వెబ్ దునియా
17 చాఫ్టర్లతో సిఆర్ డిఏ బిల్లు.. సభలో ప్రవేశపెట్టిన యనమల
వెబ్ దునియా
కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 17 చాప్టర్లుగానూ, 117 పేజీలతో సీఆర్ డీఏ బిల్లును రూపొందించారు. మూలధనం ఎంతుండాలి. బిల్లులోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయనే అంశాలను పొందు పరిచారు. సీఆర్ డీఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
ఏపీ అసెంబ్లీలో రాజధాని బిల్లుAndhraprabha Daily
ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు10tv
సీఆర్ డీఏ బిల్లులోని ప్రధాన అంశాలుసాక్షి
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 17 చాప్టర్లుగానూ, 117 పేజీలతో సీఆర్ డీఏ బిల్లును రూపొందించారు. మూలధనం ఎంతుండాలి. బిల్లులోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయనే అంశాలను పొందు పరిచారు. సీఆర్ డీఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
ఏపీ అసెంబ్లీలో రాజధాని బిల్లు
ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు
సీఆర్ డీఏ బిల్లులోని ప్రధాన అంశాలు
సాక్షి
లెక్చరర్పై మాజీ ప్రియురాలుయాసిడ్ దాడి
Andhraprabha Daily
గుంటూరు సెంట్రల్, కెఎన్ఎన్ : తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఒక లెక్చరర్పై మాజీ ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరులో శనివారం జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి.. రేపల్లె మండలం నగరానికి చెందిన పి.వెంకటరమణ, నరసరావు పేట సమీపంలోని కాకాని గ్రామానికి చెందిన ...
లెక్చరర్పై విద్యార్థిని యాసిడ్ దాడి...! ప్రేమించి మోసం చేశాడని..!వెబ్ దునియా
ప్రేమించి మోసం చేశాడని లెక్చరర్పై యాసిడ్ పోసిన విద్యార్థినిPalli Batani
గుంటూరులో లెక్చరర్పై, విద్యార్థిని యాసిడ్దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
Andhraprabha Daily
గుంటూరు సెంట్రల్, కెఎన్ఎన్ : తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఒక లెక్చరర్పై మాజీ ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరులో శనివారం జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి.. రేపల్లె మండలం నగరానికి చెందిన పి.వెంకటరమణ, నరసరావు పేట సమీపంలోని కాకాని గ్రామానికి చెందిన ...
లెక్చరర్పై విద్యార్థిని యాసిడ్ దాడి...! ప్రేమించి మోసం చేశాడని..!
ప్రేమించి మోసం చేశాడని లెక్చరర్పై యాసిడ్ పోసిన విద్యార్థిని
గుంటూరులో లెక్చరర్పై, విద్యార్థిని యాసిడ్దాడి
Teluguwishesh
రూ. 10 కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ..
Teluguwishesh
క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో పది కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి ...
క్రైస్తవులకే కేసీఆర్ అగ్రతాంబూలం...! రూ. 10 కోట్లతో కొత్త భవనం...!వెబ్ దునియా
కేక్ తిని క్రిస్టియన్లకు కేసీఆర్ వరాలు, వాటికి మాత్రం నో.. (పిక్చర్స్)Oneindia Telugu
క్రైస్తవులకు కెసిఆర్ వరాలుNews Articles by KSR
Andhrabhoomi
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Teluguwishesh
క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో పది కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి ...
క్రైస్తవులకే కేసీఆర్ అగ్రతాంబూలం...! రూ. 10 కోట్లతో కొత్త భవనం...!
కేక్ తిని క్రిస్టియన్లకు కేసీఆర్ వరాలు, వాటికి మాత్రం నో.. (పిక్చర్స్)
క్రైస్తవులకు కెసిఆర్ వరాలు
వెబ్ దునియా
కేసీఆర్పై తిట్ల వర్షం... నేరం రుజువైతే రేవంత్ రెడ్డికి 3 ఏళ్ల జైలు!!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 505 కింద చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రేవంత్ దోషిగా తేలితే మూడేళ్ళ వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు సమన్లు జారీ చేయాల్సిందిగా నిన్న మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ...
రేవంత్ మీద చార్జిషీట్తెలుగువన్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై చార్జిషీట్సాక్షి
కేసీఆర్ను తిట్టినకేసులో రేవంత్రెడ్డిపై చార్జీషీట్Namasthe Telangana
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 505 కింద చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రేవంత్ దోషిగా తేలితే మూడేళ్ళ వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు సమన్లు జారీ చేయాల్సిందిగా నిన్న మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ...
రేవంత్ మీద చార్జిషీట్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై చార్జిషీట్
కేసీఆర్ను తిట్టినకేసులో రేవంత్రెడ్డిపై చార్జీషీట్
సాక్షి
విజన్తో ముందుకెళ్లే నేత కేసీఆర్ టీఎస్పీఎస్సీ చైర్మన్తో గవర్నర్
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రవతి గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఓ విజన్ ఉన్న నేత అని కొనియాడారు. మంచి ఉద్యోగులు ఉంటేనే ప్రభుత్వ ...
