thatsCricket Telugu
మళ్లీ విఫలమైన ధావన్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
thatsCricket Telugu
బ్రిస్బేన్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం భారత్ - ఆసీస్ మధ్య బ్రిస్బేన్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మధ్యాహ్నాం బోజన విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ను కోల్పోయి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళి విజయ్ 46, ఛటేశ్వర్ పుజారా 15 పరుగులతో ఉన్నారు. భారత్ - ఆస్టేలియా రెండో టెస్టు మ్యాచ్ లైవ్ ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్సాక్షి
ఆసీస్ పేస్ బౌలింగ్కు మరింత పదునుAndhrabhoomi
భారత్పై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యం : ఆస్ట్రేలియా కెప్టెన్వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
thatsCricket Telugu
బ్రిస్బేన్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం భారత్ - ఆసీస్ మధ్య బ్రిస్బేన్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మధ్యాహ్నాం బోజన విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ను కోల్పోయి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళి విజయ్ 46, ఛటేశ్వర్ పుజారా 15 పరుగులతో ఉన్నారు. భారత్ - ఆస్టేలియా రెండో టెస్టు మ్యాచ్ లైవ్ ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆసీస్ పేస్ బౌలింగ్కు మరింత పదును
భారత్పై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యం : ఆస్ట్రేలియా కెప్టెన్
వెబ్ దునియా
దూకుడు ఆపం : ధోనీ
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 16: తొలి టెస్టులో దురదృష్టవశాత్తు ఓటమి పాలయినప్పటికీ తమ జట్టు దూకుడుగానే ఆడడానికిప్రాధాన్యత ఇస్తుందని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పష్టం చేసాడు. 'ఎదుదాడి సరయిన వైఖరే. తొలి టెస్టులో లక్ష్యాన్ని చేరుకోవడానికే మేము ప్రయత్నించాం. అది చాలా ముఖ్యం' అని బుధవారంనుంచి ఇక్కడ ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ...
కెప్టెన్గా కోహ్లీ అధ్బుతం... మిగతా మ్యాచ్లలో అదే దూకుడు: ధోనిthatsCricket Telugu
రెండో టెస్టుకు సిద్ధమైన ధోనీ : కోహ్లీ బాటలో నడుస్తాం!వెబ్ దునియా
ఇదే దూకుడు కొనసాగిస్తాం: ధోనీసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 16: తొలి టెస్టులో దురదృష్టవశాత్తు ఓటమి పాలయినప్పటికీ తమ జట్టు దూకుడుగానే ఆడడానికిప్రాధాన్యత ఇస్తుందని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పష్టం చేసాడు. 'ఎదుదాడి సరయిన వైఖరే. తొలి టెస్టులో లక్ష్యాన్ని చేరుకోవడానికే మేము ప్రయత్నించాం. అది చాలా ముఖ్యం' అని బుధవారంనుంచి ఇక్కడ ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ...
కెప్టెన్గా కోహ్లీ అధ్బుతం... మిగతా మ్యాచ్లలో అదే దూకుడు: ధోని
రెండో టెస్టుకు సిద్ధమైన ధోనీ : కోహ్లీ బాటలో నడుస్తాం!
ఇదే దూకుడు కొనసాగిస్తాం: ధోనీ
వెబ్ దునియా
కాలువలో కారు పడి ఇద్దరు ఆరోగ్య కేంద్ర మహిళా సిబ్బంది మృతి
వెబ్ దునియా
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎస్సారెస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు ఆరోగ్య కేంద్ర మహిళా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనంత కుమారి (42), బాల సరస్వతి (35)లు ఎఎన్ఎమ్లుగా పనిచేస్తున్నారు. ఫైలేరియా సర్వేతో పాటు ఫైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకుగాను ...
ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్ళిన కారు: ఇద్దరు మహిళల మృతిOneindia Telugu
ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్ళిన కారుAndhrabhoomi
ముంచుకొచ్చిన మృత్యువుసాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎస్సారెస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు ఆరోగ్య కేంద్ర మహిళా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనంత కుమారి (42), బాల సరస్వతి (35)లు ఎఎన్ఎమ్లుగా పనిచేస్తున్నారు. ఫైలేరియా సర్వేతో పాటు ఫైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకుగాను ...
ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్ళిన కారు: ఇద్దరు మహిళల మృతి
ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్ళిన కారు
ముంచుకొచ్చిన మృత్యువు
వెబ్ దునియా
లండన్ క్లాసిక్ టైటిల్.... ఆనంద్ కైవసం..!
