2014年12月17日 星期三

2014-12-18 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
సిద్దిపేటలో స్వైన్ ఫ్లూ : ఒకరు మృతి..!   
వెబ్ దునియా
ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దిపేట ఖాదర్‌పురాకు చెందిన దొంత దేవరాజ్ (45) దస్తావేజు రైటర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజులనుండి దేవరాజ్ తీవ్ర జలుబు, దగ్గు వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స పొందినా ...

సిద్దిపేటలో స్వైన్ ఫ్ల్లూ మరణం   Andhrabhoomi
స్వైన్‌ఫ్లూ పంజా గాంధీ ఆస్పత్రిలో ముగ్గురి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ పై స్వైన్‌ఫ్లూ పంజా   సాక్షి
10tv   
Oneindia Telugu   
Kandireega   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీకి లోకాయుక్త నోటీసులు ఎందుకని?   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదరాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ ...

ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు: టి.తో విద్యుత్ ఒప్పందాలు..   వెబ్ దునియా
పిపిఏల రద్దుపై ఏపికి లోకాయుక్త నోటీసులు   Oneindia Telugu
ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులు   Andhrabhoomi
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
అలనాటి హీరో సతీమణికి కేసీఆర్‌ సాయం   
FIlmiBeat Telugu
హైదరాబాద్‌: దివంగత నటుడు టీఎల్‌ కాంతారావు సతీమణి హైమావతి(80)కి ప్రతీ నెలా రూ. పదివేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు మరణానంతరం ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్న విషయం ...

నటుడు కాంతారావు భార్యకు ఆర్థిక సహాయం   Andhrabhoomi
కాంతారావు సతీమణికి రూ.10 వేల జీవితకాల ఆర్థిక సాయం   సాక్షి
కాంతారావు భార్యకు టి.ప్రభుత్వ సాయం   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'పవన్ కళ్యాణ్ హఠావో' గ్రంథంలో పవన్ కళ్యాణ్ గురించి...   
వెబ్ దునియా
'కాంగ్రెస్ హఠావో.. దేశ్‌ బచావో' అనే నినాదాన్ని సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చాడని మనకు తెలుసు. ఆ సంగతి పక్కనపెడితే హైదరాబాద్‌కి చెందిన ఓ రచయిత 'పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' అనే పుస్తకాన్ని రాసి విక్రయించబోతున్నాడు. ఈ పుస్తకాన్ని బుధవారం నుంచి జనవరి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ...

'పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో'రచయితకు రక్షణ - నాయిని   Namasthe Telangana
పవన్ కళ్యాణ్ హటావో,పాలిటిక్స్ బచావో   News Articles by KSR
'పవన్ కళ్యాణ్ హటావో' రచయితకు రక్షణ   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అఖిలప్రియకు టీడీపీ మంత్రి పదవి ఇస్తానంది: భూమా నాగిరెడ్డి   
వెబ్ దునియా
ఆళ్లగడ్డ ఉపఎన్నికలో తన కూతురు అఖిలప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవిని కూడా ఇస్తామని టీడీపీ ప్రలోభపెట్టిందని వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. వారి ఆఫర్‌ను తాను తిరస్కరించడంతో.. తనపై తప్పుడు కేసులు మోపారని ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు... పదవులు ఎంత అని వ్యాఖ్యానించారు. పదవి పోతే చంద్రబాబు కూడా ...

నా బిడ్డ అఖిలప్రియకు మంత్రి పదవి ఆశపెట్టారు: భూమా నాగిరెడ్డి   Oneindia Telugu
అఖిలకు మంత్రి పదవి ఆశ చూపారు!   సాక్షి
భూమాకు మంత్రి పదవి ఆశ చూపారా   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
టీఎస్ పీఎస్ సి ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి   
10tv
హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల జాతర వేగవంతమైంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలిలో... పదవుల భర్తీని యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం... తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువు తీరింది. టీఎస్ పీఎస్ సి కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి   Andhrabhoomi
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఘంటా' మోగింది   సాక్షి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కానిస్టేబుల్ దారుణ హత్య.. తల.. మొండెం విడివిడిగా లభ్యం..!   
వెబ్ దునియా
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తల ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ ...

కానిస్టేబుల్ తల నరికారు...   తెలుగువన్
కానిస్టేబుల్ హత్య   Andhrabhoomi
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెషావర్ మృతులకు నగర విద్యార్థుల నివాళి   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడిలో మరణించిన 148 మంది విద్యార్థులకు ఢిల్లీ విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులు బుధవారం ఉదయం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి తమ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాల కోసం పలు పాఠశాలల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా ...

హైదరాబాద్‌లో విద్యార్థులు సంతాపం   Andhrabhoomi
నవాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోడీ!   వెబ్ దునియా
పెషావర్‌ మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం భారత ప్రజలు మౌనం పాటించాలని పిలుపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం. మా గొడవకు, పార్టీకి ...

పెండ్లిలో లొల్లిపై రాజీ యత్నాలు?   Namasthe Telangana
వంశీచంద్ రెడ్డితో గొడవ: విష్ణువర్ధన్ రెడ్డికి నోటీసులు   Oneindia Telugu
వంశిపై దాడికేసులో విష్ణు ఇరుకునపడతారా   News Articles by KSR

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
కరవు మండలాలు 226   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రప్రభుత్వం 226 మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవో జారీ చేసింది. అనంతపురంలో 59 మండలాలు, కడపలవ 48, కర్నూలులో 12, ప్రకాశంలో 54, చిత్తూరులో 42, నెల్లూరులో 7, గుంటూరులో నాలుగు మండలాలను కరవు మండలాలుగా ...

కరువు కోరల్లో ప్రకాశం   సాక్షి
ఏపీ సర్కారు కరువు మండలాల ప్రకటన   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言