వెబ్ దునియా
కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం : చంద్రబాబు హామీ
వెబ్ దునియా
కూచిపూడి గ్రామంలో 'కూచిపూడి నాట్యారామం' అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామం నిర్మాణానికి అవసరమైతే అదనంగా స్థలసేకరణ చేస్తామన్నారు. 2016 నాటికి నాట్యారామం పూర్తి చేసి అంతర్జాతీయ ...
సంభ్రమం.. సమ్మోహనంAndhrabhoomi
కూచిపూడి నాకు అమ్మ ఒడిసాక్షి
కూచిపూడి చరిత్రకు, నాట్య విశిష్టతకూ దర్పణంగా ఆంధ్రప్రదేశ్లో నాట్యారామ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కూచిపూడి గ్రామంలో 'కూచిపూడి నాట్యారామం' అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామం నిర్మాణానికి అవసరమైతే అదనంగా స్థలసేకరణ చేస్తామన్నారు. 2016 నాటికి నాట్యారామం పూర్తి చేసి అంతర్జాతీయ ...
సంభ్రమం.. సమ్మోహనం
కూచిపూడి నాకు అమ్మ ఒడి
కూచిపూడి చరిత్రకు, నాట్య విశిష్టతకూ దర్పణంగా ఆంధ్రప్రదేశ్లో నాట్యారామ ...
Oneindia Telugu
అమ్మో.. తుపాకుల తయారీనే.. అదీ విజయవాడలోనా..
వెబ్ దునియా
రాష్ట్రానికి కొత్త రాజధాని.. కొన్ని కోట్ల మంది ఆశ పెట్టుకున్న నగరం. అక్కడ ఆయుధాలు తయారవుతున్నాయా..? దేశంలోని నలుమూలలకు సరఫరా అవుతున్నాయా..? అవుననే చెబుతున్నాయి పోలీసు దాడులు అక్కడి ఆటోనగర్ లో జరుగుతున్న ఆయుధాల దందా గుట్టు రట్టయింది. అదేలాగో వివరాలు మీరే చూడడండి. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా విజయవాడ ఆటోనగర్ కు ఓ ప్రత్యేకత ...
స్పేర్స్ ఇక్కడ... తయారీ ఎక్కడో?Andhrabhoomi
నిద్దరోతున్న నిఘా!సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రానికి కొత్త రాజధాని.. కొన్ని కోట్ల మంది ఆశ పెట్టుకున్న నగరం. అక్కడ ఆయుధాలు తయారవుతున్నాయా..? దేశంలోని నలుమూలలకు సరఫరా అవుతున్నాయా..? అవుననే చెబుతున్నాయి పోలీసు దాడులు అక్కడి ఆటోనగర్ లో జరుగుతున్న ఆయుధాల దందా గుట్టు రట్టయింది. అదేలాగో వివరాలు మీరే చూడడండి. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా విజయవాడ ఆటోనగర్ కు ఓ ప్రత్యేకత ...
స్పేర్స్ ఇక్కడ... తయారీ ఎక్కడో?
నిద్దరోతున్న నిఘా!
జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు
సాక్షి
గుంటూరు : బాబాయి చేతుల్లో హతమైనట్లుగా చెబుతున్న చిన్నారి మోక్షజ్ఞతేజ వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని తల్లి విమలప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావడంతో సరికొత్త ఆలోచనలకు తెరలేచింది. బాబాయి హరిహరణ్ కావాలని చంపాడని కొందరు, అతనికి మతిస్థిమితం బాగాలేక చంపాడని మరికొందరు చెబుతుండగా తన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
గుంటూరు : బాబాయి చేతుల్లో హతమైనట్లుగా చెబుతున్న చిన్నారి మోక్షజ్ఞతేజ వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని తల్లి విమలప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావడంతో సరికొత్త ఆలోచనలకు తెరలేచింది. బాబాయి హరిహరణ్ కావాలని చంపాడని కొందరు, అతనికి మతిస్థిమితం బాగాలేక చంపాడని మరికొందరు చెబుతుండగా తన ...
వెబ్ దునియా
దావూద్ను అప్పగించండి
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్, మోస్ట్వాంటెడ్ టైస్ట్ దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్ను భారత్ మరోసారి కోరింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్.. దాయాది దేశంలోనే నివాసం ఉంటున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన.
కరాచీలోనే దావూద్Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్, మోస్ట్వాంటెడ్ టైస్ట్ దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్ను భారత్ మరోసారి కోరింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్.. దాయాది దేశంలోనే నివాసం ఉంటున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన.
కరాచీలోనే దావూద్
FIlmiBeat Telugu
నాకు బాయ్ ఫ్రెండ్ వద్దు..
