2014年12月27日 星期六

2014-12-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం : చంద్రబాబు హామీ   
వెబ్ దునియా
కూచిపూడి గ్రామంలో 'కూచిపూడి నాట్యారామం' అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామం నిర్మాణానికి అవసరమైతే అదనంగా స్థలసేకరణ చేస్తామన్నారు. 2016 నాటికి నాట్యారామం పూర్తి చేసి అంతర్జాతీయ ...

సంభ్రమం.. సమ్మోహనం   Andhrabhoomi
కూచిపూడి నాకు అమ్మ ఒడి   సాక్షి
కూచిపూడి చరిత్రకు, నాట్య విశిష్టతకూ దర్పణంగా ఆంధ్రప్రదేశ్‌లో నాట్యారామ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమ్మో.. తుపాకుల తయారీనే.. అదీ విజయవాడలోనా..   
వెబ్ దునియా
రాష్ట్రానికి కొత్త రాజధాని.. కొన్ని కోట్ల మంది ఆశ పెట్టుకున్న నగరం. అక్కడ ఆయుధాలు తయారవుతున్నాయా..? దేశంలోని నలుమూలలకు సరఫరా అవుతున్నాయా..? అవుననే చెబుతున్నాయి పోలీసు దాడులు అక్కడి ఆటోనగర్ లో జరుగుతున్న ఆయుధాల దందా గుట్టు రట్టయింది. అదేలాగో వివరాలు మీరే చూడడండి. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా విజయవాడ ఆటోనగర్ కు ఓ ప్రత్యేకత ...

స్పేర్స్ ఇక్కడ... తయారీ ఎక్కడో?   Andhrabhoomi
నిద్దరోతున్న నిఘా!   సాక్షి
విజయవాడలో అక్రమ తుపాకుల తయారీనా!   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు   
సాక్షి
గుంటూరు : బాబాయి చేతుల్లో హతమైనట్లుగా చెబుతున్న చిన్నారి మోక్షజ్ఞతేజ వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని తల్లి విమలప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావడంతో సరికొత్త ఆలోచనలకు తెరలేచింది. బాబాయి హరిహరణ్ కావాలని చంపాడని కొందరు, అతనికి మతిస్థిమితం బాగాలేక చంపాడని మరికొందరు చెబుతుండగా తన ...

మోక్షజ్ఞ తేజ హత్య : తండ్రే చంపేశాడు... జాతకాల పిచ్చితోనే అంటున్న భార్య విమల   వెబ్ దునియా
చిన్నారి మోక్షజ్ఞని తండ్రే చంపేశాడా?   తెలుగువన్
మోక్షజ్ఞ హత్య కేసు ట్విస్ట్: టెక్కీ భర్తపై భార్య డౌట్   Oneindia Telugu

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏఐఎస్‌ అధికారుల విభజనకు మరో వారం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్‌)కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...

ఐఏఎస్, ఐపీఎస్ లిస్ట్ విడుదల...! ఆంధ్రాకు 166, తెలంగాణకు 128..!   వెబ్ దునియా
ఏపీకి 166, టీఎస్‌కు128 !   News4Andhra
తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా...   తెలుగువన్
Telangana99   
10tv   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
టిడిపిలో కుమ్ములాటలు: గంటాకు కొణతాల, అయ్యన్నకు దాడితో చెక్   
వెబ్ దునియా
విశాఖ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు పరస్పరం దెబ్బతీసుకుందేకు ఎత్తులు పైఎత్తులతో కాలం గడపుతున్నారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా, ఇది నివురు గప్పిన నిప్పేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరిక ...

పార్టీ గొప్పదని హితబోధ చేస్తున్న మంత్రులు..   10tv
కొణతాల, దాడి వస్తే అభ్యంతరం లేదు   Andhrabhoomi
విశాఖ 'దేశం'లో.. కొణతాల కాక   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఇది చంద్రన్న సంక్రాంతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, డిసెంబర్‌ 27 : నూతనాంధ్రప్రదేశ్‌లో తొలి పండుగ సంక్రాంతి అని, పేదలందరూ ఆ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ఆరు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో అందులోనూ కొత్త ...

నిరుపేదలకు సంక్రాంతి గిఫ్ట్‌ప్యాక్   Andhrabhoomi
చంద్రన్న సంక్రాంతి కానుగ: ఉచితంగా సరుకులు!   వెబ్ దునియా
'చంద్రన్న సంక్రాంతి కానుక'   తెలుగువన్
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మల్లేపల్లిలో భూమి రోశయ్య అల్లుడిది కాదు.. సారీ సార్!!   
వెబ్ దునియా
మల్లెపల్లిలోని ఐటిఐ భూమి మాజీ సీఎం కె. రోశయ్య అల్లుడిది కాదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. కె రోశయ్య తన అల్లుడికి ఆ భూమిని కట్టబెట్టారని తాను చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూనే.. తమిళనాడు గవర్నర్ రోశయ్యకు నాయిని క్షమాపణలు చెప్పారు. మల్లెపల్లి ఐటిఐని తెలంగాణలో ...

రోశయ్యకు నాయిని క్షమాపణ   సాక్షి
రోశయ్య గారూ.. అయాం సారీ...   తెలుగువన్

అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిన్న కేశినేని.. నేడు యలమంచిలి   
సాక్షి
విజయవాడ : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆదిపత్యపోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో ఎవరికి వారు తమ మాట నెగ్గాలని, తాను చెప్పినట్లు అధికారులు పనిచేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నేతల నోటి నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
కేశినేని నాని దెబ్బతినట్లే ఉన్నారు..   News Articles by KSR
చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన ఎంపీ కేశినేని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉమ వర్సెస్ కేశినేని: బాబు వద్దకు బెజవాడ పంచాయతీ   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 44 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..!   
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం అలరించనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం పాల్గొనేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 నమూనాలను పరిశీలించిన కేంద్రం 13 శకటాలను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణకు చోటు దక్కింది. ఇందుకుగాను రక్షణ శాఖ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ...

రిపబ్లిక్‌ డేలో బోనాల శకటం   Kandireega
కేంద్రంతో టిఆర్ఎస్ సత్సంబంధాలు షురూనా!   News Articles by KSR
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేసీఆర్‌... దమ్ముందా?   
తెలుగువన్
తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''తెలంగాణ రాష్ట్ర సమితి సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతోంది. నన్ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేశారు. సభలో సభ్యులను గౌరవప్రదంగా ...

కేసీఆర్‌‌కు దమ్ముంటే.. ఉప ఎన్నికలు జరిపించాలి: రేవంత్   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言