సాక్షి
పన్నుల విధానం క్రమబద్ధీకరిస్తాం: తలసాని
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ ...
నెలకు రూ. 20 కోట్లు తగ్గిన పన్నులుAndhrabhoomi
పదేళ్ల తర్వాత మరోసారి మంత్రి పీఠంపైకి..News4Andhra
పదేళ్ళ తర్వాత మంత్రిగా తలసాని శ్రీనివాస్...వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ ...
నెలకు రూ. 20 కోట్లు తగ్గిన పన్నులు
పదేళ్ల తర్వాత మరోసారి మంత్రి పీఠంపైకి..
పదేళ్ళ తర్వాత మంత్రిగా తలసాని శ్రీనివాస్...
సాక్షి
స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఛాంపియన్ డాక్టర్ కోడెల
Andhrabhoomi
గుంటూరు, డిసెంబర్ 24: 'ముఖ్యమంత్రి, అధికారులు, నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో తరతరాల సమస్యకు పరిష్కారం కనుగొన్నాం, ఇదొక చారిత్రాత్మకమైన రోజు, ఇది సమష్టి విజయం' అంటూ రాష్ట్ర శాసనసభ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 'స్వచ్ఛ సత్తెనపల్లి' పేరిట సత్తెనపల్లి శరభయ్య ...
దళిత క్రైస్తవులు ఎస్సీలతో సమానమేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సత్తెనపల్లి ఆదర్శంగా స్వచ్ఛ గుంటూరుసాక్షి
కోడెలకు అబినందనలుNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
గుంటూరు, డిసెంబర్ 24: 'ముఖ్యమంత్రి, అధికారులు, నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో తరతరాల సమస్యకు పరిష్కారం కనుగొన్నాం, ఇదొక చారిత్రాత్మకమైన రోజు, ఇది సమష్టి విజయం' అంటూ రాష్ట్ర శాసనసభ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 'స్వచ్ఛ సత్తెనపల్లి' పేరిట సత్తెనపల్లి శరభయ్య ...
దళిత క్రైస్తవులు ఎస్సీలతో సమానమే
సత్తెనపల్లి ఆదర్శంగా స్వచ్ఛ గుంటూరు
కోడెలకు అబినందనలు
Oneindia Telugu
జగన్ సిఎంలా.. బాబు విపక్ష నేతలా: నెహ్రూ ఫైర్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే.. సిఎం చంద్రబాబు విపక్ష నేతలా వ్యవహరించారని ...
సి.ఎమ్.లా జగన్-విపక్ష నేతలా బాబుNews Articles by KSR
జగన్ సీఎంలా.. బాబు విపక్షనేతలా వ్యవహరించారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే.. సిఎం చంద్రబాబు విపక్ష నేతలా వ్యవహరించారని ...
సి.ఎమ్.లా జగన్-విపక్ష నేతలా బాబు
జగన్ సీఎంలా.. బాబు విపక్షనేతలా వ్యవహరించారు
Oneindia Telugu
మా ప్యామిలీ అరకోటి: లోకేష్, రికార్డ్: బాబు(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వం విజయవంతమైనందుకు చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ను అభినందించారు. మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. చంద్రబాబు, పలువురు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రికార్డ్ స్థాయిలో 53 లక్షల సభ్యత్వం ...
టిడిపి సభ్యత్వంలో కుప్పం ఐదో స్థానంNews Articles by KSR
రోజుకు లక్ష మందికి టీడీపీ సభ్యత్వంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వం విజయవంతమైనందుకు చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ను అభినందించారు. మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. చంద్రబాబు, పలువురు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రికార్డ్ స్థాయిలో 53 లక్షల సభ్యత్వం ...
టిడిపి సభ్యత్వంలో కుప్పం ఐదో స్థానం
రోజుకు లక్ష మందికి టీడీపీ సభ్యత్వం
కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్
Oneindia Telugu
టీడీపీలో చేరిన భాస్కర రామారావు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ ఏమీలేదని... అభి వృద్ధి నినాదమే తమ ఏకైక పక్షమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆయనను సాదరంగా పార్టీలోకి ...
జగన్కు ఝలక్: టీడీపీలోకి ఎమ్మెల్సీ బొడ్డుOneindia Telugu
ప్రతిపక్షం లేదు- అబివృద్దే మా లక్ష్యం- బాబుNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ ఏమీలేదని... అభి వృద్ధి నినాదమే తమ ఏకైక పక్షమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆయనను సాదరంగా పార్టీలోకి ...
జగన్కు ఝలక్: టీడీపీలోకి ఎమ్మెల్సీ బొడ్డు
ప్రతిపక్షం లేదు- అబివృద్దే మా లక్ష్యం- బాబు
సాక్షి
ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు
సాక్షి
హైదరాబాద్: ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైయ్యాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రధాన ...
హ్యాపీ క్రిస్మస్...10tv
ప్రేమ స్వరూపుడు క్రీస్తుAndhrabhoomi
క్రైస్తవులకు మంత్రుల క్రిస్మస్ శుభాకాంక్షలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైయ్యాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రధాన ...