Namasthe Telangana
లాస్ఏంజిల్స్: బాయ్ ఫ్రెండ్ ఫ్రెంచ్ మోంతానాతో డేటింగ్కు స్వస్తి చెప్పిన తర్వాత తనకు ఏ మగ స్నేహితుడూ అవసరం లేదని రియాల్లీ టీవీ స్టార్ ఖ్లోయీ కర్ధాషియాన్ అంటోంది. భర్తతో విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉండలేక మోంతానాతో డేటింగ్ చేసానంటోంది. అతనికి వ్యతిరేకంగా ఏమీ చెప్పనంటోంది. ఇకపై ఒంటరిగా ఉంటానంటోంది. విడాకులు మంజూరు కానందున తాను ...
ఒంటరితనం భరించలేక అతనితో డేటింగ్!FIlmiBeat Telugu
బాయ్ఫ్రెండ్తో పనిలేదుతెలుగువన్
ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
లాస్ఏంజిల్స్: బాయ్ ఫ్రెండ్ ఫ్రెంచ్ మోంతానాతో డేటింగ్కు స్వస్తి చెప్పిన తర్వాత తనకు ఏ మగ స్నేహితుడూ అవసరం లేదని రియాల్లీ టీవీ స్టార్ ఖ్లోయీ కర్ధాషియాన్ అంటోంది. భర్తతో విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉండలేక మోంతానాతో డేటింగ్ చేసానంటోంది. అతనికి వ్యతిరేకంగా ఏమీ చెప్పనంటోంది. ఇకపై ఒంటరిగా ఉంటానంటోంది. విడాకులు మంజూరు కానందున తాను ...
ఒంటరితనం భరించలేక అతనితో డేటింగ్!
బాయ్ఫ్రెండ్తో పనిలేదు
ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా!
వెబ్ దునియా
ఏఐఎస్ అధికారుల విభజనకు మరో వారం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్)కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...
ఐఏఎస్, ఐపీఎస్ లిస్ట్ విడుదల...! ఆంధ్రాకు 166, తెలంగాణకు 128..!వెబ్ దునియా
ఏపీకి 166, టీఎస్కు128 !News4Andhra
తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా...తెలుగువన్
Telangana99
10tv
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, డిసెంబర్ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్)కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...
ఐఏఎస్, ఐపీఎస్ లిస్ట్ విడుదల...! ఆంధ్రాకు 166, తెలంగాణకు 128..!
ఏపీకి 166, టీఎస్కు128 !
తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా...
కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి
హైదరాబాద్: తన గోడును ముఖ్యమంత్రికి విన్నవించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఓ యువకుడు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడి భద్రతాసిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నాచారం అంబేద్కర్నగర్ ప్రాంతానికి చెందిన ఎ.రాజు కాంట్రాక్ట్ ఉద్యోగి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అతడి ఉద్యోగం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: తన గోడును ముఖ్యమంత్రికి విన్నవించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఓ యువకుడు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడి భద్రతాసిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నాచారం అంబేద్కర్నగర్ ప్రాంతానికి చెందిన ఎ.రాజు కాంట్రాక్ట్ ఉద్యోగి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అతడి ఉద్యోగం ...
ఒమర్ అబ్దుల్లాపై గెలుపు: ఏకే 47 రైఫిల్తో కాల్పులు..
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్తో గాలిలో పలు రౌండ్ల ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్తో గాలిలో పలు రౌండ్ల ...
News Articles by KSR
ఇది చంద్రన్న సంక్రాంతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, డిసెంబర్ 27 : నూతనాంధ్రప్రదేశ్లో తొలి పండుగ సంక్రాంతి అని, పేదలందరూ ఆ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ఆరు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో అందులోనూ కొత్త ...
నిరుపేదలకు సంక్రాంతి గిఫ్ట్ప్యాక్Andhrabhoomi
చంద్రన్న సంక్రాంతి కానుగ: ఉచితంగా సరుకులు!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, డిసెంబర్ 27 : నూతనాంధ్రప్రదేశ్లో తొలి పండుగ సంక్రాంతి అని, పేదలందరూ ఆ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ఆరు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో అందులోనూ కొత్త ...
నిరుపేదలకు సంక్రాంతి గిఫ్ట్ప్యాక్
చంద్రన్న సంక్రాంతి కానుగ: ఉచితంగా సరుకులు!
సాక్షి
టిడిపిలో కుమ్ములాటలు: గంటాకు కొణతాల, అయ్యన్నకు దాడితో చెక్
వెబ్ దునియా
విశాఖ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు పరస్పరం దెబ్బతీసుకుందేకు ఎత్తులు పైఎత్తులతో కాలం గడపుతున్నారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా, ఇది నివురు గప్పిన నిప్పేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరిక ...
పార్టీ గొప్పదని హితబోధ చేస్తున్న మంత్రులు..10tv
కొణతాల, దాడి వస్తే అభ్యంతరం లేదుAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు పరస్పరం దెబ్బతీసుకుందేకు ఎత్తులు పైఎత్తులతో కాలం గడపుతున్నారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినట్లు కనిపిస్తున్నా, ఇది నివురు గప్పిన నిప్పేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరిక ...
పార్టీ గొప్పదని హితబోధ చేస్తున్న మంత్రులు..
కొణతాల, దాడి వస్తే అభ్యంతరం లేదు
沒有留言:
張貼留言