వెబ్ దునియా
భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సోమవారం జరిగిన లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఛాంపియన్ షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి రౌండ్లో బ్రిటిష్ గ్రాండ్మాస్టర్ మైకేల్ ఆడమ్స్పై ఆనంద్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆరుగురు క్రీడాకారులు పోటీపడ్డ ఈ రౌండ్రాబిన్ టోర్నీలో తొలి నాలుగుగేమ్లు డ్రాగా ...
లండన్ క్లాసిక్ టైటిల్ గెలుచుకున్న ఆనంద్Oneindia Telugu
విశ్వనాథన్ ఆనంద్కు లండన్ క్లాసిక్ టైటిల్Namasthe Telangana
ఆనంద్ ఖాతాలో లండన్ క్లాసిక్ టైటిల్Andhrabhoomi
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సోమవారం జరిగిన లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఛాంపియన్ షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి రౌండ్లో బ్రిటిష్ గ్రాండ్మాస్టర్ మైకేల్ ఆడమ్స్పై ఆనంద్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆరుగురు క్రీడాకారులు పోటీపడ్డ ఈ రౌండ్రాబిన్ టోర్నీలో తొలి నాలుగుగేమ్లు డ్రాగా ...
లండన్ క్లాసిక్ టైటిల్ గెలుచుకున్న ఆనంద్
విశ్వనాథన్ ఆనంద్కు లండన్ క్లాసిక్ టైటిల్
ఆనంద్ ఖాతాలో లండన్ క్లాసిక్ టైటిల్
Andhrabhoomi
ఐఎస్ఎల్ ఫైనల్కు బ్లాస్టర్స్
Andhrabhoomi
చెన్నై, డిసెంబర్ 16: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్లో కేరళ బ్లాస్టర్స్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో లెగ్ సెమీ ఫైనల్ పోరులో ఆ జట్టు 4-3 గోల్స్ తేడాతో చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్ జట్టును మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ధేశిత సమయం ముగిసే సరికి ఇరు ...
పైనల్లో కేరళ బ్లాస్టర్స్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
చెన్నై, డిసెంబర్ 16: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్లో కేరళ బ్లాస్టర్స్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో లెగ్ సెమీ ఫైనల్ పోరులో ఆ జట్టు 4-3 గోల్స్ తేడాతో చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్ జట్టును మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ధేశిత సమయం ముగిసే సరికి ఇరు ...
పైనల్లో కేరళ బ్లాస్టర్స్
thatsCricket Telugu
భద్రత: ఈ రాత్రికే ఆస్టేలియా వెళ్లనున్న బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్
thatsCricket Telugu
సిడ్నీ: సిడ్నీలోని ఓ కేఫ్లో జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బీసీసీఐ... జట్టుకు కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు బీసీసీఐ భద్రత, అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీని ఆస్ట్రేలియా పంపుతున్నారు. ఈ రాత్రికి రవి సవానీ ఆస్ట్రేలియా బయల్దేరనున్నారు. ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆయనకు వెంటనే వీసా మంజూరు చేసేందుకు అంగీకరించిందని బీసీసీఐ ...
సిడ్నీ కేఫ్ ఘటన: ఆస్ట్రేలియాకు బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
thatsCricket Telugu
సిడ్నీ: సిడ్నీలోని ఓ కేఫ్లో జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బీసీసీఐ... జట్టుకు కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు బీసీసీఐ భద్రత, అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీని ఆస్ట్రేలియా పంపుతున్నారు. ఈ రాత్రికి రవి సవానీ ఆస్ట్రేలియా బయల్దేరనున్నారు. ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆయనకు వెంటనే వీసా మంజూరు చేసేందుకు అంగీకరించిందని బీసీసీఐ ...
సిడ్నీ కేఫ్ ఘటన: ఆస్ట్రేలియాకు బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్
'ఇన్సైడర్'ను పాఠ్యాంశంగా పెట్టాలి : ప్రొఫెసర్ జి.హరగోపాల్
సాక్షి
వరంగల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇన్సైడర్ పుస్తకంలో ఆయన అంతరాత్మను ఆవిష్కరించారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ తెలిపారు. నవలగా రాసినప్పటికీ అందులో తన గురించి, తాను చేయలేని వాటి గురించి, తాను ఎదుర్కొన్న పలు అంశాలను పాత్రల రూపంలో వివరించారన్నారు. దీన్ని రాజనీతిశాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని కోరారు.
