి వరకు ...
మనిషిని పోలిన మేకపిల్లలు
కర్ణాటకలో మేక కడుపున మనిషిని పోలిన శిశువు!
వింత: మనిషి పోలికలతో పుట్టిన మేక పిల్లలు (ఫొటో)
News Articles by KSR
అటల్ జి తో స్కూటర్ పై తిరిగేవాడిని
News Articles by KSR
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారత రత్న వచ్చిన సందర్భంగా మాజీ ఉప ప్రదాని ఎల్.కె.అద్వాని తన అనుభూతులు పంచుకున్నారు.వాజ్ పేయితో తన స్నేహం అపూర్వమైనదని ఆయన అన్నారు.వాజ్ పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్ పై తిరిగేవాళ్లమని అద్వానీ తెలిపారు. వాజ్ పేయిని తన స్కూటర్ పై వెనుక కూర్చొబెట్టుకుని చాట్ తినేందుకు ...
'వాజ్ పేయిని స్కూటర్ పై తీసుకెళ్లేవాణ్ని'సాక్షి
భారత రాజకీయ చరిత్రలో అరుదైన నాయకుడుTV5
అటల్ బీహారీ వాజ్ పేయి జీవిత ప్రస్థానం:Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
News Articles by KSR
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారత రత్న వచ్చిన సందర్భంగా మాజీ ఉప ప్రదాని ఎల్.కె.అద్వాని తన అనుభూతులు పంచుకున్నారు.వాజ్ పేయితో తన స్నేహం అపూర్వమైనదని ఆయన అన్నారు.వాజ్ పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్ పై తిరిగేవాళ్లమని అద్వానీ తెలిపారు. వాజ్ పేయిని తన స్కూటర్ పై వెనుక కూర్చొబెట్టుకుని చాట్ తినేందుకు ...
'వాజ్ పేయిని స్కూటర్ పై తీసుకెళ్లేవాణ్ని'
భారత రాజకీయ చరిత్రలో అరుదైన నాయకుడు
అటల్ బీహారీ వాజ్ పేయి జీవిత ప్రస్థానం:
Namasthe Telangana
యాసిడ్ దాడులు క్రూరమైన నేరాలే!
Namasthe Telangana
న్యూఢిల్లీ: మహిళలపై పదే పదే యాసిడ్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీటిని క్రూరమైన నేరాల కింద పరిగణించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కేసులను సత్వరమే విచారించి బాధితులకు న్యాయం జరిగే విధం గా దర్యాప్తునకు గడువు విధించే ఆలోచన చేస్తున్నది. దోషులుగా తేలినవారికి గరిష్ఠంగా మరణశిక్షగానీ, జీవితకాల శిక్షగానీ విధించేలా యాసిడ్ దాడులను ...
క్రూర నేరంగా 'యాసిడ్ దాడి'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: మహిళలపై పదే పదే యాసిడ్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీటిని క్రూరమైన నేరాల కింద పరిగణించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కేసులను సత్వరమే విచారించి బాధితులకు న్యాయం జరిగే విధం గా దర్యాప్తునకు గడువు విధించే ఆలోచన చేస్తున్నది. దోషులుగా తేలినవారికి గరిష్ఠంగా మరణశిక్షగానీ, జీవితకాల శిక్షగానీ విధించేలా యాసిడ్ దాడులను ...
క్రూర నేరంగా 'యాసిడ్ దాడి'
Oneindia Telugu
భర్త తండ్రి రేప్ చేశాడని ఫిర్యాదు: కోడలు ముక్కు కోయాలని తీర్పు!
Oneindia Telugu
జైపూర్: తనపై అత్యాచారయత్నం చేసిన దుర్మార్గుడిని పోలీసులకు పట్టించినందుకు కుల పంచాయతీ ఆమె ముక్కు కోసేయాలని తీర్మానించింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రేప్ యత్నం చేసిన వ్యక్తిని పోలీసులకు పట్టించినందుకు శిక్ష విధించాలని కుల పంచాయతీ తీర్పు చెప్పడం గమనార్హం. ఉత్తరాదిన కుల పంచాయతీ తీర్పులు ఉన్న విషయం ...
రేప్ చేసిన దుర్మార్గుడిని పట్టించిన యువతి ముక్కు కోసేయండి : కుల పంచాయతీ తీర్పు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: తనపై అత్యాచారయత్నం చేసిన దుర్మార్గుడిని పోలీసులకు పట్టించినందుకు కుల పంచాయతీ ఆమె ముక్కు కోసేయాలని తీర్మానించింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రేప్ యత్నం చేసిన వ్యక్తిని పోలీసులకు పట్టించినందుకు శిక్ష విధించాలని కుల పంచాయతీ తీర్పు చెప్పడం గమనార్హం. ఉత్తరాదిన కుల పంచాయతీ తీర్పులు ఉన్న విషయం ...
రేప్ చేసిన దుర్మార్గుడిని పట్టించిన యువతి ముక్కు కోసేయండి : కుల పంచాయతీ తీర్పు!
