వెబ్ దునియా
సెక్స్ టార్చర్...! సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్..!
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓగా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓగా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...
Telangana99
మన ఐఏఎస్, ఐపీఎస్లు వీరే
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ...
పంపిణీ : ఆంధ్రకు 166, తెలంగాణాకు 128 మంది ఐఏఎస్వెబ్ దునియా
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..10tv
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ల జాబితా...తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ...
పంపిణీ : ఆంధ్రకు 166, తెలంగాణాకు 128 మంది ఐఏఎస్
ఎట్టకేలకు ఏఐఎస్ అధికారుల విభజన..
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ల జాబితా...
సాక్షి
రోడ్డెక్కిన 'తమ్ముళ్లు' మంత్రి ఉమపై ఎంపీ కేశినేని ధ్వజం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు రాజుకున్నాయి. మంత్రి దేవినేని ఉమపై విజయవాడ ఎంపీ కేశినేని నాని బహిరంగవేదికపైనే విమర్శలు గుప్పించారు. అధికారుల తీరునూ తప్పుపట్టారు. శుక్రవారం విజయవాడలోని ఆటోనగర్లో 10ఎమ్ఎల్డీ సీవేజ్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై కూర్చున్న మంత్రి దేవినేని ...
బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరుసాక్షి
అన్ని 29 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు రాజుకున్నాయి. మంత్రి దేవినేని ఉమపై విజయవాడ ఎంపీ కేశినేని నాని బహిరంగవేదికపైనే విమర్శలు గుప్పించారు. అధికారుల తీరునూ తప్పుపట్టారు. శుక్రవారం విజయవాడలోని ఆటోనగర్లో 10ఎమ్ఎల్డీ సీవేజ్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై కూర్చున్న మంత్రి దేవినేని ...
బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు
Teluguwishesh
విజయోత్సాహంతో ఏకే 47తో కాల్పులు
తెలుగువన్
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని సోనావర్ నియోజకవర్గంలో ఒమర్ మీద గెలిచిన ఆనందంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహమ్మద్ అష్రాఫ్ మిర్ తన నివాసం వద్ద ఏకే 47 గన్తో గాల్లోకి కాల్పులు జరిపి తన విజయోత్సాహాన్ని ...
ఏకే 47తో విజయోత్సవాలు!సాక్షి
ఒమర్పై గెలిచిన ఆనందం: ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్, వీడియోOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని సోనావర్ నియోజకవర్గంలో ఒమర్ మీద గెలిచిన ఆనందంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహమ్మద్ అష్రాఫ్ మిర్ తన నివాసం వద్ద ఏకే 47 గన్తో గాల్లోకి కాల్పులు జరిపి తన విజయోత్సాహాన్ని ...
ఏకే 47తో విజయోత్సవాలు!
ఒమర్పై గెలిచిన ఆనందం: ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్, వీడియో
సాక్షి
ప్రేమికుడి కోసం ప్రియురాలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా.. ఎందుకు? ఎక్కడ?
వెబ్ దునియా
ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రియుడు ముఖం చాటేస్తున్నాండంటూ ఓ యువతి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. కానిస్టేబుల్ ఒకరు తమ కాపురంలో చిచ్చు పెడుతున్నాండంటూ నిరసన తెలిపింది. న్యాయం చేయాలంటూ వేడుకుంది. అర్ధరాత్రి వరకూ అక్కడే భీష్మించుకు కూర్చుంది. నిజామాబాద్ జిల్లా కుమ్మర్ పల్లె పోలీసు స్టేషన్ ఎదుట జరిగిన సంఘటన ...
పిఎస్ ఎదుట మహిళ ధర్నాAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రియుడు ముఖం చాటేస్తున్నాండంటూ ఓ యువతి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. కానిస్టేబుల్ ఒకరు తమ కాపురంలో చిచ్చు పెడుతున్నాండంటూ నిరసన తెలిపింది. న్యాయం చేయాలంటూ వేడుకుంది. అర్ధరాత్రి వరకూ అక్కడే భీష్మించుకు కూర్చుంది. నిజామాబాద్ జిల్లా కుమ్మర్ పల్లె పోలీసు స్టేషన్ ఎదుట జరిగిన సంఘటన ...
పిఎస్ ఎదుట మహిళ ధర్నా
వెబ్ దునియా
టిడిపిలో కుమ్ములాటలు: గంటాకు కొణతాల, అయ్యన్నకు దాడితో చెక్
వెబ్ దునియా
విశాఖ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు పరస్పరం దెబ్బతీసుకుందేకు ఎత్తులు పైఎత్తులతో కాలం గడపుతున్నారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా, ఇది నివురు గప్పిన నిప్పేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరిక ...
పార్టీ గొప్పదని హితబోధ చేస్తున్న మంత్రులు..10tv
కొణతాల, దాడి వస్తే అభ్యంతరం లేదుAndhrabhoomi
విశాఖ 'దేశం'లో.. కొణతాల కాకసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు పరస్పరం దెబ్బతీసుకుందేకు ఎత్తులు పైఎత్తులతో కాలం గడపుతున్నారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా, ఇది నివురు గప్పిన నిప్పేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరిక ...
