2014年12月21日 星期日

2014-12-22 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా : పాకిస్థాన్ కాటికాపరి!   
వెబ్ దునియా
అతనో ప్రొఫెషనల్ కాటికాపరి. అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నో మృతదేహాలను ఖననం చేశారు. ఎంతో మంది దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. కానీ, అతను ఏనాడు కూడా భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్‌కు ఒబామా గిప్ట్‌గా... 6 వేల కోట్లు, సైనిక చర్యకు సహకరించినందుకేనా..?   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్‌మస్ గిప్ట్‌గా పెద్ద బహుమతినే ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. నేషనల్ ...

పాకిస్థాన్‌కు ఒబామా గిఫ్ట్ 6వేల కోట్లు   Namasthe Telangana
పాకిస్థాన్‌కు అమెరికా బిలియన్‌ డాలర్ల సాయం   Andhraprabha Daily

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
పెషావర్‌ పేలుళ్ల సూత్రధారి ఫజలుల్లా హతం!   
Andhraprabha Daily
ఇస్లామాబాద్‌ : ఆలస్యంగా మేల్కొన్న పాకిస్థాన్‌ ఉగ్రవా దాన్ని అణచివేసే చర్యలను ముమ్మరం చేసింది. శనివారం వైమానిక దాడుల్లో తెహరీక్‌ ఈ తాలిబాన్‌ (టీటీపీ) చీఫ్‌ ముల్లా ఫజలుల్లా హతుడైనట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్‌ మీడియాలో కథనాలు వెల్లువడ్డాయి. రక్షణ మంత్రి త్వ శాఖ ట్విటర్‌ ఖాతాలో ఫజలుల్లా మృతి చెందినట్లు పేర్కొన్నారు. అ యితే ఉగ్రవాద ...

పాక్ తాలిబన్ చీఫ్ ఫజలుల్లా హతం?   Andhrabhoomi
తాలిబన్ బలమూ... పాకిస్తాన్ బలహీనతా...   సాక్షి
పెషావర్ హంతకుడు.. తాలిబన్ హెడ్ ఫజులుల్లా హతం..!   వెబ్ దునియా
News4Andhra   
Namasthe Telangana   
తెలుగువన్   
అన్ని 22 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆస్ట్రేలియాలో దారుణం.. ఒకే ఇంట్లో 8 మంది చిన్నారులు మృతి...!   
వెబ్ దునియా
ఆస్ట్రేలియాలోని మరో దారుణం చోటుచేసుకుంది. సిడ్నీ కేఫ్‌లో ఒక ఉగ్రవాది చేసిన దారుణం, పాకిస్థాన్‌లో పెషావర్ స్కూల్లో తీవ్రవాదులు జరిపిన కాల్పుల షాక్ నుంచి ప్రపంచ ప్రజలు ఇంకా బయటపడక ముందే.. ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్ ల్యాండ్ లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా ...

ఆస్ట్రేలియాలో మరో దారుణ ఘటన...   తెలుగువన్
ఆస్ర్టేలియాలో ఘోరం: ఒకే కుటుంబంలో 8 మంది చిన్నారుల దారుణ హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్ట్రేలియాలో మరో దారుణం   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెషావర్ సైనిక పాఠశాల దాడి పేరు 'పాకిస్థాన్ 9/11' : నవాజ్ షరీఫ్   
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాలపై ఈనెల 16వ తేదీన జరిగిన దాడిని పాకిస్థాన్ 9/11గా ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నామకరణం చేశారు. ఆ దుర్ఘటన 'పాకిస్థాన్ 9/11' అని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. భారత్‌లోని ముంబైలో జరిగిన పేలుళ్లకు 26/11 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ...

ఆఫ్ఘన్‌లో 141మంది తాలిబన్లు హతం   Andhrabhoomi
141 మంది తాలిబన్లు హతం   తెలుగువన్
తాలిబన్లను వేటాడుతున్న ఆఫ్ఘనిస్తాన్   Namasthe Telangana
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు   
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని పొడిచి చంపిన ఓ మహిళను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ చిదిమేసిందని పోలీసులు తెలిపారు. వారియా శుక్రవారం ఈ దారుణానికి పాల్పడిందని, ఆమెకు కూడా ఛాతీపై, మెడపై ...

8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!   వెబ్ దునియా
8మంది చిన్నారుల హత్య కేసు: తల్లి అరెస్ట్   Oneindia Telugu
ఆ పిల్లలను అమ్మే చంపింది!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జపాన్‌‌ను కమ్మేస్తున్న మంచు తుపాను: 11 మంది మృతి   
వెబ్ దునియా
జపాన్‌లో కమ్మేస్తున్న తీవ్ర మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు వాతావరణ నిపుణలు ...

జపాన్‌లో మంచు తుపాను: 11మంది మృతి   Andhrabhoomi
జపాన్‌లో తుఫాన్, భయానక వాతావరణం   Namasthe Telangana
జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లఖ్వీ మళ్లీ జైలుకు   
Andhraprabha Daily
ముంబై: ముంబై దాడుల కీలక నిందితుడు జకీ ఉర్‌ రెహమాన్‌ లఖ్వీ మరో మూడు నెలలు జైలు జీవితం గడపక తప్పదు. పాకిస్థాన్‌ అధికారులు ప్రజా భద్రత చట్టం కింద ఆయనను నిర్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాసిక్యూషన్‌ చీఫ్‌ చౌదరి అజహర్‌ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం లఖ్విని రావల్పిండిలోని అడి యాలా జైలు నుంచి శుక్రవారం విడుదల చేయవలసి ఉంది.
జైల్లోనే లఖ్వీ   Andhrabhoomi
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ   సాక్షి
లఖ్వీకి బెయిల్‌ ఇచ్చిన పాక్‌ కోర్టు   Vaartha
వెబ్ దునియా   
Kandireega   
Oneindia Telugu   
అన్ని 35 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
స్వీడన్ టెక్ స్పేస్‌లో అగ్ర తాంబూలం భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకే   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లు స్వీడన్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్రవేస్తున్నారు. దీంతో భారత సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాం ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. మెరుగైన పనితీరు, వినియోగదారులను సంతృప్తిపరచడంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ముందున్నారని స్టాక్‌హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్‌బర్గ్ తెలిపారు.
స్వీడన్‌ను శాసిస్తున్న భారత టెక్కీలు!   వెబ్ దునియా
స్వీడన్‌లో భారత టెకీల హవా.. వర్క్‌పర్మిట్లు జారీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
గాల్లోదిశను మార్చుకునే 'బుల్లెట్'!   
సాక్షి
వాషింగ్టన్: ఇంతవరకూ మనం లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకుని ప్రయోగించే బుల్లెట్లను మాత్రమే చూశాం. అయితే గాల్లో కూడా దిశను మార్చుకుని ఒక బుల్లెట్ ను తాజాగా యూఎస్ బలగాలు పరీక్షించాయి. స్మార్ట్ బుల్లెట్ గా నామకరణం చేసిన ఈ బుల్లెట్ ప్రత్యేకత ఏమిటంటే గాల్లో దిశను మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించడమే. ఇది గాలి బలంగా వీచే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言