కేరళలో 11 మంది మతమార్పిడి
సాక్షి
తిరువనంతపురం: కేరళలో తాజాగా మరో 11 మంది హిందూ మతంలోకి మారారు. అలప్పుజా జిల్లా కాయంకుళం దగ్గర్లోని కేశవూర్ ఆలయంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మంది బుధవారం వీహెచ్పీ చొరవతో హిందూమతం స్వీకరించారు. ఇదే జిల్లాలో ఈ నెల 21న 30 మంది ఎస్సీ క్రైస్తవులు హిందూ మతం పుచ్చుకోవడం తెలిసిందే. కాగా, కేరళలో బలవంతపు మతమార్పిళ్లు జరగడంలేదని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
తిరువనంతపురం: కేరళలో తాజాగా మరో 11 మంది హిందూ మతంలోకి మారారు. అలప్పుజా జిల్లా కాయంకుళం దగ్గర్లోని కేశవూర్ ఆలయంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మంది బుధవారం వీహెచ్పీ చొరవతో హిందూమతం స్వీకరించారు. ఇదే జిల్లాలో ఈ నెల 21న 30 మంది ఎస్సీ క్రైస్తవులు హిందూ మతం పుచ్చుకోవడం తెలిసిందే. కాగా, కేరళలో బలవంతపు మతమార్పిళ్లు జరగడంలేదని ...
సాక్షి
అందరివాడు అటల్
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఆకర్షణ ఉన్న నేతల్లో ఒకరైన వాజ్పేయి అజాత శత్రువుగా పేరు పొందారు. బీజేపీలోనేగాక పార్టీలకు అతీతంగా కూడా అందరి ఆమోదం పొందిన నేతగా గుర్తింపు పొందారు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో వాజ్పేయి జన్మించారు. ఆయన పూర్తిపేరు అటల్ బిహారీ వాజ్పేయి. కృష్ణబిహారీ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఆకర్షణ ఉన్న నేతల్లో ఒకరైన వాజ్పేయి అజాత శత్రువుగా పేరు పొందారు. బీజేపీలోనేగాక పార్టీలకు అతీతంగా కూడా అందరి ఆమోదం పొందిన నేతగా గుర్తింపు పొందారు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో వాజ్పేయి జన్మించారు. ఆయన పూర్తిపేరు అటల్ బిహారీ వాజ్పేయి. కృష్ణబిహారీ ...
Kandireega
కాంగ్రెస్ రహిత భారత్ దిశగా మరో అడుగు – అమిత్ షా
Kandireega
భారతీయ జనతా పార్టీకి 2014 విజయ నామ సంవత్సరమని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించి రెండు రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ ...
జార్ఖండ్లో సుస్థిర పాలన అందిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ విముక్త భారత్ చేయడే ఏకైక లక్ష్యం : అమిత్ షావెబ్ దునియా
కాంగ్రెస్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం:అమిత్షాAndhrabhoomi
Namasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Kandireega
భారతీయ జనతా పార్టీకి 2014 విజయ నామ సంవత్సరమని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించి రెండు రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ ...
జార్ఖండ్లో సుస్థిర పాలన అందిస్తాం
కాంగ్రెస్ విముక్త భారత్ చేయడే ఏకైక లక్ష్యం : అమిత్ షా
కాంగ్రెస్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం:అమిత్షా
వెబ్ దునియా
విరాట్ కోహ్లీని అప్సెట్ చేసిన అనుష్క శర్మ.. మ్యాగ్జైన్ హాట్ ఫోటో చూసి..
వెబ్ దునియా
భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్సెట్ అయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కోహ్లీ అప్ సెట్కు కారణమని తెలిసింది. అనుష్క ఓ మేగజైన్కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు బాలీవుడ్ జనం. స్కిన్ షోలో భాగంగా మేగజైన్లో అనుష్క హాట్గా కనిపించింది. దీంతో అసంతృప్తికి లోనైన విరాట్ కోహ్లీ దీని పైన అనుష్కను ...
మేగజైన్పై అనుష్క శర్మ హాట్ ఫోటో: కోహ్లీ అప్సెట్, ఫోన్లో నిలదీత!Oneindia Telugu
విరాట్ అనుష్కపై మండిపడ్డాడా?Kandireega
అనుష్కను నిలదీసిన కోహ్లీ!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్సెట్ అయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కోహ్లీ అప్ సెట్కు కారణమని తెలిసింది. అనుష్క ఓ మేగజైన్కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు బాలీవుడ్ జనం. స్కిన్ షోలో భాగంగా మేగజైన్లో అనుష్క హాట్గా కనిపించింది. దీంతో అసంతృప్తికి లోనైన విరాట్ కోహ్లీ దీని పైన అనుష్కను ...
మేగజైన్పై అనుష్క శర్మ హాట్ ఫోటో: కోహ్లీ అప్సెట్, ఫోన్లో నిలదీత!
విరాట్ అనుష్కపై మండిపడ్డాడా?
అనుష్కను నిలదీసిన కోహ్లీ!
沒有留言:
張貼留言