2014年12月19日 星期五

2014-12-20 తెలుగు (India) క్రీడలు


News4Andhra
   
సానియా-షోయబ్.. అన్నీ రూమర్లండీ బాబూ   
News4Andhra
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, భర్త షోయబ్ మాలిక్‌ల మధ్య విభేదాలొచ్చాయని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్నాళ్లుగా ఒకరికొకరు దూరంగా వుంటున్నారని, మేటర్ విడాకుల వరకువెళ్ళిందని ఏవో వార్తలు హాల్ చల్ చేశాయి. అయితే, ఇవన్నీ గాలి వార్తలే. ఈ వార్తలపై క్లారీటీ ఇచ్చాడు షోయబ్. ''మేమిద్దరం కలిసిమెలిసే వున్నాం. మా మధ్య ...

హుమైమాతో లింకు లేదు సానియా మీర్జాతో బాగానే ఉంటున్నా : షోయబ్ మాలిక్!   వెబ్ దునియా
నటి హుమైమాతో సానియా భర్త షోయబ్ చక్కర్లు   Oneindia Telugu
పాక్ అందాల నటితో షోయబ్‌మాలిక్ చక్కెర్లు... సానియాతో జీవితంపై కామెంట్   Palli Batani
Teluguwishesh   
FIlmiBeat Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే? టోటల్‌ పీఎస్సీ!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే భర్తీ చేయాలని టి సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కేరళ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ...

టిఎస్‌ పిఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఘంటా చక్రపాణి   Vaartha
ఏపీపీఎస్సీ విధానాలకు స్థానం లేదు : ఘంటా   Namasthe Telangana
'ఆ విధానాలకు టీఎస్పీఎస్సీలో స్థానం ఉండదు'   సాక్షి
వెబ్ దునియా   
Oneindia Telugu   
Andhraprabha Daily   
అన్ని 35 వార్తల కథనాలు »   


Kandireega
   
బాక్సర్ సరితపై ఏడాది నిషేధం   
Kandireega
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల బాక్సింగ్ సెమి ఫైనల్ మ్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై బాక్సర్ పార్క్ గెలిచిందని ప్రకటించారు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపించిన సరితాదేవి కాంస్య పతాకాన్ని స్వీకరించడానికి తిరస్కరించింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అంతర్జాతీయ ...

బాక్సర్ సరితపై వేటు   Andhrabhoomi
సరితపై ఏడాది నిషేధం   సాక్షి
సరితాదేవి కెరీర్ ముగిసిపోకూడదు:సచిన్   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆమ్లా డబుల్ సెంచరీ   
సాక్షి
సెంచూరియన్: దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (371 బంతుల్లో 208; 22 ఫోర్లు) కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే తన తొలి టెస్టులోనే స్టియాన్ వాన్ జిల్ (130 బంతుల్లో 101 నాటౌట్; 15 ఫోర్లు) అదరగొట్టే ఆటతీరుతో సెంచరీ సాధించాడు. దీంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ జట్టు రెండో రోజు గురువారం 140.3 ఓవర్లలో ఐదు వికెట్లకు ...

మురళీ విజయ్ 144 పరుగులతో సెంచరీ   Vaartha
సెంచరీ సాధించానని రహానే చెప్పడంతోనే తెలిసింది: విజయ్   వెబ్ దునియా
మురళీ సెంచరీ సత్తా చాటిన రహానే   Andhraprabha Daily
Andhrabhoomi   
10tv   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూమిని పోలిన మరో గ్రహం..!!   
వెబ్ దునియా
మనిషి మనిషి వెతుక్కుంటూ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. పర్లాంగులు, మైళ్ళు.. కిలోమీటర్లు.. కాంతి సంవత్సరాల ప్రయాణంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనిషికి తను నివాసం ఉన్న గ్రహం లాంటి గ్రహం ఒకటి కొత్తగా కనిపించింది. దానిని సూపర్ ఎర్త్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తదుపరి అక్కడ ఏముంటుందనే దిశగా ప్రయత్నాలు మొదలు ...