భూ సంస్కరణలతోనే అభివృద్ధి : సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వరంగల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇన్సైడర్ పుస్తకంలో ఆయన అంతరాత్మను ఆవిష్కరించారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ తెలిపారు. నవలగా రాసినప్పటికీ అందులో తన గురించి, తాను చేయలేని వాటి గురించి, తాను ఎదుర్కొన్న పలు అంశాలను పాత్రల రూపంలో వివరించారన్నారు. దీన్ని రాజనీతిశాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని కోరారు.
భూ సంస్కరణలతోనే అభివృద్ధి : సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హరగోపాల్
ఇది మాఫీయా!
సాక్షి
రుద్రిపేట గ్రామానికి చెందిన ఖండాపు సుందరమ్మ ఆంధ్రా బ్యాంకులో రెండున్నర ఎకరాల భూమిపై రూ.50 వేల పంట రుణం తీసుకున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆమెకు అధికారులు రుణ విముక్తి పత్రం అందజేశారు. రూ.50 వేల వరకు ఉన్న రుణం పూర్తిగా ఒకేసారి మాఫీ అవుతుందని అందులో ఉంది. అయితే తర్వాత పేరాలో మాత్రం సుందరమ్మకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
రుద్రిపేట గ్రామానికి చెందిన ఖండాపు సుందరమ్మ ఆంధ్రా బ్యాంకులో రెండున్నర ఎకరాల భూమిపై రూ.50 వేల పంట రుణం తీసుకున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆమెకు అధికారులు రుణ విముక్తి పత్రం అందజేశారు. రూ.50 వేల వరకు ఉన్న రుణం పూర్తిగా ఒకేసారి మాఫీ అవుతుందని అందులో ఉంది. అయితే తర్వాత పేరాలో మాత్రం సుందరమ్మకు ...
ఇదేం దండనీతి గురువా?!
సాక్షి
జరిగిందేమిటో తెలుసుకోలేదు. విద్యార్థి చెబుతున్నా వినిపించుకోలేదు. మితిమీరిన ఆగ్రహంతో ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్గారు నడిరోడ్డుపై విద్యార్థిని చితకబాదారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. అప్పటికైనా నిగ్రహించుకోకుండా తల్లిదండ్రులకు చెబితే స్కూల్ నుంచి రిలీవ్ చేయనని బెదిరించారు. తీవ్ర మనస్తాపానికి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
జరిగిందేమిటో తెలుసుకోలేదు. విద్యార్థి చెబుతున్నా వినిపించుకోలేదు. మితిమీరిన ఆగ్రహంతో ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్గారు నడిరోడ్డుపై విద్యార్థిని చితకబాదారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. అప్పటికైనా నిగ్రహించుకోకుండా తల్లిదండ్రులకు చెబితే స్కూల్ నుంచి రిలీవ్ చేయనని బెదిరించారు. తీవ్ర మనస్తాపానికి ...
వెబ్ దునియా
విరాట్ కోహ్లీ పరిపూర్ణ కెప్టెన్ కాలేడు: సునీల్ గవాస్కర్
వెబ్ దునియా
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెరీర్లో తొలిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్కి కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ పరిపూర్ణ కెప్టెన్ కాలేడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్లో తను రాణించినా, జట్టును విజయపథంలో నడిపించడంలో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో, కోహ్లీ 'దూకుడు' వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి.
కోహ్లీ కరెక్ట్: అజహర్, చాపెల్ ప్రశంసలు, టాప్-20లో విరాట్thatsCricket Telugu
కోహ్లీది సరైన నిర్ణయమేAndhrabhoomi
టాప్ - 20లో కోహ్లీ డ్రా ఆలోచన లేదుAndhraprabha Daily
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెరీర్లో తొలిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్కి కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ పరిపూర్ణ కెప్టెన్ కాలేడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్లో తను రాణించినా, జట్టును విజయపథంలో నడిపించడంలో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో, కోహ్లీ 'దూకుడు' వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి.
కోహ్లీ కరెక్ట్: అజహర్, చాపెల్ ప్రశంసలు, టాప్-20లో విరాట్
కోహ్లీది సరైన నిర్ణయమే
టాప్ - 20లో కోహ్లీ డ్రా ఆలోచన లేదు
沒有留言:
張貼留言