Oneindia Telugu
బాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఎంత మా త్రం లేదని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ ...
చంద్రబాబుకు పాలించే అర్హతలేదు: వైఎస్సార్సీపిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఎంత మా త్రం లేదని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ ...
చంద్రబాబుకు పాలించే అర్హతలేదు: వైఎస్సార్సీపి
Oneindia Telugu
మన్మోహన్ను విచారించండి
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిండాల్కోకు ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గు గని కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్నూ విచారించాలని సీబీఐని ఆదేశించింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ బొగ్గు శాఖను సైతం పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కేటాయింపు జరిగింది. దీనిపై ...
బోనులో మన్మోహన్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్మోహన్ అమాయకుడు.. రేణుక సర్టిఫికెట్...!వెబ్ దునియా
మన్మోహన్ అమాయక చక్రవర్తి...తెలుగువన్
Andhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిండాల్కోకు ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గు గని కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్నూ విచారించాలని సీబీఐని ఆదేశించింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ బొగ్గు శాఖను సైతం పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కేటాయింపు జరిగింది. దీనిపై ...
బోనులో మన్మోహన్!
మన్మోహన్ అమాయకుడు.. రేణుక సర్టిఫికెట్...!
మన్మోహన్ అమాయక చక్రవర్తి...
10tv
పెషావర్ ఘటనను ఖండించిన ప్రపంచదేశాలు
10tv
హైదరాబాద్:పాకిస్తాన్లో తాలిబన్ల పైశాచికం పరాకాష్టకు చేరింది.అభంశుభం తెలియని అమాయక విద్యార్థుల్నిఅత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ దారుణాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలని గొంతెత్తి నినదించాయి. తాలిబన్లది పిరికిపంద చర్య - మోడీ ... తాలిబన్లు నరమేధానికి తెగబడడాన్ని భారత్ తీవ్రంగా ...
- 132 మంది పిల్లల్ని బలిగొన్న ఉగ్రవాదులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కూల్లో నరమేధంసాక్షి
పెషావర్ ఘటనపై యూఎన్ఓ ఖండనNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 69 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:పాకిస్తాన్లో తాలిబన్ల పైశాచికం పరాకాష్టకు చేరింది.అభంశుభం తెలియని అమాయక విద్యార్థుల్నిఅత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ దారుణాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలని గొంతెత్తి నినదించాయి. తాలిబన్లది పిరికిపంద చర్య - మోడీ ... తాలిబన్లు నరమేధానికి తెగబడడాన్ని భారత్ తీవ్రంగా ...
- 132 మంది పిల్లల్ని బలిగొన్న ఉగ్రవాదులు
స్కూల్లో నరమేధం
పెషావర్ ఘటనపై యూఎన్ఓ ఖండన
వెబ్ దునియా
కౌంట్ డౌన్ : ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జిఎస్ఎల్ వి ఎంకే-3
వెబ్ దునియా
భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ఉదయం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించింది. నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి జిఎస్ఎల్ వి ఎంకె - 3ను ప్రయోగించిడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఎంకె-3 అంతరిక్షం నుంచి వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది. ఇప్పటికే ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ఉదయం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించింది. నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి జిఎస్ఎల్ వి ఎంకె - 3ను ప్రయోగించిడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఎంకె-3 అంతరిక్షం నుంచి వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది. ఇప్పటికే ...
వెబ్ దునియా
టార్గెట్ బొత్స : లిక్కర్ స్కాంను తెరవడానికి ఏపి కసరత్తు
వెబ్ దునియా
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇదే జరుగుతోంది. మద్యం కుంభకోణం కేసును తిరిగదోడడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే కేసును తిరగదోడి ఏదో సాధించాలనే తపన కంటే ప్రత్యర్థులను తిప్పలు పెట్టడమే అసలు లక్ష్యం. అప్పుడప్పుడు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమపై ...
లిక్కర్ సిండికేట్లపై మాటలెందుకుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇదే జరుగుతోంది. మద్యం కుంభకోణం కేసును తిరిగదోడడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే కేసును తిరగదోడి ఏదో సాధించాలనే తపన కంటే ప్రత్యర్థులను తిప్పలు పెట్టడమే అసలు లక్ష్యం. అప్పుడప్పుడు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమపై ...
లిక్కర్ సిండికేట్లపై మాటలెందుకు
వెబ్ దునియా
తలసాని ఇంటి వద్ద కోలాహలం
సాక్షి
రాంగోపాల్పేట్: సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి పరిసరాలు మంగళవారం ఉదయం సందడిగా మారాయి. వందలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఇంటి ముందు టపాకాయలు కాలుస్తూ అభిమానులు ఆనందాన్ని పంచుకున్నారు. రోడ్లఫై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేశారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేకి రిజైన్!!వెబ్ దునియా
తలసాని రిజైన్తెలుగువన్
ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా:Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 42 వార్తల కథనాలు »
సాక్షి
రాంగోపాల్పేట్: సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి పరిసరాలు మంగళవారం ఉదయం సందడిగా మారాయి. వందలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఇంటి ముందు టపాకాయలు కాలుస్తూ అభిమానులు ఆనందాన్ని పంచుకున్నారు. రోడ్లఫై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేశారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేకి రిజైన్!!
