సాక్షి
బిజెపి లో చేరిన మరో నటుడు
News Articles by KSR
తమిళనాడులో మరో ప్రముఖ నటుడు బిజెపిలో చేరారు.నెపోలియనే అనే ప్రముఖ నటుడు డి.ఎమ్.కె.కి గుడ్ బై చెప్పి బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయన డి.ఎమ్.కె.తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కి అనుచరుడుగా ఉన్నారు.అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేశాక ఆయన మద్దతుదారులు వేరే ...
బీజేపీలో చేరిన నెపోలియన్సాక్షి
బీజేపీలో చేరిన నెపోలియన్Andhraprabha Daily
బిజెపిలో చేరిన నెపోలియన్Andhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
News Articles by KSR
తమిళనాడులో మరో ప్రముఖ నటుడు బిజెపిలో చేరారు.నెపోలియనే అనే ప్రముఖ నటుడు డి.ఎమ్.కె.కి గుడ్ బై చెప్పి బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయన డి.ఎమ్.కె.తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కి అనుచరుడుగా ఉన్నారు.అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేశాక ఆయన మద్దతుదారులు వేరే ...
బీజేపీలో చేరిన నెపోలియన్
బీజేపీలో చేరిన నెపోలియన్
బిజెపిలో చేరిన నెపోలియన్
వెబ్ దునియా
ఐదేళ్ల బాలికపై అత్యాచారం... ఆపై హత్య.
వెబ్ దునియా
ముక్కు పచ్చలారని బాలిక.. ఆడుకోవడం తప్ప మరేమి తెలియ చిన్న పాప.. ఆ పాప ఆ కామాంధుల రక్కసి కోరలకు బలయ్యింది. ఆడుకుంటూ బయలకు వెళ్ళిన పాపానికి శవమై తేలింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ లోని వైశాలి జిల్లా దామోదర్ పూర్ గ్రామంలో దేవతి దేవి కుమార్తె పూలు అమ్ముకుని ...
ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముక్కు పచ్చలారని బాలిక.. ఆడుకోవడం తప్ప మరేమి తెలియ చిన్న పాప.. ఆ పాప ఆ కామాంధుల రక్కసి కోరలకు బలయ్యింది. ఆడుకుంటూ బయలకు వెళ్ళిన పాపానికి శవమై తేలింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ లోని వైశాలి జిల్లా దామోదర్ పూర్ గ్రామంలో దేవతి దేవి కుమార్తె పూలు అమ్ముకుని ...
ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
వెబ్ దునియా
మరోమారు రగలనున్మ మత మార్పిళ్ళు చిచ్చు
వెబ్ దునియా
ఘర్ వాపసీ.. పేరుతో విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులను చేపడుతోంది. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ గుజరాత్లోని వాల్సద్లో ఉన్న అర్నాయ్ ...
500 మంది మతమార్పిడిసాక్షి
మతమార్పిడులపై వెంకయ్య సవాల్! హిందుత్వంలోకి 500మంది క్రైస్తవులుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఘర్ వాపసీ.. పేరుతో విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులను చేపడుతోంది. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ గుజరాత్లోని వాల్సద్లో ఉన్న అర్నాయ్ ...
500 మంది మతమార్పిడి
మతమార్పిడులపై వెంకయ్య సవాల్! హిందుత్వంలోకి 500మంది క్రైస్తవులు
Oneindia Telugu
ఇంఫాల్లో బాంబు పేలుడు : ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంపాల్, డిసెంబర్ 21 : మణిపూర్ రాజధాని ఇంపాల్లో శక్తివంతమైన బాంబు పేలుడు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే మార్కెట్లో రోడ్డుపక్కన బాంబు పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. పేలుడు ఘటన ...
మణిపూర్లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతిAndhraprabha Daily
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతిOneindia Telugu
ఇంఫాల్లో బాంబు పేలుడు ముగ్గురు మృతిNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంపాల్, డిసెంబర్ 21 : మణిపూర్ రాజధాని ఇంపాల్లో శక్తివంతమైన బాంబు పేలుడు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే మార్కెట్లో రోడ్డుపక్కన బాంబు పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. పేలుడు ఘటన ...
మణిపూర్లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇంఫాల్లో బాంబు పేలుడు ముగ్గురు మృతి
News4Andhra
తమిళనాడు బీజేపీ సీఎం అభ్యర్థిగా ఏపీ కోడలు
News4Andhra
తమిళనాడు బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ప్రకటించాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తోంది. చెన్నైకు చెందిన నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కోడలు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు చెందిన పరకాల ప్రభాకర్ను ఆమె వివాహమాడారు. గతంలో నిర్మల అత్త,మామలు పరకాల శేషావతారం, కాళికాంబలిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ...
