2014年12月28日 星期日

2014-12-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా   
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్‌గావొంకర్ రాజీనామా చేశారు. మరో రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం, కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్‌ఆర్‌డీ) ఒత్తిడి కారణంగానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వస్తుండటంతో ఆ రాజీనామా వ్యవహారం వివాదాస్పదమైంది. వ్యక్తిగత ...

నా వివరణ తీసుకోవాల్సింది: సచిన్   Namasthe Telangana
ఐఐటీ స్థల వివాదం మీడియపై మండిపడిన సచిన్ టెండూల్కర్!!   వెబ్ దునియా
నన్ను అడిగి రాయండి: ఐఐటీ ల్యాండ్ అకాడమీ కాంట్రోవర్సీపై సచిన్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


నేను 'మర్యాద' ఇవ్వను!   
సాక్షి
భారత్ ఇన్నింగ్స్‌లో 83వ ఓవర్... జాన్సన్ బౌలింగ్‌లో కోహ్లి ముందుకొచ్చి నేరుగా షాట్ ఆడాడు. దానిని అందుకున్న జాన్సన్, కోహ్లిని రనౌట్ చేసేందుకు స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. అయితే అది నేరుగా కోహ్లి వీపును తాకింది. వెంటనే ఆసీస్ బౌలర్ 'సారీ' చెప్పేశాడు. మరొకరైతే జాన్సన్ క్షమాపణను స్వీకరించేవారేమో! కానీ అలా చేస్తే అతను కోహ్లి ఎందుకవుతాడు ...

అనుష్కకి కోహ్లీ సెంచరీ ముద్దులు! ఆసీస్, జాన్సన్‌పై..   thatsCricket Telugu
కంగారుల పరుష పదజాలంతో కసిపెరిగి భారీ సెంచరీ చేసా : విరాట్ కోహ్లీ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడో టెస్టుకు వర్షం అంతరాయం   
సాక్షి
మెల్ బోర్న్: భారత్ , ఆస్ట్రేలియా మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్ నాలుగో రోజు లంచ్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. రోజర్స్ (33), వాట్సన్ (15) క్రీజులో ఉన్నారు. వార్నర్ (40)ను అశ్విన్ అవుట్ చేశాడు. అంతకుముందు 462/8 ఓవర్ నైట్ స్కోరుతో ...

శతకాలతో మెరిసిన కోహ్లీ, రహానే   Namasthe Telangana
మెల్‌బోర్న్‌ టెస్ట్‌: సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రహానే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్ట్రేలియాకు ధీటుగా జవాబిచ్చిన భారత్ : కోహ్లీ - రహానే సెంచరీలు!   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు చెన్నైకి ప్రజ్ఞాన్ ఓజా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తన సందేహాస్పద బౌలింగ్ శైలిని మరోసారి పరీక్షించుకునేందుకు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నేడు చెన్నై వెళ్లనున్నాడు. ఈనెల 18న బీసీసీఐ... ఓజాకు నిర్వహించిన పరీక్షలో అతడి బౌలింగ్‌లో లోపాలున్నట్టు తేల్చి నిషేధం విధించింది. అయితే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి ఓజాకు బయో మెకానికల్ టెస్టును జరపాల్సిందిగా బోర్డుకు ...

అజ్మల్‌కు షోయబ్ అక్తర్ మద్ధతు   Namasthe Telangana
ఓజాకు షాక్: బౌలింగ్ వేయకుండా బీసీసీఐ నిషేధం   thatsCricket Telugu
భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓఝాపై ఐసీసీ నిషేధం!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


పోరాడిన కరుణరత్నే   
Andhrabhoomi
క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు ఓటమి అంచున నిలిచింది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఈ జట్టును ఒంటరి పోరాటం సాగించిన దిముత్ కరుణరత్నే సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. 363 బంతులు ఎదు ర్కొని, 17 ఫోర్ల సాయంతో 152 పరుగులు చేసిన అతనిని ట్రెట్ బౌల్ట్ అవుట్ చేయడంతో లంక సమస్యల్లో ...

