2014年12月28日 星期日

2014-12-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మలేషియా విమానాలకు గ్రహణం పట్టిందా..!! అవే ఎందుకు అదృశ్యమవుతున్నాయి..?   
వెబ్ దునియా
మలేషియా విమానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ విమానాల్లో భద్రత లేకుండా పోతోంది. అట్లాంటి ఇట్లాంటి అభద్రత కాదు. అసలు మనుషులు.. చివరకు శవాలు కూడా కనిపించకుండా పోయే స్థితి నెలకొంది. మలేషియా గ్రహాలకు గ్రహణం పట్టిందా..? ఆ విమానాలు మాత్రమే ఎందుకు అదృశ్యమవుతున్నాయి. ఇదో పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. 2014 మలేషియా ...

ఆ విమానాలకే ఎందుకు జరుగుతోంది ?   10tv
అటు గగనం... విమానం గల్లంతు.. 162 మంది మృతి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరో మలేసియా విమానం అదృశ్యం   సాక్షి
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 34 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బెంగళూరులో పేలుడు: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు   
Oneindia Telugu
బెంగళూరు: భారత ఐటీ నగరం బెంగళూరును బాంబు పేలుడు వణికించింది. ఎంజీ రోడ్డుకు అనుబంధంగా ఉన్న చర్చ్‌ స్ట్రీట్ లో ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో భవాని (38) అనే మహిళ మ‌రణించింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతా హై ఎలర్ట్‌ ప్రకటించారు. చర్చ్‌ ...

బెంగళూరులో బాంబు పేలుడు.   10tv
బెంగళూరుపై ఉగ్ర పంజా...? పేలుళ్ళులో ఒకరి మృతి..   వెబ్ దునియా
నేల మీద.. బెంగళూరులో బాంబు పేలుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏడాదిన్నర శిశువుకు స్వైన్‌ఫ్లూ   
సాక్షి
హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఏడాదిన్నర వయసుగల బాబును స్వైన్‌ఫ్లూతో శనివారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పిడియాట్రిక్ విభాగం వైద్యులు శిశువును డిజాస్టర్‌వార్డుకు తరలిం చి వైద్యసేవలందిస్తున్నారు. సికింద్రాబాద్ నల్లగుట్టకు చెందిన రమేశ్, సంతోషీ దంపతుల కుమారుడు ...

చిన్నారికి స్వైన్ ఫ్లూ   Andhrabhoomi
17నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ... హైదరాబాద్‌లో మొత్తం ఆరుగురు   Oneindia Telugu
40 నిమిషాల పెర్ఫార్మెన్స్...రూ.11 కోట్ల పైనే చార్జ్   TV5

అన్ని 13 వార్తల కథనాలు »   


'సింగరేణి' సమ్మెకు సీఐటీయూ మద్దతు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 29, 30 తేదీలలో సమ్మె చేపడుతున్న సింగరేణి ఉద్యోగులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ కమిటీ పూర్తి మద్దతు తెలిపింది. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని ...

'కోల్‌ ఇండియా'లో సమ్మె సైరన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బొగ్గుపరిశ్రమ పరిరక్షణకు దేశవ్యాప్తంగా జరిగే ఐదురోజుల సమ్మెను జయప్రదం చేయాలి   Andhrabhoomi
సింగరేణిలో నేడు, రేపు ఒప్పంద కార్మికుల సమ్మె   Namasthe Telangana
10tv   
అన్ని 9 వార్తల కథనాలు »   


భ్రమలు తొలిగిపోయాయి   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ, అధికారంకోసం ...

కాంగ్రెస్ ఒక్కటే లౌకిక పార్టీ   సాక్షి
తెలంగాణాలో కేసీఆర్ పాలనపై అసంతృప్తి : పొన్నాల లక్ష్మయ్య   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


బాలికపై గ్యాంగ్‌రేప్   
Andhrabhoomi
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 28: ఇంటికి ఆటోలో వెళ్తున్న ఓ బాలికపై ఆటోడ్రైవర్ సహా నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. విశాఖకు సమీపంలోని పిఎమ్ పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని సాగర్‌నగర్‌లో ఉంటున్న ఓ బాలిక(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఓ కిరాణా దుకాణంలో పని చేస్తున్నట్టు పోలీసులు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆందోళన   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మద్దతు తెలపాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించారు. బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మార్పీఎస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలలోపు ...

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ముట్టడించిన ఎమ్మార్పీఎస్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెరాసలో చేరను.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా : విష్ణువర్ధన్ రెడ్డి   
వెబ్ దునియా
ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఇతరుల్లా పార్టీని వీడి తెరాసలో చేరే ప్రసక్తే లేదని టీ కాంగ్రెస్ యువ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే ఒక సైనికుడిలా కొనసాగుతానని చెప్పారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తన తండ్రి సర్గీయ పీజేఆర్ 7వ వర్ధంతి సభ ...

విష్ణు కాంగ్రెస్ లోనే ఉంటానంటున్నారు..   News Articles by KSR
'అవాంతరాలు ఎదురైనా పార్టీలో సైనికుడిలా కొనసాగుతా'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


'లెజెండ్' విజయోత్సవంలో విషాదం   
Andhrabhoomi
కడప, డిసెంబరు 28: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా విజయోత్సవం సందర్భంగా ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రదర్శన 275 రోజులు దాటుతున్న సందర్భంగా ఆదివారం కడప జిల్లా పర్యటనకు వస్తున్న బాలకృష్ణను చూసేందుకు ప్రొద్దుటూరు డ్రైవర్ కొట్టాలకు చెందిన ముగ్గురు ద్విచక్ర ...


ఇంకా మరిన్ని »   


ఓడకు నిప్పు: ఒకరు మృతి, సంద్రంలో చిక్కుపడిన వందలాది మంది   
Oneindia Telugu
ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడలో మంటలు లేచి ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో ఊకరు మరణించగా, వందలాది మంది చిక్కుపడిపోయారు. మధ్యధరా సముద్రంలో ఓడలో గ్రీసు దేశంలోని పట్రాస్‌ పోర్టు నుంచి ఇటలీలోని అంకోనాకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో 423 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. వారితోపాటు 222 కార్లు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言