2014年12月25日 星期四

2014-12-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఎంపీటీసీ 'కోళ్ల' దారుణ హత్య   
సాక్షి
టెక్కలి: గురువారం.. సమయం మధ్యాహ్నం సుమారు 1:30 గంట లు.. టెక్కలి సోగ్గాడిపేట వీధి ప్రాం తం.. అదే ప్రాంతానికి సమీపంలో పాత జాతీయ రహదారి దగ్గర నిల్చు న్న ఓ వ్యక్తిపై ఆటో, ద్విచక్రవాహనాలపై వచ్చిన కొందరు అగంతకులు కత్తులతో మెరుపు దాడి చేశారు. స్థానికులు తేరుకునేలోగా నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో ముఖం గుర్తు పట్టని విధంగా ఆ వ్యక్తి ...

టీడీపీ ఎంపీటీసీ కోళ్ల అప్పన్న దారుణహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెక్కలిలో తెదేపా నేత దారుణ హత్య   తెలుగువన్
టెక్కలిలో టిడిపి ఎంపీటీసీ హత్య   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్‌ డిసెంబర్‌ 25(ఆంధ్రజ్యోతి): దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి తొలి సంవత్సరమే గణతంత్ర వేడుకల్లో శకటాన్ని ప్రదర్శించే గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 16 రాష్ట్రాలకు మాత్రమే ఈ వేడుకల్లో శకటాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం   సాక్షి
'తెలంగాణ శకటానికి అనుమతివ్వడం గర్వంగా ఉంది'   Namasthe Telangana
రిపబ్లిక్ డే పేరెడ్‌లో తెలంగాణ శకటం..! రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్...!   వెబ్ దునియా
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ సంబరాలు   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 25: భాగ్యనగరంలో క్రిస్మస్ సంబరాలు భక్తిశ్రద్దలతో ఘనంగా జరిగాయి. యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ వేడుకలను పుసర్కరించుకుని నగరంలో పేరుగాంచిన, చారిత్రాత్మకమైన పలు చర్చిల్లో బుధవారం అర్థరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, స్వపరిపాలన ఏర్పడిన ...

క్రీస్తు జననం.. లోకానికి వరం   సాక్షి
వేడుకల్లో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌, ఎంపీ రాపోలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు   Namasthe Telangana
10tv   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 64 వార్తల కథనాలు »   


సాక్షి
   
నదిలోకి విసిరేసి చిన్నారి హత్య   
సాక్షి
తాడేపల్లి: ఏడాదిన్నర వయసున్న చిన్నారిని సొంత బాబాయే కృష్ణానదిలోకి విసిరేసి హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతిచెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ (18 నెలలు)ను తెనాలిలో ...

బాలుడ్ని బలిగొన్న బాబాయ్   Andhrabhoomi
రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఆపై హత్య..! బాబాయే హంతకుడు..!   వెబ్ దునియా
కృష్ణానదిలో ఏడాదిన్నర బాలుడి మృతదేహం లభ్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


హలో దేవినేని గారు...నేను జగన్ మాట్లాడుతున్నా   
తెలుగువన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేసారు. అసెంబ్లీలో విమర్శలు గుప్పించినట్లుగా మళ్ళీ విమర్శించడానికో లేకపోతే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికో మాత్రం కాదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పెండింగు పనులు పూర్తి ...

మంత్రి దేవినేని కి జగన్ ఫోన్   News Articles by KSR
మంత్రి దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'తానా' సభలకు కెసిఆర్‌కు ఆహ్వానం   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 25: వచ్చే ఏడాది జూలైలో అమెరికాలోని డెట్రాయిట్‌లో నిర్వహించే 'తానా' మహాసభలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును తానా ప్రతినిధులు ఆహ్వానించారు. తానా అధ్యక్షుడు నన్నపనేనితో పాటు జంపాల చౌదరి, మధు టాటా, తోటకూర ప్రసాద్‌తో కూడిన ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసారు. అమెరికాలోని ...

తానా మహాసభలకు కేసీఆర్‌కు ఆహ్వానం   సాక్షి
కెసిఆర్ తానా సభలకు వెళతారా!   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


లారీని ఢీ కొన్న బైక్: ముగ్గురు మృతి   
సాక్షి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం దంగేరు రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఆత్మహత్యలకి లవ్ యాంగిల్ కూడా!: బాబు(పిక్చర్స్)   
Oneindia Telugu
గుంటూరు: స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించే పథకానికి ఆత్మగౌరవంగా నామకరణం చేస్తున్నామని, ఈ పథకం కింద మూడునెలల్లో నవ్యాంధ్రలోని ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ...

సంక్రాంతి కానుకగా రూ.260 విలువచేసే 6 రకాల నిత్యావసరాల పంపిణీ   Vaartha
స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఛాంపియన్ డాక్టర్ కోడెల   Andhrabhoomi
సత్తెనపల్లి ఆదర్శంగా స్వచ్ఛ గుంటూరు   సాక్షి
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ఎంపీలు ఒకలా... కేసీఆర్‌ మరోలా మాట్లాడుతున్నారు'   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేస్తామంటున్న కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఒకలా మాట్లాడుతుంటే... టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. విభజన బిల్లును సవరిస్తామని కేంద్రం చెబుతుంటే... కేసీఆర్‌ ఎందుకు ...

హైదరాబాద్ పై పెత్తనం కోసం కేంద్రం ప్రయత్నం !   సాక్షి
మోడీ ప్రభుత్వం తొందరపాటు, పట్టించుకోరా: వినోద్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌.. ఆటోడ్రైవర్‌ అరెస్టు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని వేములవలసలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ చదువుతున్నది. ఈ నెల 18న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆ బాలిక తండ్రి బుధవారం స్థానిక పోలీసులకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言