వెబ్ దునియా
ఏఐఎస్ అధికారుల విభజనకు మరో వారం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్)కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...
ఏపీకి 166, టీఎస్కు128 !News4Andhra
టీ, ఏపీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లిస్ట్ విడుదల...!వెబ్ దునియా
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..10tv
తెలుగువన్
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్)కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...
ఏపీకి 166, టీఎస్కు128 !
టీ, ఏపీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లిస్ట్ విడుదల...!
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..
Namasthe Telangana
ప్రమాదకరంగా మారుతున్న హోర్డింగులు
10tv
హైదరాబాద్: నగరంలో హోర్డింగులు ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్నగాలి వాన వచ్చినా నేలకూలుతున్నాయి. రోడ్డుపై వెళ్లేవారి పాలిట మృత్యువులవుతున్నాయి. ఇటీవేల హోర్డింగ్ మీదపడి ఒకరు ప్రాణాలు వదిలారు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిసారించడం లేదు. ప్రమాదం జరిగాక పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. హోర్డింగులు ...
హోర్డింగ్లు తొలగించండిAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: నగరంలో హోర్డింగులు ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్నగాలి వాన వచ్చినా నేలకూలుతున్నాయి. రోడ్డుపై వెళ్లేవారి పాలిట మృత్యువులవుతున్నాయి. ఇటీవేల హోర్డింగ్ మీదపడి ఒకరు ప్రాణాలు వదిలారు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిసారించడం లేదు. ప్రమాదం జరిగాక పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. హోర్డింగులు ...
హోర్డింగ్లు తొలగించండి
Oneindia Telugu
ఏడాదిన్నర శిశువుకు స్వైన్ఫ్లూ
సాక్షి
హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో స్వైన్ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఏడాదిన్నర వయసుగల బాబును స్వైన్ఫ్లూతో శనివారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పిడియాట్రిక్ విభాగం వైద్యులు శిశువును డిజాస్టర్వార్డుకు తరలిం చి వైద్యసేవలందిస్తున్నారు. సికింద్రాబాద్ నల్లగుట్టకు చెందిన రమేశ్, సంతోషీ దంపతుల కుమారుడు ...
చిన్నారికి స్వైన్ ఫ్లూAndhrabhoomi
భాగ్యనరగంపై స్వైన్ ఫ్లూ పంజాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
17నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ... హైదరాబాద్లో మొత్తం ఆరుగురుOneindia Telugu
TV5
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో స్వైన్ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఏడాదిన్నర వయసుగల బాబును స్వైన్ఫ్లూతో శనివారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పిడియాట్రిక్ విభాగం వైద్యులు శిశువును డిజాస్టర్వార్డుకు తరలిం చి వైద్యసేవలందిస్తున్నారు. సికింద్రాబాద్ నల్లగుట్టకు చెందిన రమేశ్, సంతోషీ దంపతుల కుమారుడు ...
చిన్నారికి స్వైన్ ఫ్లూ
భాగ్యనరగంపై స్వైన్ ఫ్లూ పంజా
17నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ... హైదరాబాద్లో మొత్తం ఆరుగురు
'సింగరేణి' సమ్మెకు సీఐటీయూ మద్దతు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29, 30 తేదీలలో సమ్మె చేపడుతున్న సింగరేణి ఉద్యోగులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ కమిటీ పూర్తి మద్దతు తెలిపింది. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని ...
'కోల్ ఇండియా'లో సమ్మె సైరన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బొగ్గుపరిశ్రమ పరిరక్షణకు దేశవ్యాప్తంగా జరిగే ఐదురోజుల సమ్మెను జయప్రదం చేయాలిAndhrabhoomi
సింగరేణిలో నేడు, రేపు ఒప్పంద కార్మికుల సమ్మెNamasthe Telangana
10tv
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29, 30 తేదీలలో సమ్మె చేపడుతున్న సింగరేణి ఉద్యోగులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ కమిటీ పూర్తి మద్దతు తెలిపింది. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని ...
'కోల్ ఇండియా'లో సమ్మె సైరన్
బొగ్గుపరిశ్రమ పరిరక్షణకు దేశవ్యాప్తంగా జరిగే ఐదురోజుల సమ్మెను జయప్రదం చేయాలి
సింగరేణిలో నేడు, రేపు ఒప్పంద కార్మికుల సమ్మె
భ్రమలు తొలిగిపోయాయి
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్రంలో టిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. గాంధీభవన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ, అధికారంకోసం ...
కాంగ్రెస్ ఒక్కటే లౌకిక పార్టీసాక్షి
తెలంగాణాలో కేసీఆర్ పాలనపై అసంతృప్తి : పొన్నాల లక్ష్మయ్యవెబ్ దునియా
ప్రజలలో భ్రమలు తొలగుతున్నాయిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్రంలో టిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. గాంధీభవన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ, అధికారంకోసం ...
