Oneindia Telugu
చిన్నారి కోసం.. బెంగళూరు నుంచి చెన్నైకి చేరిన మరో చిన్నారి గుండె
Oneindia Telugu
బెంగళూరు/చెన్నె: బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడి గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ల బాలుడికి అమర్చడం కోసం బెంగళూరు నుంచి చెన్నైకి నాలుగు గంటల్లో తరలించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని పోలీసులు సహకరించారు. గ్రీన్ కారిడార్ ...
బెంగళూరు – చెన్నై..గుండె ప్రయాణం..10tv
చిన్నారి గుండె.. బెంగళూరు టు చెన్నైతెలుగువన్
బెంగళూరు నుంచి చెన్నైకి దూసుకెళ్లిన గుండె...!వెబ్ దునియా
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు/చెన్నె: బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడి గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ల బాలుడికి అమర్చడం కోసం బెంగళూరు నుంచి చెన్నైకి నాలుగు గంటల్లో తరలించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని పోలీసులు సహకరించారు. గ్రీన్ కారిడార్ ...
బెంగళూరు – చెన్నై..గుండె ప్రయాణం..
చిన్నారి గుండె.. బెంగళూరు టు చెన్నై
బెంగళూరు నుంచి చెన్నైకి దూసుకెళ్లిన గుండె...!
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై చార్జిషీట్
సాక్షి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. రేవంత్రెడ్డికి సమన్లు జారీ చేయాల్సిందిగా శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ను అభ్యర్థించారు. కేసీఆర్పై రేవంత్రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అడ్వొకేట్ల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. రేవంత్రెడ్డికి సమన్లు జారీ చేయాల్సిందిగా శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ను అభ్యర్థించారు. కేసీఆర్పై రేవంత్రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అడ్వొకేట్ల ...
వెబ్ దునియా
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న గంగై అమరన్!
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ...
బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్Oneindia Telugu
బిజెపిలోకి సినీ ప్రముఖుడుNews Articles by KSR
ఇళయరాజా తంబి.. బీజేపీ తీర్థం..తెలుగువన్
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీలో చేరిక విషయమై ఈ సంగీత దర్శకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ...
బిజెపిలోకి ప్రముఖ సంగీత దర్శకుడు అమరన్
బిజెపిలోకి సినీ ప్రముఖుడు
ఇళయరాజా తంబి.. బీజేపీ తీర్థం..
వెబ్ దునియా
'గాడ్సే విగ్రహాలు ఏర్పాటుచేస్తాం'
Namasthe Telangana
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం సమసిపోకముందే అఖిల భారతీయ హిందూ మహాసభ మరో సంచలన వ్యాఖ్య చేసింది. దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, అందుకు ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వాలని మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రపసాద్ కౌశిక్ ...
గాడ్సేకు దేశ వ్యాప్తంగా విగ్రహాలు : హిందూ మహాసభ అధినేత!వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం సమసిపోకముందే అఖిల భారతీయ హిందూ మహాసభ మరో సంచలన వ్యాఖ్య చేసింది. దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, అందుకు ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వాలని మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రపసాద్ కౌశిక్ ...
గాడ్సేకు దేశ వ్యాప్తంగా విగ్రహాలు : హిందూ మహాసభ అధినేత!
అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సర్వీస్ కమిషన్ ద్వారానే? టోటల్ పీఎస్సీ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని టి సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కేరళ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని టి సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం కేరళ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ...
వెబ్ దునియా
హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం: రూ.10లక్షల డిమాండ్!
వెబ్ దునియా
రాష్ట్రంలో బాలలపై దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాదులో కిడ్నాప్ కలకలం రేగింది. కుషాయిగూడలోని రోహిత్ అనే 13 ఏళ్ల బాలుడ్ని ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. రోహిత్ స్థానికంగా ఉన్న రాధిక టెక్నో స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయిన తరువాత ఇంటికి వస్తున్న రోహిత్ను ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి ...
కుషాయిగూడలో బాలుడి కిడ్నాప్... రూ. 10 లక్షల డిమాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంటర్నెట్లో యుజిసి నెట్ హాల్టిక్కెట్లుAndhrabhoomi
పదేళ్ల బాలుడి కిడ్నాప్: రూ. 10లక్షల డిమాండ్Oneindia Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రంలో బాలలపై దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాదులో కిడ్నాప్ కలకలం రేగింది. కుషాయిగూడలోని రోహిత్ అనే 13 ఏళ్ల బాలుడ్ని ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. రోహిత్ స్థానికంగా ఉన్న రాధిక టెక్నో స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయిన తరువాత ఇంటికి వస్తున్న రోహిత్ను ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి ...
కుషాయిగూడలో బాలుడి కిడ్నాప్... రూ. 10 లక్షల డిమాండ్
ఇంటర్నెట్లో యుజిసి నెట్ హాల్టిక్కెట్లు
పదేళ్ల బాలుడి కిడ్నాప్: రూ. 10లక్షల డిమాండ్
వెబ్ దునియా
కోలుకుంటున్న సోనియా...! వైద్యులు వెల్లడి!
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?తెలుగువన్
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'సాక్షి
కోలుకుంటున్న సోనియాగాంధీAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'
కోలుకుంటున్న సోనియాగాంధీ
వెబ్ దునియా
పెషావర్ షాక్... స్కూళ్లు, కాలేజీలు పది రోజులు మూత
వెబ్ దునియా
పాకిస్థాన్లోని పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చిన్నారులను తాలిబన్లు అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్లో జనవరి 3 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. లాహోర్లోని పాఠశాలలు, కళాశాలలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు అందడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
10 రోజుల పాటు లాహోర్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేతOneindia Telugu
లాహోర్లో పాఠశాలల మూసివేతNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లోని పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చిన్నారులను తాలిబన్లు అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్లో జనవరి 3 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. లాహోర్లోని పాఠశాలలు, కళాశాలలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు అందడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
10 రోజుల పాటు లాహోర్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేత
లాహోర్లో పాఠశాలల మూసివేత
వెబ్ దునియా
తెలంగాణలో స్వైన్ ఫ్లూ..! పెరుగుతున్న రోగుల సంఖ్య..!
వెబ్ దునియా
ప్రపంచాన్నేవణికించిన ప్రాణాంతక స్వైన్ఫ్లూ వ్యాధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ఇప్పటికే 54 మంది ఈ బ్యాధి బారిన పడగా వారిలో ఎనిమిది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే నలుగురు స్వైన్ ఫ్లూ వ్యాధికి బలైన సంఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు రాష్ట్రంలో స్వైన్ఫ్లూ కేసులు భారీగా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ప్రపంచాన్నేవణికించిన ప్రాణాంతక స్వైన్ఫ్లూ వ్యాధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ఇప్పటికే 54 మంది ఈ బ్యాధి బారిన పడగా వారిలో ఎనిమిది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే నలుగురు స్వైన్ ఫ్లూ వ్యాధికి బలైన సంఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు రాష్ట్రంలో స్వైన్ఫ్లూ కేసులు భారీగా ...
వెబ్ దునియా
కాంతారావు సతీమణి హైమావతికి నెలకు రూ.10 వేల సాయం!
వెబ్ దునియా
ప్రముఖ సీనియర్ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవిత కాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇక నుంచి ఆమెకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ ...
నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సీనియర్ నటుడు దివంగత కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవిత కాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇక నుంచి ఆమెకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ ...
నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)
沒有留言:
張貼留言