సూపర్ ఎర్త్‌ను కనుగొన్న 'కెప్లెర్'   Namasthe Telangana
సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఏడో వికెట్ కోల్పోయిన భారత్   
Namasthe Telangana
బ్రిస్బేన్: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. పూజారా 43 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లియాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శిఖర్ ధావన్-34, ఉమేశ్ యాదవ్-3 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత ప్రస్తుత స్కోర్ 157/7. Views : 5.
సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్   సాక్షి
తొలి ఇన్నింగ్స్... 505 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్   వెబ్ దునియా
రెండో టెస్టు: మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 71/1   thatsCricket Telugu

అన్ని 45 వార్తల కథనాలు »   


సాక్షి
   
నాకు సంబంధం లేదు సునీల్‌ గవాస్కర్‌ వివరణ   
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఐపీఎల్‌, చాంపియన్స్‌ లీగ్‌ టోర్నీల ద్వారా లబ్ది పొందుతున్న బీసీసీఐ అధికారులపై సుప్రీం కోర్టు దృష్టి సారించిన నేపథ్యంలో బోర్డు పరిపాలనా వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ స్పష్టం చేశారు. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణం కేసులో బీసీసీఐ తరఫున వాదిస్తున్న న్యాయవాది ...

'లబ్ధిదారుల' జాబితాలో గవాస్కర్, రవిశాస్త్రి   సాక్షి
ఐపీఎల్ కేసును విచారించిన సుప్రీం కోర్టు: బీసీసీఐ నివేదిక   వెబ్ దునియా
సుప్రీం కోర్టుకు బీసీసీఐ నివేదిక సమర్పణ   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింగపూర్ డిజైన్లు ఉచితమే   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 19: రాజధాని నిర్మాణానికి డిజైన్లు ఉచితంగానే సిద్ధమవుతాయని, ఆ తరువాత నిర్మాణం పనులు ఎలా నిర్వహించాలన్నది ఖరారు చేస్తామని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌లో ఇష్టాగోష్టిగా విలేఖరులతో మాట్లాడారు. రాజధాని డిజైన్లను సింగపూర్ సంస్థలు ఉచితంగానే ...

సింగపూర్ ఉచితంగా రాజధానికి ప్రణాళిక ఇస్తోందా..ఎందుకు?   తెలుగువన్
'రాజధాని నిర్మాణంలో సింగపూర్ కు రాయితీలు ఇవ్వం'   సాక్షి
రాజధానికి ఉచితంగా సింగపూర్ ప్లాన్   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
విశాఖలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు   
సాక్షి
విశాఖ: నగరంలో పేట్రేగిపోతున్న చైన్ స్నాచర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. గురువారం ఇద్దరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైన్ స్నాచర్ల వద్ద 539 గ్రాముల బంగారంతో పాటు, ఓ కారు, ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్ల లభించాయి. వీరు ఇంతకుముందు 17 కేసుల్లో ముద్దాయిలను ...

పోలీసులకు చిక్కిన తోడు దొంగలు   Andhrabhoomi
చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్: 6కిలోల బంగారం స్వాధీనం   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా బోర్డులు   
News Articles by KSR
లాండ్ పూలింగ్ పేరుతో తమ భూములను ఎపి ప్రభుత్వం లాక్కొంటోందని ఆందోళన చెందుతున్న గుంటూరు జిల్లా పెనుమాక గ్రామస్తులు కొత్త ప్రయోగం చేశారు. వారు తమ గ్రామ సరిహద్దులలో స్వాగతం బోర్డుతో పాటు లాండ్ పూలింగ్ కు వ్యతిరేకం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.వీరు ఇప్పటికే వెయ్యి ఉత్తరాల ద్వారా తమ నిరసన తెలిపారు.అయినా ప్రభుత్వం నుంచి ...

ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా బోర్డులు..   సాక్షి
ఏపి రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言