సాక్షి
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..
సాక్షి
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ...
జగన్ బెస్ట్.. కేఈ కృష్ణమూర్తి కితాబు.. మరి చంద్రబాబును ఏమన్నారు?వెబ్ దునియా
చంద్రబాబుపై మంత్రుల అలక, జగన్కే టీడీపీ నేత పొగడ్తలుOneindia Telugu
చంద్రబాబు పై డిప్యూటీ అసంతృప్తిNews4Andhra
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ...
జగన్ బెస్ట్.. కేఈ కృష్ణమూర్తి కితాబు.. మరి చంద్రబాబును ఏమన్నారు?
చంద్రబాబుపై మంత్రుల అలక, జగన్కే టీడీపీ నేత పొగడ్తలు
చంద్రబాబు పై డిప్యూటీ అసంతృప్తి
Andhrabhoomi
సంక్రాంతి.. పండగ చేసుకోండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ 30 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పండుగ సరుకులు అందజేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పేదవాడికి రూ.220 విలువైన ఆరు సరుకులు అందజేస్తామని మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ప్రతి ...
పేదలకు సంక్రాంతి సంచిAndhrabhoomi
ఏపీ ప్రజలకు సీఎం సంక్రాంతి కానుక...TV5
పేదలకు సంక్రాంతి కానుక...!.. సీఎం ప్రకటన...!వెబ్ దునియా
News4Andhra
సాక్షి
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ 30 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పండుగ సరుకులు అందజేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పేదవాడికి రూ.220 విలువైన ఆరు సరుకులు అందజేస్తామని మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ప్రతి ...
పేదలకు సంక్రాంతి సంచి
ఏపీ ప్రజలకు సీఎం సంక్రాంతి కానుక...
పేదలకు సంక్రాంతి కానుక...!.. సీఎం ప్రకటన...!
Oneindia Telugu
రాజధాని: మంత్రి క్లారిఫై! జగన్ పార్టీపై రఘువీరా ఫైర్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు సీఆర్డీఏకు శాసన మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసన సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ రాజధాని కోసం వేల ఎకరాలు ఎందుకో మండలిలో వివరించారు. అనంతరం మండలి బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. మండలిలో నారాయణ మాట్లాడుతూ.. మొత్తం ...
ఉత్తమ రాజధానిని నిర్మిస్తాం: ఎపి సిఎం చంద్రబాబుVaartha
రాజధాని బిల్లుకు ఆమోదంKandireega
సీఆర్ డీఏ బిల్లుకు శాసన సభలో ఆమోదం..!వెబ్ దునియా
తెలుగువన్
సాక్షి
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు సీఆర్డీఏకు శాసన మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసన సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ రాజధాని కోసం వేల ఎకరాలు ఎందుకో మండలిలో వివరించారు. అనంతరం మండలి బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. మండలిలో నారాయణ మాట్లాడుతూ.. మొత్తం ...
ఉత్తమ రాజధానిని నిర్మిస్తాం: ఎపి సిఎం చంద్రబాబు
రాజధాని బిల్లుకు ఆమోదం
సీఆర్ డీఏ బిల్లుకు శాసన సభలో ఆమోదం..!
Oneindia Telugu
కొల్లేరుపై ఏకగ్రీవ తీర్మానం
సాక్షి
హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం ...
కొల్లేరుకు న్యాయం చేస్తాంAndhrabhoomi
కొల్లేరు సమస్యపై తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న బాబు ఎందుకు తీర్మానం చేయలేదు? : జగన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొల్లేరు పై దృష్టి సారించిన ఏపీ సర్కార్....10tv
వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కొల్లేరు కాంటూర్ స్థాయిని +5 మీటర్ల నుంచి +3 మీట ర్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తిచే స్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీ వంగా తీర్మానం చేసింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించినట్లు స్పీకర్ కె. శివప్రసాదరావు ప్రకటిస్తున్న తరుణం లో వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం ...
కొల్లేరుకు న్యాయం చేస్తాం
కొల్లేరు సమస్యపై తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న బాబు ఎందుకు తీర్మానం చేయలేదు? : జగన్
కొల్లేరు పై దృష్టి సారించిన ఏపీ సర్కార్....
వెబ్ దునియా
సత్యం కేసులో తీర్పు మార్చి 9కి వాయిదా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఎంతో మంది ప్రముఖులకు అచ్చొచ్చే 9 వ నంబర్ మాత్రం సత్యం రామలింగరాజుకు మాత్రం సింహస్వప్నంలా మారింది. అనూహ్యంగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో 9 సంఖ్య అంటేనే రాజు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'సత్యం' కుంభకోణంలో బి రామలింగ రాజు జనవరి 7న లొంగిపోయినా అధికారికంగా అరెస్ట్ అయింది మాత్రం 9 జనవరి ...