శ్రీలంక పోరాటం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విద్యుత్‌ లేని గ్రామాలకు వెలుగులు తెస్తా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాడు. దేశంలో విద్యుత్‌ లేని గ్రామాలలో వెలుగులు పూయించడమే తన రెండో ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. నేటికీ విద్యుత్‌ లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నాడు. విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాలలో వెలుగులు నింపడానికి ...

విద్యుత్ లేని గ్రామాల్లో వెలుగులు నింపడమే నా రెండో ఇన్నింగ్స్: సచిన్   Oneindia Telugu
సచిన్ గ్రామీణ 'వెలుగులు'!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కెప్టెన్ గా ధోనీ ఒడిదుడుకులు :గంగూలీ   
సాక్షి
మెల్ బోర్న్: టీమిండియా బెస్ట్ కెప్టెన్ గా మన్ననలు అందుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ భారత క్రికెటర్, వ్యాఖ్యాత సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. వన్డేల్లో ధోనీ మంచి రికార్డు కలిగి ఉన్నానడంలో ఎటువంటి సందేహం లేకున్నా.. టెస్టుల్లో మాత్రం ధోనీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడని గంగూలీ స్ప ష్టం చేశాడు. ప్రస్తుతం ...

కోహ్లీ..భారత క్రికెట్ భవిష్యత్తు:గంగూలీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 462/8   
Namasthe Telangana
మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 462 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ముగుస్తుందనగా ఆఖరు బంతికి విరాట్ కోహ్లీ తన వ్యక్తి గత స్కోరు 169 పరుగుల వద్ద జాన్సన్ బౌలింగ్‌లో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ...

టెస్టుల్లో మొదటిసారి 150 పరుగులు చేసిన కోహ్లి   సాక్షి
శతకాలతో చెలరేగిన కోహ్లీ, రహానే... భారత్ 462/8   thatsCricket Telugu
ఆసీస్‌తో మూడో టెస్టు: విజయ్-పుజారాల బ్యాటింగ్‌తో భారత స్కోర్ 108/1   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Palli Batani   
అన్ని 65 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హ్యూస్ బ్యాటిస్తే ఎవరెస్ట్ శిఖరంపై పెడతాం : నేపాల్ క్రికెట్ సంఘం!   
వెబ్ దునియా
ఇటీవల క్రికెట్ బంతి బౌన్సర్ తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా అతను వాడిన క్రికెట్ బ్యాటును ఎవరెస్ట్ శిఖరంపై ఉంచేందుకు నేపాల్ క్రికెట్ సంఘం ముందుకు వచ్చింది. ఇదే విషంపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఒక లేఖ కూడా రాసింది. ఇందుకోసం హ్యూస్ తన చివరి మ్యాచ్‌లో వాడిన బ్యాట్ ఇవ్వాలని కోరింది.
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్   సాక్షి
ఎవరెస్టుపై ఫిలిప్ హ్యూస్ బ్యాట్   Namasthe Telangana
నేపాల్ నివాళి:ఎవరెస్ట్‌పై హ్యూస్ బ్యాట్, 63 ట్రేడ్‌మార్క్   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


డబుల్ సెంచరీ: మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డు మిస్   
thatsCricket Telugu
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కల్లమ్ ప్రపంచ రికార్డుని నెలకొల్పే అవకాశాన్ని కోల్పోయాడు. శ్రీలంకతో న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్‌లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో 5 పరుగుల దూరంలో మెక్‌కల్లమ్ అవుటయ్యాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ ...

శ్రీలంకకు మెక్‌కల్లమ్ చుక్కలు... ప్రపంచ రికార్డ్ మిస్   Palli Batani
మెక్‌కల్లమ్ డబుల్ సెంచరీ మిస్   Namasthe Telangana
మెక్ కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言