హ్యాపీ క్రిస్మస్...
ప్రేమ స్వరూపుడు క్రీస్తు
క్రైస్తవులకు మంత్రుల క్రిస్మస్ శుభాకాంక్షలు
News Articles by KSR
డిజిపి రాముడుపై ఈ ఆరోపణ ఉందా!
News Articles by KSR
ఎపి డిజిపి జాస్తి వెంకట రాముడి నియామకాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు తీర్పునకు విరుద్దంగా రాముడి నియామకం జరిగిందని , ఆయనకన్నా సీనియర్ ఉండగా, రాముడికి అవకాశం ఇచ్చారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు.కాగా కొడాలి నాని ఒక సంచలన ఆరోపణ చేశారు. 1994 లో ఎన్.టి.ఆర్.ను పదవి ...
వైస్రాయ్ ఘటనలో బాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలుPalli Batani
'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'సాక్షి
ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి డిజిపి జాస్తి వెంకట రాముడి నియామకాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు తీర్పునకు విరుద్దంగా రాముడి నియామకం జరిగిందని , ఆయనకన్నా సీనియర్ ఉండగా, రాముడికి అవకాశం ఇచ్చారని ఆయన ఆ పిటిషన్ లో తెలిపారు.కాగా కొడాలి నాని ఒక సంచలన ఆరోపణ చేశారు. 1994 లో ఎన్.టి.ఆర్.ను పదవి ...
వైస్రాయ్ ఘటనలో బాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలు
'ఎన్ టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
ఏపి డిజిపి నియామకంపై హైకోర్టులో పిటిషన్
Andhrabhoomi
నల్గొండలో భారీ విద్యుత్ కేంద్రం: అందుకే కేసీఆర్ నిర్ణయం! (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం దిలావపూర్, పీర్లపాలెం గ్రామాల్లో 7,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండ జిల్లాలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా పరివాహక ప్రాంతం, బొగ్గు దిగుమతికి సమీప ప్రాంతాల్లో ...
సిఎంఏరియల్ సర్వేAndhrabhoomi
నల్లగొండ కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలుTelangana99
నల్లగొండ జిల్లాలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం దిలావపూర్, పీర్లపాలెం గ్రామాల్లో 7,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండ జిల్లాలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా పరివాహక ప్రాంతం, బొగ్గు దిగుమతికి సమీప ప్రాంతాల్లో ...
సిఎంఏరియల్ సర్వే
నల్లగొండ కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు
నల్లగొండ జిల్లాలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం
బంగారు తెలంగాణకు పార్టీలకతీతంగా కలిసిరావాలి
Andhrabhoomi
వనపర్తి, డిసెంబర్ 24: ఎన్నో కష్టాలు..ప్రాణ నష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు పార్టీలకతీతంగా కలిసిరావాలని అన్ని పార్టీల నేతలకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షలు సింగిరెడ్డినిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా మొదటిసారి ...
ఇంటింటికీ తాగునీరుసాక్షి
ఎమ్మెల్యేగా ఓటమికి ఎవ్వరినీ నిందించనుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
వనపర్తి, డిసెంబర్ 24: ఎన్నో కష్టాలు..ప్రాణ నష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు పార్టీలకతీతంగా కలిసిరావాలని అన్ని పార్టీల నేతలకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షలు సింగిరెడ్డినిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా మొదటిసారి ...
ఇంటింటికీ తాగునీరు
ఎమ్మెల్యేగా ఓటమికి ఎవ్వరినీ నిందించను
Oneindia Telugu
చంద్రబాబు ఊహించని ప్రశ్న ఇది!
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని ప్రశ్న ఎదురైంది.సంక్రాంతి సందర్భంగా పేదలైన తెల్లకార్డులవారికి ఉచితంగా పిండివంటల వస్తువులు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి సంతోషంగా ప్రకటించారు.దానికి అంతా చప్పట్లు కూడా కొట్టారు.అంతా బాగానే ఉందని అనుకున్న తరుణంలో ఒక గిరిజన ఎమ్మెల్యే రాజన్నదొర వేసిన ప్రశ్న చంద్రబాబును ...
రాజన్న దొర ప్రశ్న: ఎరుపెక్కిన బాబు ముఖం, నో రిప్లైOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని ప్రశ్న ఎదురైంది.సంక్రాంతి సందర్భంగా పేదలైన తెల్లకార్డులవారికి ఉచితంగా పిండివంటల వస్తువులు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి సంతోషంగా ప్రకటించారు.దానికి అంతా చప్పట్లు కూడా కొట్టారు.అంతా బాగానే ఉందని అనుకున్న తరుణంలో ఒక గిరిజన ఎమ్మెల్యే రాజన్నదొర వేసిన ప్రశ్న చంద్రబాబును ...
రాజన్న దొర ప్రశ్న: ఎరుపెక్కిన బాబు ముఖం, నో రిప్లై
沒有留言:
張貼留言