సత్యం కంప్యూటర్స్ కేసులో మార్చి 9న తుది తీర్పు...!వెబ్ దునియా
సత్యం కుంభకోణం కేసు: తుది తీర్పు మార్చి 9కి వాయిదాOneindia Telugu
సత్యం కేసులో తీర్పు వాయిదాAndhrabhoomi
Namasthe Telangana
10tv
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఎంతో మంది ప్రముఖులకు అచ్చొచ్చే 9 వ నంబర్ మాత్రం సత్యం రామలింగరాజుకు మాత్రం సింహస్వప్నంలా మారింది. అనూహ్యంగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలతో 9 సంఖ్య అంటేనే రాజు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'సత్యం' కుంభకోణంలో బి రామలింగ రాజు జనవరి 7న లొంగిపోయినా అధికారికంగా అరెస్ట్ అయింది మాత్రం 9 జనవరి ...
సత్యం కంప్యూటర్స్ కేసులో మార్చి 9న తుది తీర్పు...!
సత్యం కుంభకోణం కేసు: తుది తీర్పు మార్చి 9కి వాయిదా
సత్యం కేసులో తీర్పు వాయిదా
సాక్షి
రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు హత్యలేనని టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రైతులు బలవన్మరణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సర్కారును హైకోర్టును తప్పుబట్టిందని వారు తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలని ...
అవి కేసీఆర్ చేసిన హత్యలుతెలుగువన్
'అవి' కేసీఆర్ హత్యలేసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు హత్యలేనని టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రైతులు బలవన్మరణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సర్కారును హైకోర్టును తప్పుబట్టిందని వారు తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలని ...
అవి కేసీఆర్ చేసిన హత్యలు
'అవి' కేసీఆర్ హత్యలే
ఠాణా ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
Andhrabhoomi
నర్సంపేట, డిసెంబర్ 23: వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట ఓ యువతి మంగళవారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్హోంకు తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితురాలి తల్లితండ్రులు మేడిపల్లి శోభ, అశోక్ కథనం ప్రకారం ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
నర్సంపేట, డిసెంబర్ 23: వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట ఓ యువతి మంగళవారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్హోంకు తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితురాలి తల్లితండ్రులు మేడిపల్లి శోభ, అశోక్ కథనం ప్రకారం ...
Namasthe Telangana
రూ.500 కోట్లతో గోదావరి పుష్కరాలు
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల నిర్వాహణకోసం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి ...
పుష్కరాల పనులకు రూ. 500 కోట్లుసాక్షి
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం'Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల నిర్వాహణకోసం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి ...
పుష్కరాల పనులకు రూ. 500 కోట్లు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
'గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం'
సాక్షి
నేడు ప్రతిపక్షనేత జగన్ రాక
Andhrabhoomi
కడప, డిసెంబర్ 23: వైఎస్సార్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన తన తండ్రి తరహాలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులోభాగంగా బుధవారం ఇడుపులపాయకు చేరుకుని తన కుటుంబ సభ్యులతోకలసి దివంగత నేత వైఎస్ ఎస్టేట్లోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. గురువారం ...
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కడప, డిసెంబర్ 23: వైఎస్సార్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన తన తండ్రి తరహాలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులోభాగంగా బుధవారం ఇడుపులపాయకు చేరుకుని తన కుటుంబ సభ్యులతోకలసి దివంగత నేత వైఎస్ ఎస్టేట్లోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. గురువారం ...
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి
సిఎంఏరియల్ సర్వే
Andhrabhoomi
నల్లగొండ, డిసెంబర్ 23: రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించే దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేస్తున్న కసరత్తులో మరో ముందడుగు పడింది. 7500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణలో భాగంగా నల్లగొండ జిల్లా దామరచర్ల, మఠంపల్లి మండలాల్లో మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించి భూముల పరిశీలన ...
నల్లగొండ కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలుTelangana99
మఠంపల్లిలో అధికారుల ఏరియల్ సర్వేసాక్షి
నల్లగొండ జిల్లాలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
Andhrabhoomi
నల్లగొండ, డిసెంబర్ 23: రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించే దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేస్తున్న కసరత్తులో మరో ముందడుగు పడింది. 7500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణలో భాగంగా నల్లగొండ జిల్లా దామరచర్ల, మఠంపల్లి మండలాల్లో మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించి భూముల పరిశీలన ...
నల్లగొండ కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు
మఠంపల్లిలో అధికారుల ఏరియల్ సర్వే
నల్లగొండ జిల్లాలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం
沒有留言:
張貼留言