వెబ్ దునియా
బీజేపీతో దోస్తానా... కాశ్మీర్ లో పిడిపి సిద్ధం..
వెబ్ దునియా
కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు పిడిపి సుముఖత వ్యక్తం చేసింది. మొహబూబా ముప్తీ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా మెహబూబా ముప్తీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇక కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ...
కాశ్మీర్ లో ప్రభుత్వం - ముందుకు వచ్చిన పిడిపిNews Articles by KSR
గవర్నర్ను కలిసిన పిడిపి అధినేతAndhrabhoomi
బీజేపీ ఆశలకు గండికొడుతున్న పీడీపీTV5
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు పిడిపి సుముఖత వ్యక్తం చేసింది. మొహబూబా ముప్తీ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా మెహబూబా ముప్తీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇక కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ...
కాశ్మీర్ లో ప్రభుత్వం - ముందుకు వచ్చిన పిడిపి
గవర్నర్ను కలిసిన పిడిపి అధినేత
బీజేపీ ఆశలకు గండికొడుతున్న పీడీపీ
సాక్షి
బాలచందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కమల్
Andhrabhoomi
చెన్నై: సినీనటుడు కమల్ హాసన్ బుధవారం ప్రముఖ దర్శకుడు బాలచందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలచందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం కమల్ హాసన్ లండన్ లో ఉండటంతో బాలచందర్ ను చివరి చూపు చూసేందుకు అవకాశం దక్కలేదు. చెన్నై చేరుకున్న కమల్ హాసన్ ఈరోజు ఉదయం బాలచందర్ కుటుంబ ...
కె.బాలచందర్కు విగ్రహం...వీధికి పేరుFIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
చెన్నై: సినీనటుడు కమల్ హాసన్ బుధవారం ప్రముఖ దర్శకుడు బాలచందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలచందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం కమల్ హాసన్ లండన్ లో ఉండటంతో బాలచందర్ ను చివరి చూపు చూసేందుకు అవకాశం దక్కలేదు. చెన్నై చేరుకున్న కమల్ హాసన్ ఈరోజు ఉదయం బాలచందర్ కుటుంబ ...
కె.బాలచందర్కు విగ్రహం...వీధికి పేరు
వెబ్ దునియా
బెంగళూరు సంఘటనలో తెలుగు రాష్ట్రాల మూలాలు..?
వెబ్ దునియా
దేశంలో ఎక్కడ ఏ తీవ్రవాద సంఘటన జరిగినా ఏదో ఒక విధంగా తెలుగు రాష్ట్రాల పేరు తెరపైకి వస్తోంది. అది పశ్చిమ బెంగాల్ పేలుడైనా.. ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద చర్య అయినా దారి తెలుగు రాష్ట్రాల వైపు చూపుతూనే ఉంది. ఇది చాలా కాలంగా వస్తున్న తీరే. తాజాగా బెంగళూరు సంఘటనలో కూడా తెలుగు రాష్ట్రాల మూలాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థ ...
బెంగళూరు బాంబు కేసుకు తెలుగు రాష్ట్రాల లింకు?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో ఎక్కడ ఏ తీవ్రవాద సంఘటన జరిగినా ఏదో ఒక విధంగా తెలుగు రాష్ట్రాల పేరు తెరపైకి వస్తోంది. అది పశ్చిమ బెంగాల్ పేలుడైనా.. ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద చర్య అయినా దారి తెలుగు రాష్ట్రాల వైపు చూపుతూనే ఉంది. ఇది చాలా కాలంగా వస్తున్న తీరే. తాజాగా బెంగళూరు సంఘటనలో కూడా తెలుగు రాష్ట్రాల మూలాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థ ...
బెంగళూరు బాంబు కేసుకు తెలుగు రాష్ట్రాల లింకు?
వెబ్ దునియా
సరిహద్దుల్లో కాల్పులు.. నలుగురు పాక్ జవాన్లు మృతి
వెబ్ దునియా
పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంది. సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. బుధవారం కాల్పులకు పెద్ద ఎత్తున తెగబడింది. వివరాలిలా ఉన్నాయి. పాకిస్థాన్ 24 గంటల్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సాంబ జిల్లాలో పాక్ సైనికులు భారత బలగాలపై కాల్పులు జరిపారు. పాక్ సైనికులు చేసిన కాల్పులకు ...
సరిహద్దులో భీకర కాల్పులుAndhrabhoomi
నలుగురు పాక్ రేంజర్లు హతంసాక్షి
సరిహద్దులో హోరాహోరీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంది. సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. బుధవారం కాల్పులకు పెద్ద ఎత్తున తెగబడింది. వివరాలిలా ఉన్నాయి. పాకిస్థాన్ 24 గంటల్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సాంబ జిల్లాలో పాక్ సైనికులు భారత బలగాలపై కాల్పులు జరిపారు. పాక్ సైనికులు చేసిన కాల్పులకు ...
సరిహద్దులో భీకర కాల్పులు
నలుగురు పాక్ రేంజర్లు హతం
సరిహద్దులో హోరాహోరీ
మహిళల భద్రతకు గట్టి చర్యలు
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలో మహిళల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో మరణించిన నిర్భయ తల్లిదండ్రులు తనను కలిసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. అలాగే నిర్భయ తల్లి నిర్వహిస్తున్న నిర్భయ జ్యోతి ట్రస్ట్ కార్యకలాపాలను మోదీ ...
ప్రధాని మోదీని కలిసిన 'నిర్భయ' తల్లిదండ్రులుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలో మహిళల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో మరణించిన నిర్భయ తల్లిదండ్రులు తనను కలిసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. అలాగే నిర్భయ తల్లి నిర్వహిస్తున్న నిర్భయ జ్యోతి ట్రస్ట్ కార్యకలాపాలను మోదీ ...
