2014年12月15日 星期一

2014-12-16 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
వాంటెడ్ క్రిమినల్ సునీల్ పట్టివేత: ఇంజనీరింగ్ విద్యార్థులతో ముఠా   
Oneindia Telugu
అనంతపురం: పోలీసుల కళ్లుగప్పి పరారైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎట్టకేలకు కృష్ణా జిల్లాలో పట్టుబడ్డాడు. ఇతను కడప, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు. బలవంతపు వసూళ్ల గ్యాంగ్ లీడరైన ఇతని స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇంజినీరింగ్ విద్యార్థులను చేరదీసి భారీగా డబ్బు ఆశ చూపి అనుచరులుగా మార్చుకునే ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
విశ్వనాథన్ ఆనంద్‌కు లండన్ క్లాసిక్ టైటిల్   
Namasthe Telangana
లండన్: ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ చేతిలో ఓటమిపాలైన విశ్వనాథుడు మళ్లీ పుంజుకున్నాడు. ఈ భారత గ్రాండ్‌మాస్టర్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచి సత్తాచాటాడు. చివరిదైన ఐదోరౌండ్లో బ్రిటిష్ గ్రాండ్‌మాస్టర్ మైకేల్ ఆడమ్స్‌పై విజయం సాధించి ఆనంద్ ట్రోఫీ అందుకున్నాడు. ఆరుగురు క్రీడాకారులు పోటీపడ్డ ఈ ...

ఆనంద్ ఖాతాలో లండన్ క్లాసిక్ టైటిల్   Andhrabhoomi
ఆనంద్‌కు 'లండన్' టైటిల్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్ళిన కారు   
Andhrabhoomi
చొప్పదండి, డిసెంబర్ 15: కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సోమవారం జరిగింది. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఎన్‌ఎమ్‌లుగా పనిచేస్తున్న అనంతకుమారి(42), బాలసరస్వతి(35)లు సోమవారం ఫైలేరియా సర్వేతో పాటు ఫైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అనంతకుమారి సొంత కారులో ...

ముంచుకొచ్చిన మృత్యువు   సాక్షి
కాలువలో పడిన కారు... ఇద్దరి మృతి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రాచకొండ'లో సినిమా సిటీనా?   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీలను రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సరిహద్దులోని 'రాచకొండ'లో నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించడం చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయని బిజెపి జాతీయ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ పేరాల శేఖర్ పేర్కొన్నారు. ఎవరితో మాట్లాడకుండానే, కనీసం ...

రాచకొండ గుట్టల్లో చిత్ర, క్రీడా నగరాలు   సాక్షి
రాచకొండపై ప్రత్యేక నగరి సినిమా, స్మార్ట్‌, స్పోర్ట్‌ సిటీలు,   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాచకొండలో ఫిల్మ్, స్పోర్ట్స్ సిటీలు: కెసిఆర్ (ఫొటోలు)   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
అన్ని జిల్లాల్లోనూ శిల్పారామాలు   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 15: అన్ని జిల్లాలోనూ శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. మాదాపూర్‌లోని శిల్పారామంలో సోమవారం సాయంత్రం 19వ అఖిల భారత హస్తకళల మేళాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ కళలను జిల్లాల్లో వ్యాపింపజేసేందుకు అన్ని జిల్లాల్లో ...

పర్యాటక క్షేత్రంగా శిల్పారామం!   సాక్షి
ఆల్‌ ఇండియా క్రాఫ్ట్‌ మేళాను ప్రారంభించిన కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని జిల్లాల్లో శిల్పారామాల ఏర్పాటు: సీఎం   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బిసిసిఐ నిబంధనల సడలింపు నైతికమా? చట్టబద్ధమా?   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) 2008లో చేసిన సవరణలో నైతికమా? చట్టబద్ధమా? కాదా? అన్న అంశాలను పరిశీలిస్తామని టిఎస్ ఠాకూర్, ఎంఐ ...

బెట్టింగ్‌పై ఎందుకు స్పందించలేదు?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ ఆటగాళ్ల వేటు సరిపోదు.. హాకీ సంబంధాలు కట్: బాత్రా   
వెబ్ దునియా
భారత్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ హాకీ ప్లేయర్ల అనుచిత ప్రవర్తనను హాకీ ఇండియా (హెచ్ఐ) సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటకు సంబంధించి ఇద్దరు పాక్ ఆటగాళ్లపై కేవలం ఒక మ్యాచ్ నిషేధం విధించడంపై హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఒక్క మ్యాచ్ వేటు శిక్ష సరిపోదన్న బాత్రా, ఈ ఉదంతంపై పాక్ హాకీ సమాఖ్య ...

భారత ఆటగాళ్లకు అసభ్య సంజ్ఞలు: ఇద్దరు పాక్‌ ఆటగాళ్లపై వేటు(ఫొటో)   Oneindia Telugu
ఇద్దరు పాక్ హాకీ ఆటగాళ్లపై వేటు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పేదల రుణాలకు ప'రేషన్'   
సాక్షి
వీరయ్య రేషన్‌కార్డులో భార్య, ఇద్దరు పిల్లలతోపాటు మరో ఇద్దరు తమ్ముళ్ల పేర్లు కూడా ఉన్నాయి. వీరయ్య ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీరయ్య తమ్ముడు నిరుద్యోగి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. దరఖాస్తు చేసుకోగా అది ...


ఇంకా మరిన్ని »   


thatsCricket Telugu
   
కోహ్లీ కరెక్ట్: అజహర్, చాపెల్ ప్రశంసలు, టాప్-20లో విరాట్   
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరి రోజైన శనివారం ఆటలో డ్రాకు కాకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ మహమ్మద్ అరుద్దీన్ సమర్థించాడు. చివరి రోజున 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత్ 48 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. చివరి ...

కోహ్లీది సరైన నిర్ణయమే   Andhrabhoomi
టాప్‌ - 20లో కోహ్లీ డ్రా ఆలోచన లేదు   Andhraprabha Daily
'కోహ్లీ కెప్టెన్సీకి వేళయింది'   సాక్షి
వెబ్ దునియా   
10tv   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మా వైఖరిలో మార్పు ఉండదు'   
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 15: కెప్టెన్‌గా ఎవరున్నా భారత్‌తో జరిగే మిగతా మూడు టెస్టుల్లో తమ వైఖరి మారబోదని ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన స్టీవెన్ స్మిత్ స్పష్టం చేశాడు. మొదటి టెస్టులో మాదిరిగానే దూకుడుగానే ఆడతామని అన్నాడు. ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టమన్నాడు. సెలక్టర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికాలు తనపై ...

45వ కెప్టెన్‌గా స్మిత్   సాక్షి
ఆసీస్‌ నూతన సారథి స్మిత్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీమిండియాతో రెండో టెస్టు : ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్!   వెబ్ దునియా
thatsCricket Telugu   
Andhraprabha Daily   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言