తలసాని రిజైన్
ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా:
వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు.. లక్ష్మణ రేఖ దాటొద్దు : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థులకు చిక్కొద్దని సొంత పార్టీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ లక్ష్మణ రేఖను దాటొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న తరుణంలో మంగళవారం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దుAndhrabhoomi
లక్ష్మణ రేఖ దాటొద్దు : మోడీNamasthe Telangana
'లక్ష్మణ రేఖ'ను దాటొద్దు: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ హెచ్చరికOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థులకు చిక్కొద్దని సొంత పార్టీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ లక్ష్మణ రేఖను దాటొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న తరుణంలో మంగళవారం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు
లక్ష్మణ రేఖ దాటొద్దు : మోడీ
'లక్ష్మణ రేఖ'ను దాటొద్దు: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ హెచ్చరిక
వెబ్ దునియా
ఫెడరల్ బ్యాంక్ సిబ్బంది వద్ద విచారణ : ఏసీపీ రమారాజేశ్వరి వెల్లడి
వెబ్ దునియా
ఫెడరల్ బ్యాంకులో లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ జరిగిన సంఘటనపై బ్యాంకు సిబ్బంది వద్ద విచారణను జరుపుతున్నట్లు ఏసీపీ రమారాజేశ్వరి వెల్లడించారు. ఈ కేసు విషయంపై ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. విచారణలో భాగంగా బ్యాంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే దుండగులు కేజీ బంగారం, రూ. 1.25 లక్షల ...
'ఫెడరల్ బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నాం'సాక్షి
ఫెడరల్ బ్యాంక్ శాఖలో చోరీAndhrabhoomi
హైదరాబాద్ : మల్కాజ్గిరి ఫెడరల్ బ్యాంకులో భారీ చోరీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫెడరల్ బ్యాంకులో లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ జరిగిన సంఘటనపై బ్యాంకు సిబ్బంది వద్ద విచారణను జరుపుతున్నట్లు ఏసీపీ రమారాజేశ్వరి వెల్లడించారు. ఈ కేసు విషయంపై ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. విచారణలో భాగంగా బ్యాంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే దుండగులు కేజీ బంగారం, రూ. 1.25 లక్షల ...
'ఫెడరల్ బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నాం'
ఫెడరల్ బ్యాంక్ శాఖలో చోరీ
హైదరాబాద్ : మల్కాజ్గిరి ఫెడరల్ బ్యాంకులో భారీ చోరీ
వెబ్ దునియా
కెసిఆర్కు పొంగులేటి థ్యాంక్స్... గులాబీ చొక్కాతో తుమ్మల తుళుక్కు...
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వర రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కూడా ధన్యవాదాలను తెలిపారు. తుమ్మల మంత్రి కావడంతో ఖమ్మం జిల్లా సమస్యలను తీర్చడంలో ఆయనపై మరింత బాధ్యత ...
కెసిఆర్కు పొంగులేటి కృతజ్ఞతలు: ప్రత్యేక ఆకర్షణగా తుమ్మలOneindia Telugu
ప్రత్యేక ఆకర్షణగా తుమ్మలNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వర రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కూడా ధన్యవాదాలను తెలిపారు. తుమ్మల మంత్రి కావడంతో ఖమ్మం జిల్లా సమస్యలను తీర్చడంలో ఆయనపై మరింత బాధ్యత ...
కెసిఆర్కు పొంగులేటి కృతజ్ఞతలు: ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల
ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల
వెబ్ దునియా
పీకల్లోతు అప్పుల్లో స్పైస్ జెట్... 2 నెలల వ్యవధిలోనే...
వెబ్ దునియా
స్పైస్ జెట్ విమానయాన సంస్థ త్వరలో కనుమరుగయ్యే దాఖలాలు ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. స్పైస్ జెట్ నిర్వహణ సమస్యల కారణంగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాదిరిగానే స్పైస్ జెట్ పయనిస్తున్నట్లు దాని అప్పులను బట్టి తెలుస్తోంది. స్పైస్ జెట్ కు ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు పైగా ...
అప్పుల్లో కూరుకుపోయిన స్పైస్ జెట్: కింగ్ ఫిషర్ బాటలోనే..!Oneindia Telugu
కింగ్ ఫిషర్ బాటలో స్పైస్ జెట్Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్పైస్ జెట్ విమానయాన సంస్థ త్వరలో కనుమరుగయ్యే దాఖలాలు ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. స్పైస్ జెట్ నిర్వహణ సమస్యల కారణంగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాదిరిగానే స్పైస్ జెట్ పయనిస్తున్నట్లు దాని అప్పులను బట్టి తెలుస్తోంది. స్పైస్ జెట్ కు ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు పైగా ...
అప్పుల్లో కూరుకుపోయిన స్పైస్ జెట్: కింగ్ ఫిషర్ బాటలోనే..!
కింగ్ ఫిషర్ బాటలో స్పైస్ జెట్
沒有留言:
張貼留言