పార్టీ గొప్పదని హితబోధ చేస్తున్న మంత్రులు..
కొణతాల, దాడి వస్తే అభ్యంతరం లేదు
విశాఖ 'దేశం'లో.. కొణతాల కాక
Oneindia Telugu
రోశయ్యకు నాయిని క్షమాపణ
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 26: మల్లెపల్లిలోని ఐటిఐ భూమిని మాజీ ముఖ్యమంత్రి కె రోశయ్య తన అల్లుడికి కట్టబెట్టారని తాను చేసిన ఆరోపణలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉపసంహరించుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యకు క్షమాపణ చెప్పారు. అధికారులు చెప్పిన సమాచారంతో తాను ఆరోపణ చేశానని, ఆ ఆరోపణ నిజం కాదని తెలిసిన తరువాత రోశయ్యకు క్షమాపణ ...
రోశయ్య గారూ.. అయాం సారీ...తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 26: మల్లెపల్లిలోని ఐటిఐ భూమిని మాజీ ముఖ్యమంత్రి కె రోశయ్య తన అల్లుడికి కట్టబెట్టారని తాను చేసిన ఆరోపణలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉపసంహరించుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యకు క్షమాపణ చెప్పారు. అధికారులు చెప్పిన సమాచారంతో తాను ఆరోపణ చేశానని, ఆ ఆరోపణ నిజం కాదని తెలిసిన తరువాత రోశయ్యకు క్షమాపణ ...
రోశయ్య గారూ.. అయాం సారీ...
సాక్షి
కష్టాలు తీరుస్తా: ప్లాంట్లో తిరిగిన కేసీఆర్ (పిక్చర్స్)
Oneindia Telugu
నిజామాబాద్: మంచిర్యాలను జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేసి 2015 నవంబర్లో ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ...
సింగరేణికి వెలుగుల మణిహారంAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
నిజామాబాద్: మంచిర్యాలను జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేసి 2015 నవంబర్లో ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ...
సింగరేణికి వెలుగుల మణిహారం
Oneindia Telugu
అసోంలో 'ఆల్ ఔట్'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆపరేషన్ 'ఆల్ ఔట్'! బోడో తీవ్రవాదంపై అసోంలో ఆర్మీ చేపట్టిన కార్యాచరణకు పెట్టిన పేరు ఇది. ఆదివాసీలపై పంజా విసిరి 80 మందికి పైగా గిరిజనులను పొట్టనబెట్టుకున్న బోడో తీవ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. గిరిజనుల ఊచకోతతో తమ రక్తదాహం తీర్చుకుంటున్న బోడోలను ఏరివేసేందుకు పూర్తిస్థాయి ...
బోడో తీవ్రవాదుల అణచివేతకు రంగం సిద్ధం: రాజ్నాథ్ వెల్లడి..!వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆపరేషన్ 'ఆల్ ఔట్'! బోడో తీవ్రవాదంపై అసోంలో ఆర్మీ చేపట్టిన కార్యాచరణకు పెట్టిన పేరు ఇది. ఆదివాసీలపై పంజా విసిరి 80 మందికి పైగా గిరిజనులను పొట్టనబెట్టుకున్న బోడో తీవ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. గిరిజనుల ఊచకోతతో తమ రక్తదాహం తీర్చుకుంటున్న బోడోలను ఏరివేసేందుకు పూర్తిస్థాయి ...
బోడో తీవ్రవాదుల అణచివేతకు రంగం సిద్ధం: రాజ్నాథ్ వెల్లడి..!
వెబ్ దునియా
స్వచ్ఛ భారత్ : రామోజీ, కిరణ్ బేడీ, కపిల్ శర్మలకు మోడీ పిలుపు!
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత సెగ్మెంట్ వారణాసిలో డిసెంబర్ 25వ తేదీన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అస్సీ ఘాట్ను సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆ ఘాట్ను శుభ్రం చేశారు. అస్సీఘాట్ సమీపంలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో వారణాసి నగర మేయర్తో కలసి ఆయన 175 మీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మోడీ ...
రామోజీ... స్వచ్ఛ భారత్కి ఆవోజీ...తెలుగువన్
రామోజీకి ప్రధాని 'స్వచ్ఛ భారత్' ఆహ్వానంKandireega
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత సెగ్మెంట్ వారణాసిలో డిసెంబర్ 25వ తేదీన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ అస్సీ ఘాట్ను సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆ ఘాట్ను శుభ్రం చేశారు. అస్సీఘాట్ సమీపంలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో వారణాసి నగర మేయర్తో కలసి ఆయన 175 మీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మోడీ ...
రామోజీ... స్వచ్ఛ భారత్కి ఆవోజీ...
రామోజీకి ప్రధాని 'స్వచ్ఛ భారత్' ఆహ్వానం
沒有留言:
張貼留言