ప్రధాని మోదీని కలిసిన 'నిర్భయ' తల్లిదండ్రులు
Oneindia Telugu
మమతను అరెస్టు చేస్తే బెంగాల్ నిప్పుల గుండమే
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోల్కత్తా, డిసెంబర్ 31 : శారదా చిట్స్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తే రాష్ట్రం నిప్పులగుండంగా మారుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇద్రిస్ అలీ అన్నారు. కోట్ల రూపాయల శారదా చిట్స్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేలా సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఇద్రిస్ అలీ ...
మమతను టచ్ చేసినా, అరెస్ట్ చేసినా..: కేంద్రానికి టీఎంసీ ఎంపీ తీవ్ర హెచ్చరికOneindia Telugu
పశ్చిమబెంగాల్లో ఆసక్తిగా మారిన రాజకీయాలు10tv
కేంద్రం, మమత మధ్య మాటల యుద్ధంNamasthe Telangana
TV5
Andhraprabha Daily
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోల్కత్తా, డిసెంబర్ 31 : శారదా చిట్స్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తే రాష్ట్రం నిప్పులగుండంగా మారుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇద్రిస్ అలీ అన్నారు. కోట్ల రూపాయల శారదా చిట్స్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేలా సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఇద్రిస్ అలీ ...
మమతను టచ్ చేసినా, అరెస్ట్ చేసినా..: కేంద్రానికి టీఎంసీ ఎంపీ తీవ్ర హెచ్చరిక
పశ్చిమబెంగాల్లో ఆసక్తిగా మారిన రాజకీయాలు
కేంద్రం, మమత మధ్య మాటల యుద్ధం
Andhrabhoomi
నేటి నుంచి 'నుమాయిష్'!
Andhrabhoomi
హైదరాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 31: దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఏటా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా నూతన సంవత్సరం సందర్భంగా నగరవాసులకు ...
రేపటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనNamasthe Telangana
జనవరి 1 నుంచి నాంపల్లి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభం10tv
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 31: దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఏటా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా నూతన సంవత్సరం సందర్భంగా నగరవాసులకు ...
రేపటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
జనవరి 1 నుంచి నాంపల్లి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభం
వెబ్ దునియా
చెన్నైలో ఆంధ్రా భవన్ ప్లీజ్... చంద్రబాబుకు కేతిరెడ్డి విన్నపం
వెబ్ దునియా
చెన్నై నగరంలో ఆంధ్ర భవన్ నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఈ వినతిపత్రంలో గతంలో ఆంధ్ర భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జయలలిత స్థలం కేటాయించారనీ, ఐతే అది నగరానికి చాలా దూరంగా ...
చంద్రబాబును కోరిన తమిళనాడు తెలుగు యువశక్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చెన్నై నగరంలో ఆంధ్ర భవన్ నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఈ వినతిపత్రంలో గతంలో ఆంధ్ర భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జయలలిత స్థలం కేటాయించారనీ, ఐతే అది నగరానికి చాలా దూరంగా ...
చంద్రబాబును కోరిన తమిళనాడు తెలుగు యువశక్తి
News4Andhra
బీబీసీ యాంకర్తో ఇమ్రాన్ఖాన్ సీక్రెట్ మ్యారేజ్
News4Andhra
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ సీక్రెట్ గా బీబీసీ చానల్ యాంకర్ను పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాంకర్ రెహామ్ ఖాన్ను రహస్యంగా పెళ్లాడాడని పాకిస్తాన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రెహామ్ ఖాన్ వయస్సు 41. ఇప్పటికే పెళ్లయిన ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇటీవలే ఆమె డైవోర్స్ తీసుకోవడంతో ఇమ్రాన్ ...
వద్దంటుంటే..: బీబీసీ టీవీ యాంకర్ను సీక్రెట్గా పెళ్లాడిన ఇమ్రాన్ఖాన్!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
News4Andhra
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ సీక్రెట్ గా బీబీసీ చానల్ యాంకర్ను పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాంకర్ రెహామ్ ఖాన్ను రహస్యంగా పెళ్లాడాడని పాకిస్తాన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రెహామ్ ఖాన్ వయస్సు 41. ఇప్పటికే పెళ్లయిన ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇటీవలే ఆమె డైవోర్స్ తీసుకోవడంతో ఇమ్రాన్ ...
వద్దంటుంటే..: బీబీసీ టీవీ యాంకర్ను సీక్రెట్గా పెళ్లాడిన ఇమ్రాన్ఖాన్!
News4Andhra
కిరణ్ ముహూర్తం పెట్టేశారట
News4Andhra
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన నేపధ్యంలో అదిష్టానాన్ని వ్యతిరేకించి సమైక్య గళం వినిపించడం, ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, అనంతరం కొత్త పార్టీ పెట్టడం, ఆ పార్టీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా గల్లంతవ్వడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎన్నికలలో ఓటమి తర్వత రాజకీయ వ్యాఖ్యలకు, మీడియాకు ...
కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరడం పక్కానా!News Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
News4Andhra
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన నేపధ్యంలో అదిష్టానాన్ని వ్యతిరేకించి సమైక్య గళం వినిపించడం, ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, అనంతరం కొత్త పార్టీ పెట్టడం, ఆ పార్టీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా గల్లంతవ్వడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎన్నికలలో ఓటమి తర్వత రాజకీయ వ్యాఖ్యలకు, మీడియాకు ...
కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరడం పక్కానా!
沒有留言:
張貼留言