Namasthe Telangana
ఎయిర్ ఏషియా కోసం మూడో రోజు గాలింపు
Namasthe Telangana
ఇండోనేషియా : ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభించలేదు. విమానం ఆచూకీ కోసం ఇండోనేషియా చర్యలు చేపట్టింది. మూడో రోజు గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. 30 నౌకలు, 15 విమానాలతో ఎయిర్ ఏషియా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జావా సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ...
గాలింపు అంచనా : విమానం కూలిపోయి సముద్రం అడుగున ఉండవచ్చు..వెబ్ దునియా
కుప్పకూలిన విమానం?Andhrabhoomi
ఆ విమానం.. సముద్ర గర్భంలో!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Palli Batani
అన్ని 65 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇండోనేషియా : ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభించలేదు. విమానం ఆచూకీ కోసం ఇండోనేషియా చర్యలు చేపట్టింది. మూడో రోజు గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. 30 నౌకలు, 15 విమానాలతో ఎయిర్ ఏషియా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జావా సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ...
గాలింపు అంచనా : విమానం కూలిపోయి సముద్రం అడుగున ఉండవచ్చు..
కుప్పకూలిన విమానం?
ఆ విమానం.. సముద్ర గర్భంలో!
Oneindia Telugu
జెట్ ఎయిర్వేస్కు తప్పిన ప్రమాదం: పక్షి తాకి, మంటలు వచ్చాయి
Oneindia Telugu
ఖాట్మాండు: నేపాల్లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొంది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. తిరిగి విమానాన్ని సురక్షితంగా దింపటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానం ముంబై నుండి ...
జెట్ ఎయిర్వేస్ విమానంలో మంటలుNamasthe Telangana
జెట్ ఎయిర్ వేస్ విమానానికి తప్పిన ప్రమాదంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఖాట్మాండు: నేపాల్లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొంది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. తిరిగి విమానాన్ని సురక్షితంగా దింపటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానం ముంబై నుండి ...
జెట్ ఎయిర్వేస్ విమానంలో మంటలు
జెట్ ఎయిర్ వేస్ విమానానికి తప్పిన ప్రమాదం
వెబ్ దునియా
ఫోటో జర్నలిస్ట్ రాజన్ దేవదాస్ కన్నుమూత
వెబ్ దునియా
ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ రాజన్ దేవదాస్ కన్నుమూశారు. ఇండో-అమెరికన్ ఫోటో జర్నలిస్ట్ అయిన రాజన్ దేవదాస్ (93) శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లో గుండెపోటుతో మృతి చెందారు. కేరళలోని తిరువనంతపురంలో 1921లో జన్మించిన దేవదాస్.. ఫొటోజర్నలిస్టుగా ఐదు దశాబ్దాలపాటు సేవలందించారు. భారత ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును ...
రాజన్ దేవదాస్ కన్నుమూతAndhraprabha Daily
ప్రముఖ ఫొటో జర్నలిస్టు దేవదాస్ మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ రాజన్ దేవదాస్ కన్నుమూశారు. ఇండో-అమెరికన్ ఫోటో జర్నలిస్ట్ అయిన రాజన్ దేవదాస్ (93) శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లో గుండెపోటుతో మృతి చెందారు. కేరళలోని తిరువనంతపురంలో 1921లో జన్మించిన దేవదాస్.. ఫొటోజర్నలిస్టుగా ఐదు దశాబ్దాలపాటు సేవలందించారు. భారత ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును ...
రాజన్ దేవదాస్ కన్నుమూత
ప్రముఖ ఫొటో జర్నలిస్టు దేవదాస్ మృతి
వెబ్ దునియా
పెషావర్ ఘటన: పాక్లో 10కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు కట్!?
వెబ్ దునియా
పాకిస్థాన్లో టెలికాం రంగానికి కష్టాలు తప్పేలా లేవు. పెషావర్ ఆర్మీ స్కూల్పై జరిగిన దాడితో పాక్ ప్రభుత్వం మేల్కొంది. పాక్ లోని పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, తీవ్రవాదులను ఏరి వేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా టెలిఫోన్ ఆపరేటర్లకు అల్టిమేటం జారీ చేసింది. సిమ్ కార్డు కొని సర్వీసు వినియోగిస్తున్న వారి వివరాలు తక్షణం ప్రభుత్వానికి ...
పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఫట్!!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లో టెలికాం రంగానికి కష్టాలు తప్పేలా లేవు. పెషావర్ ఆర్మీ స్కూల్పై జరిగిన దాడితో పాక్ ప్రభుత్వం మేల్కొంది. పాక్ లోని పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, తీవ్రవాదులను ఏరి వేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా టెలిఫోన్ ఆపరేటర్లకు అల్టిమేటం జారీ చేసింది. సిమ్ కార్డు కొని సర్వీసు వినియోగిస్తున్న వారి వివరాలు తక్షణం ప్రభుత్వానికి ...
పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఫట్!!
వెబ్ దునియా
ఇండోనేషియా నుంచి బయలుదేరే విమానాలకు గ్రహణం పట్టిందా?