'నైపుణ్యం ఉన్న ఉద్యోగులను ఎంపిక చేయండి'Namasthe Telangana
టీఎస్పీఎస్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చక్రపాణిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా చక్రపాణి ప్రమాణస్వీకారంAndhrabhoomi
అన్ని 42 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రవతి గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఓ విజన్ ఉన్న నేత అని కొనియాడారు. మంచి ఉద్యోగులు ఉంటేనే ప్రభుత్వ ...
'నైపుణ్యం ఉన్న ఉద్యోగులను ఎంపిక చేయండి'
టీఎస్పీఎస్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చక్రపాణి
టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా చక్రపాణి ప్రమాణస్వీకారం
వెబ్ దునియా
ఏపీ ఎక్స్ప్రెస్ పేరుపై కేసీఆర్ అసంతృప్తి..!
వెబ్ దునియా
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్ప్రెస్ రైలు పేరును మాత్రం ఇంకా మార్చకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును వెంటనే తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. అందులో ఇప్పటికే ...
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారాNews Articles by KSR
ఎపి ఎక్స్ప్రెస్ పేరు మార్చండిAndhrabhoomi
ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చరా?సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్ప్రెస్ రైలు పేరును మాత్రం ఇంకా మార్చకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును వెంటనే తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. అందులో ఇప్పటికే ...
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారా
ఎపి ఎక్స్ప్రెస్ పేరు మార్చండి
ఏపీ ఎక్స్ప్రెస్ పేరు మార్చరా?
Namasthe Telangana
షెడ్లు నిర్మించైనా పాలన సాగిస్తాం: సీఎం చంద్రబాబు
Namasthe Telangana
హైదరాబాద్: ఏపీ సర్కారు త్వరలో హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తివేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇకపై హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని, విజయవాడ పాలనా రాజధానిగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ...
ఏపీ రాజధానికి ఎన్టీఆర్ పేరు.. బాలయ్య మనసులో మాటPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ఏపీ సర్కారు త్వరలో హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తివేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇకపై హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని, విజయవాడ పాలనా రాజధానిగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ...
ఏపీ రాజధానికి ఎన్టీఆర్ పేరు.. బాలయ్య మనసులో మాట
సాక్షి
వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
సాక్షి
హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త గుడిపాటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వెంకట్రామయ్యను ...
గొడ్డళ్ళతో నరికి.. కర్రతో కొట్టి.. గుంటూరు జిల్లాలో హత్యవెబ్ దునియా
పల్నాడులో హత్యNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త గుడిపాటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వెంకట్రామయ్యను ...
గొడ్డళ్ళతో నరికి.. కర్రతో కొట్టి.. గుంటూరు జిల్లాలో హత్య
పల్నాడులో హత్య
సాక్షి
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు క్షేమం
Vaartha
గిద్దలూరు : ప్రకాశం - కర్నూలు జిల్లాల మధ్యన గల నల్లమల ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి లారీ అదుపుతప్పి బోల్తాపడి ఐదుగురు మృతిచెందారు.మరో 45మంది గాయపడ్డారు. పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చట్రెడ్డిపల్లికి చెందిన పెద్దయ్య కుమారుడు నరసయ్య వివాహం గురువారం శిరీషతో గ్రామంలోనే జరిగింది.
పెళ్లి బృందం లారీ బోల్తా!... ఆరుగురు దుర్మరణం...!వెబ్ దునియా
పెళ్లి బృందం లారీ బోల్తా : ఆరుగురు మృతిసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
Vaartha
గిద్దలూరు : ప్రకాశం - కర్నూలు జిల్లాల మధ్యన గల నల్లమల ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి లారీ అదుపుతప్పి బోల్తాపడి ఐదుగురు మృతిచెందారు.మరో 45మంది గాయపడ్డారు. పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చట్రెడ్డిపల్లికి చెందిన పెద్దయ్య కుమారుడు నరసయ్య వివాహం గురువారం శిరీషతో గ్రామంలోనే జరిగింది.
పెళ్లి బృందం లారీ బోల్తా!... ఆరుగురు దుర్మరణం...!
పెళ్లి బృందం లారీ బోల్తా : ఆరుగురు మృతి
Oneindia Telugu
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు ఓసీలతో కమిటీయా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరుపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఆగ్రహావేశాలతో కూడిన చర్చ జరిగింది. కిరణ్ సర్కారు తెచ్చిన జీవో 101ను చంద్రబాబు జమానా అమలు చేస్తోందంటూ విపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ''జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ...
101 జీవో అన్యాయం: వైఎస్ జగన్ ఆగ్రహం...!వెబ్ దునియా
జగన్పై నారా లోకేష్ ఫైర్: 101 జీవోను ఏకేసిన జగన్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరుపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఆగ్రహావేశాలతో కూడిన చర్చ జరిగింది. కిరణ్ సర్కారు తెచ్చిన జీవో 101ను చంద్రబాబు జమానా అమలు చేస్తోందంటూ విపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ''జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ...
101 జీవో అన్యాయం: వైఎస్ జగన్ ఆగ్రహం...!
జగన్పై నారా లోకేష్ ఫైర్: 101 జీవోను ఏకేసిన జగన్
沒有留言:
張貼留言