కాంగ్రెస్ ఒక్కటే లౌకిక పార్టీ
తెలంగాణాలో కేసీఆర్ పాలనపై అసంతృప్తి : పొన్నాల లక్ష్మయ్య
ప్రజలలో భ్రమలు తొలగుతున్నాయి
Oneindia Telugu
ఎన్టీఆర్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆందోళన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మద్దతు తెలపాలంటూ వారు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలలోపు ...
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ముట్టడించిన ఎమ్మార్పీఎస్Namasthe Telangana
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన... అరెస్టుOneindia Telugu
ఎన్టీయార్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నాసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మద్దతు తెలపాలంటూ వారు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలలోపు ...
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ముట్టడించిన ఎమ్మార్పీఎస్
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన... అరెస్టు
ఎన్టీయార్ భవన్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా
వెబ్ దునియా
తెరాసలో చేరను.. కాంగ్రెస్లోనే కొనసాగుతా : విష్ణువర్ధన్ రెడ్డి
వెబ్ దునియా
ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఇతరుల్లా పార్టీని వీడి తెరాసలో చేరే ప్రసక్తే లేదని టీ కాంగ్రెస్ యువ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే ఒక సైనికుడిలా కొనసాగుతానని చెప్పారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తన తండ్రి సర్గీయ పీజేఆర్ 7వ వర్ధంతి సభ ...
విష్ణు కాంగ్రెస్ లోనే ఉంటానంటున్నారు..News Articles by KSR
'అవాంతరాలు ఎదురైనా పార్టీలో సైనికుడిలా కొనసాగుతా'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఇతరుల్లా పార్టీని వీడి తెరాసలో చేరే ప్రసక్తే లేదని టీ కాంగ్రెస్ యువ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే ఒక సైనికుడిలా కొనసాగుతానని చెప్పారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తన తండ్రి సర్గీయ పీజేఆర్ 7వ వర్ధంతి సభ ...
విష్ణు కాంగ్రెస్ లోనే ఉంటానంటున్నారు..
'అవాంతరాలు ఎదురైనా పార్టీలో సైనికుడిలా కొనసాగుతా'
వెబ్ దునియా
ఎవరి ఎంసెట్ వారిదే... సొంతంగా పరీక్షకు తెలంగాణ నిర్ణయం
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం సొంతంగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంది. తామే సొంతంగా బోర్డును ఏర్పాటు చేసుకుని పరీక్షల నిర్వహణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాలలోనూ నెలకొన్న గందరగోళ పరిస్థితులు తెరపడింది. కానీ విద్యా వివాదాలు మరిన్నీ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియుట్ ...
సొంతంగానే ఎంసెట్!సాక్షి
సొంతంగానే టీ ఎంసెట్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం సొంతంగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంది. తామే సొంతంగా బోర్డును ఏర్పాటు చేసుకుని పరీక్షల నిర్వహణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాలలోనూ నెలకొన్న గందరగోళ పరిస్థితులు తెరపడింది. కానీ విద్యా వివాదాలు మరిన్నీ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియుట్ ...
సొంతంగానే ఎంసెట్!
సొంతంగానే టీ ఎంసెట్!
సిఆర్డిఎ చట్టంతో.. స్థానిక సంస్థల హక్కులు లూటీ
Andhrabhoomi
విజయవాడ, డిసెంబర్ 28: రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో చర్చించకుండానే అసెంబ్లీలో తమకున్న మెజార్టీతో తీసుకొచ్చిన సిఆర్డిఎ చట్టం మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని స్థానిక సంస్థల హక్కులను కూడా దీనికి బదలాయించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ...
'రాజధాని' పేరుతో భారీ కుంభకోణంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ, డిసెంబర్ 28: రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో చర్చించకుండానే అసెంబ్లీలో తమకున్న మెజార్టీతో తీసుకొచ్చిన సిఆర్డిఎ చట్టం మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని స్థానిక సంస్థల హక్కులను కూడా దీనికి బదలాయించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ...
'రాజధాని' పేరుతో భారీ కుంభకోణం
భారతీయులంతా హిందువులే
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 28: భారతదేశంలో నివసిస్తున్నవారంతా హిందువులేనని, భారత సంప్రదాయాలపై యువతలో చైతన్యం తీసుకువస్తామని విహెచ్పి అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి చంపత్రాయ్ పేర్కొన్నారు. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. భారతదేశం భరతభూమి అని, హిందూ దేశమని, మన దేశంలోనే గాక, ...
మళ్లీ నిజాం పాలన తెస్తే..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందువుల జనాభా పెంచండిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 28: భారతదేశంలో నివసిస్తున్నవారంతా హిందువులేనని, భారత సంప్రదాయాలపై యువతలో చైతన్యం తీసుకువస్తామని విహెచ్పి అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి చంపత్రాయ్ పేర్కొన్నారు. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. భారతదేశం భరతభూమి అని, హిందూ దేశమని, మన దేశంలోనే గాక, ...
మళ్లీ నిజాం పాలన తెస్తే..
హిందువుల జనాభా పెంచండి
沒有留言:
張貼留言