వెబ్ దునియా
ఇండోనేషియాకు చెందిన విమానాలు మాత్రమే గగనతలంలో అదృశ్యం కావడానికి గల కారణాలు ఏంటి. వాటికేమైనా గ్రహణం పట్టిందా? ఇదే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటోంది. ఈ యేడాదిలో జరిగిన మూడు అతిపెద్ద విమాన ప్రమాదాలు ఇండోనేషియా నుంచి బయలుదేరిన విమానాలే కావడం గమనార్హం. దీంతో మలేషియా విమానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఇండోనేషియాకు చెందిన విమానాలు మాత్రమే గగనతలంలో అదృశ్యం కావడానికి గల కారణాలు ఏంటి. వాటికేమైనా గ్రహణం పట్టిందా? ఇదే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటోంది. ఈ యేడాదిలో జరిగిన మూడు అతిపెద్ద విమాన ప్రమాదాలు ఇండోనేషియా నుంచి బయలుదేరిన విమానాలే కావడం గమనార్హం. దీంతో మలేషియా విమానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి.
వెబ్ దునియా
ఇంటర్వ్యూతో చిచ్చు: ఇంటర్నెట్ బంద్.. ఒబామా కోతి!
వెబ్ దునియా
ఉత్తర కొరియా అధ్యక్షుడిని చంపే కల్పిత కుట్ర కథతో సోనీ సంస్థ నిర్మించిన కామెడీ సినిమా 'ది ఇంటర్వ్యూ'పై కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ సినిమా పైన ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడుతోంది. దీనిని విడుదల చేయవద్దని గతంలో ఉత్తర కొరియా హెచ్చరించింది. అయితే, విడుదలలో తానే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ...
ఒబామాను కోతి అన్నందుకు ఇంటర్నెట్ బంద్Namasthe Telangana
'ఒబామా ఓ కోతి'సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తర కొరియా అధ్యక్షుడిని చంపే కల్పిత కుట్ర కథతో సోనీ సంస్థ నిర్మించిన కామెడీ సినిమా 'ది ఇంటర్వ్యూ'పై కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ సినిమా పైన ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడుతోంది. దీనిని విడుదల చేయవద్దని గతంలో ఉత్తర కొరియా హెచ్చరించింది. అయితే, విడుదలలో తానే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ...
ఒబామాను కోతి అన్నందుకు ఇంటర్నెట్ బంద్
'ఒబామా ఓ కోతి'
వెబ్ దునియా
జర్మనీ పోలీసులు బిజీ బిజీ.. ఆ పావురం ఆచూకీ కోసం వెతుకులాట!
వెబ్ దునియా
జర్మనీ పోలీసులు ఓ పావురం ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. పావురాన్ని వెతకటంలో బిజీబిజీ అయ్యారు. జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వామ్మో పావురం కోసం ఇంత బిల్డప్పా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంకా చెప్పాలంటే.. ఆ పావురం విలువ ఏకంగా లక్షా యాభై వేల ...
పావురాన్ని పట్టుకుంటే రూ.1.20 కోట్లుTV5
పావురం మిస్..జర్మనీ పోలీసుల వెతుకులాటNamasthe Telangana
పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జర్మనీ పోలీసులు ఓ పావురం ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. పావురాన్ని వెతకటంలో బిజీబిజీ అయ్యారు. జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వామ్మో పావురం కోసం ఇంత బిల్డప్పా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంకా చెప్పాలంటే.. ఆ పావురం విలువ ఏకంగా లక్షా యాభై వేల ...
పావురాన్ని పట్టుకుంటే రూ.1.20 కోట్లు
పావురం మిస్..జర్మనీ పోలీసుల వెతుకులాట
పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లు
10tv
కొనసాగుతున్న విమాన ప్రమాదాలు..
10tv
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 అదృశ్యమైంది. సురబయా నుండి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ...
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
10tv
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 అదృశ్యమైంది. సురబయా నుండి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ...
నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు
Oneindia Telugu
దావూద్పై కన్నేశాం, పాక్ బాధ్యత , ఏంచేస్తామో చూడండి: రాజ్నాథ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారం యావత్తు భారత ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. దావూద్ వ్యవహారంలో విదేశీ దౌత్యం, రాజకీయ చొరవను భారత్ కోరుతుందని చెప్పారు. దావూద్ కదలికలు, కార్యకలాపాల పైన ఓ కన్నేసి ఉంచామన్నారు. దావూద్ భారత్ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది ...
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారం యావత్తు భారత ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. దావూద్ వ్యవహారంలో విదేశీ దౌత్యం, రాజకీయ చొరవను భారత్ కోరుతుందని చెప్పారు. దావూద్ కదలికలు, కార్యకలాపాల పైన ఓ కన్నేసి ఉంచామన్నారు. దావూద్ భారత్ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది ...
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు
సాక్షి
ఆకాశంలో మరో విషాదం
సాక్షి
మరో రెండు రోజుల్లో ముగియబోతున్న 2014 పోతూ పోతూ పెను విషాదాన్ని మిగిల్చింది. మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా విమానం ఇండొనేసియా నుంచి సింగపూర్ వెళ్తూ ఆదివారం హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో అందులో ఏడుగురు సిబ్బందిసహా 162మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇది అంతర్థానం కావడం వెనక కారణాలు ఏమై ఉంటాయో ...
గగనం...ప్రమాద వలయంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
మరో రెండు రోజుల్లో ముగియబోతున్న 2014 పోతూ పోతూ పెను విషాదాన్ని మిగిల్చింది. మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా విమానం ఇండొనేసియా నుంచి సింగపూర్ వెళ్తూ ఆదివారం హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ సమయంలో అందులో ఏడుగురు సిబ్బందిసహా 162మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇది అంతర్థానం కావడం వెనక కారణాలు ఏమై ఉంటాయో ...
గగనం...ప్రమాద వలయం
沒有留言:
張貼留言