2014年12月17日 星期三

2014-12-18 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
మెదక్‌ను మూడుజిల్లాలు చేస్తా: సీఎం కేసీఆర్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్‌, డిసెంబర్‌ 17: మెదక్‌ జిల్లాను మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలుగా విభజిస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మెదక్‌లో బుధవారం పర్యటించిన కేసీఆర్‌ పర్యటన పూర్తయిన తరువాత విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. ఆయన ఈ రోజు రాత్రికి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో బస చేస్తారు.
మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజిస్తాం: కేసీఆర్ ప్రకటన   వెబ్ దునియా
మెదక్‌ను మూడు జిల్లాలు చేస్తాం: సీఎం   Namasthe Telangana
మెదక్ జిల్లాను మూడుగా విభజిస్తాం: సీఎం కేసీఆర్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సరితపై ఏడాది నిషేధం   
సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2014 అక్టోబర్ 1 నుంచి 2015 అక్టోబర్ 1 వరకు అమల్లోకి ఉంటుంది. తీవ్రమైన చర్యలు తప్పవని మొదట్లో సంకేతాలు ...

బాక్సర్ సరితపై వేటు   Andhrabhoomi
సరితాదేవి కెరీర్ ముగిసిపోకూడదు:సచిన్   Namasthe Telangana
సరితాదేవిపై ఏడాది నిషేధం: వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
విజయ్ సెంచరీ   
Andhrabhoomi
బ్రిస్బేన్, డిసెంబర్ 17: ఓపెనర్ మురళీ విజయ్ అద్భుత సెంచరీతో రాణించగా, ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 311 పరుగులు సాధించింది. అడెలైడ్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసి, ఒక పరుగు తేడాతో సెంచరీని ...

మురళీ విజయ్ అదుర్స్.. టెస్టు క్రికెట్లో ఐదో సెంచరీ!   వెబ్ దునియా
టెస్టు క్రికెట్ లో విజయ్ ఐదో సెంచరీ..   10tv
సెంచరీ కొట్టిన మురళీ విజయ్   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోలీసులకు చిక్కిన తోడు దొంగలు   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 17: జంట నగరాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.70 కోట్ల విలువ చేసే 6.3 కిలోల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయన సయ్యద్ హుస్సేన్ అలియాస్ లంబా హుస్సేన్, మిర్జా అజ్మత్ అలీ బేగ్‌పై పిడి ఆక్ట్‌కింద కేసు నమోదు చేసి జైలుకు ...

బడా చోర్   సాక్షి
చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్: 6కిలోల బంగారం స్వాధీనం   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'లబ్ధిదారుల' జాబితాలో గవాస్కర్, రవిశాస్త్రి   
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌లతో లాభం పొందుతున్న బోర్డు పరిపాలకులు, ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ బుధవారం సుప్రీంకోర్టు ముందుంచింది. మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, గంగూలీ, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, లాల్‌చంద్ రాజ్‌పుత్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ ఈ 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల' జాబితాలో ఉన్నారు. విచారణ సందర్భంగా ...

ఐపీఎల్ కేసును విచారించిన సుప్రీం కోర్టు: బీసీసీఐ నివేదిక   వెబ్ దునియా
సుప్రీం కోర్టుకు బీసీసీఐ నివేదిక సమర్పణ   Namasthe Telangana
ఐపీఎల్, సీఎల్ లభ్దిదారుల జాబితా ఇవ్వండి: బీసీసీఐని కోరిన సుప్రీం కోర్టు   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
408 పరుగులకు భారత్ ఆలౌట్   
సాక్షి
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బ్రిస్బేన్‌ టెస్ట్‌ రెండో రోజు ఆట లంచ్‌లోపే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది.. రోహిత్‌ శర్మ 32, కెప్టెన్‌ ధోనీ 33, అశ్విన్‌ 35 పరుగులు ...

రెండో టెస్టు: భారత్ 408 ఆలౌట్, తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్   thatsCricket Telugu
బ్రిస్బేన్‌లో మెరిసిన విజయ్.. భారత్ 311/4   Namasthe Telangana

అన్ని 19 వార్తల కథనాలు »   


2029... ఏపీ నంబర్‌వన్   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2029 నాటికి దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం నాడు విశాఖపట్నంలో జరిగిన ఫార్చున్ ఇండియా - 500 ర్యాంకింగ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా సంస్థల సీఈవోలు ఈ సదస్సులో ...

దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ప్రజా వ్యతిరేకులు మోదీ, బాబు   
సాక్షి
బొబ్బిలి : ప్రజలను మాయ చేయాలని చూసే వాడే అందంగా మాట్లాడతాడని, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని అంజనీ కల్యాణ మండపంలో బుధవారం సీపీఎం డివి జన్ స్థాయి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన ఏ మాటా నమ్మడానికి లేదన్నారు.

ఇంకా మరిన్ని »   


'మసాజ్'పై కొరడా   
సాక్షి
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మసాజ్ సెంటర్లు వెలుస్తున్నాయి. కొన్ని సెంటర్లు కేవలం మసాజ్ వరకే పరిమితమైనా, మరికొన్ని సెంటర్లు అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయి. విదేశాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతుల్ని రంగంలోకి దించి మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహించే సంస్థలు కూడా ఉన్నారుు. ఇటీవల పోలీసుల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ధోనీ చెప్పినట్టే దుమ్ములేపారు..   
సాక్షి
బ్రిస్బేన్: 'ఆస్ట్రేలియాతో సిరీస్ లో దూకుడైన క్రికెట్ ఆడుతాం'.. రెండో టెస్టుకు ముందు రోజు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్న మాటిది. ధోనీ చెప్పినట్టే బ్రిస్బేన్ టెస్టులో భారత యువ క్రికెటర్లు దుమ్ములేపారు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా బుధవారం ఆరంభమైన రెండో మ్యాచ్ లో భారత్ తొలిరోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 311 పరుగులు ...

దూకుడు ఆపం : ధోనీ   Andhrabhoomi
రెండో టెస్టుకు సిద్ధమైన ధోనీ : కోహ్లీ బాటలో నడుస్తాం!   వెబ్ దునియా
కెప్టెన్‌గా కోహ్లీ అధ్బుతం... మిగతా మ్యాచ్‌లలో అదే దూకుడు: ధోని   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言