తమిళనాడులో బీజేపీ సీఎం అభ్యర్థిAndhraprabha Daily
తమిళనాట పాగా కోసం బీజేపీ వెంపర్లాట: సీఎం అభ్యర్థిగా నిర్మలా సీతారామన్!?వెబ్ దునియా
నిర్మలా సీతారామన్ తమిళ సి.ఎమ్. అభ్యర్ధాNews Articles by KSR
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
News4Andhra
తమిళనాడు బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ప్రకటించాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తోంది. చెన్నైకు చెందిన నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కోడలు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు చెందిన పరకాల ప్రభాకర్ను ఆమె వివాహమాడారు. గతంలో నిర్మల అత్త,మామలు పరకాల శేషావతారం, కాళికాంబలిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ...
తమిళనాడులో బీజేపీ సీఎం అభ్యర్థి
తమిళనాట పాగా కోసం బీజేపీ వెంపర్లాట: సీఎం అభ్యర్థిగా నిర్మలా సీతారామన్!?
నిర్మలా సీతారామన్ తమిళ సి.ఎమ్. అభ్యర్ధా
సాక్షి
మోడల్ గోశాలగా మారుస్తాం
సాక్షి
తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో న డుస్తున్న ఎస్వీ గో సంరక్షణ శాలను మో డల్ గోశాలగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గో వ్యవసాయ ఆరోగ్య విజ్ఞాన కేంద్రం ఆదివారం తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో ఏపీ గో శాలల నిర్వహణ ప్రతినిధుల సదస్సు నిర్వహిం చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మం ...
ప్రతిఒక్కరూ గోవులను సంరక్షించాలిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో న డుస్తున్న ఎస్వీ గో సంరక్షణ శాలను మో డల్ గోశాలగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గో వ్యవసాయ ఆరోగ్య విజ్ఞాన కేంద్రం ఆదివారం తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో ఏపీ గో శాలల నిర్వహణ ప్రతినిధుల సదస్సు నిర్వహిం చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మం ...
ప్రతిఒక్కరూ గోవులను సంరక్షించాలి
మయన్మార్ సరిహద్దులో భూప్రకంపనలు
Andhraprabha Daily
భారత్-మయన్మార్ సరి హద్దులో ఆదివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నా యి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5గా నమోదైంది. ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయి తే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అటు ఇండోనేషి యాలో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.6గా తీవ్రత నమో ...
ఇండోనేసియాలో భూకంపంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
భారత్-మయన్మార్ సరి హద్దులో ఆదివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నా యి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5గా నమోదైంది. ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయి తే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అటు ఇండోనేషి యాలో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.6గా తీవ్రత నమో ...
ఇండోనేసియాలో భూకంపం
బోర్డర్ దాటిన బాలుడు!
Andhrabhoomi
అహ్మదాబాద్, డిసెంబర్ 21: పాకిస్తాన్కు చెందిన నాలుగేళ్ల బుడతడు అలీ సజ్జన్ గోహర్ పొరబాటున బోర్డర్ దాటేశాడు. విఘాకోట్-గుజరాత్ సరిహద్దుల్లో దిక్కుతోచక బిత్తర చూపులు చూస్తున్న పిల్లాడు, విధినిర్వహణలో ఉన్న బిఎస్ఎఫ్ కంటపడ్డాడు. పిల్లాడిని చేరదీశారు. ఆకలితీర్చారు. దుస్తులు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చారు. జాగ్రత్తగా తల్లిదండ్రుల వద్దకు ...
బోర్డర్ దాటిన నాలుగేళ్ల బాలుడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
అహ్మదాబాద్, డిసెంబర్ 21: పాకిస్తాన్కు చెందిన నాలుగేళ్ల బుడతడు అలీ సజ్జన్ గోహర్ పొరబాటున బోర్డర్ దాటేశాడు. విఘాకోట్-గుజరాత్ సరిహద్దుల్లో దిక్కుతోచక బిత్తర చూపులు చూస్తున్న పిల్లాడు, విధినిర్వహణలో ఉన్న బిఎస్ఎఫ్ కంటపడ్డాడు. పిల్లాడిని చేరదీశారు. ఆకలితీర్చారు. దుస్తులు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చారు. జాగ్రత్తగా తల్లిదండ్రుల వద్దకు ...
బోర్డర్ దాటిన నాలుగేళ్ల బాలుడు
Namasthe Telangana
పొగమంచుతో రైళ్లు ఆలస్యం
సాక్షి
న్యూఢిల్లీ: ఉత్తరాదిన చలి, పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనివల్ల రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. టాగ్లు: Trains, delay, fog, పొగమంచు, రైళ్లు, ఆలస్యం ...
ఢిల్లీని కమ్మేసిన పొగమంచుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఉత్తరాదిన చలి, పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనివల్ల రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. టాగ్లు: Trains, delay, fog, పొగమంచు, రైళ్లు, ఆలస్యం ...
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
Namasthe Telangana
తీహార్ జైలు ఖైదీలకు బీమా సౌకర్యం
Andhraprabha Daily
తీహార్ జైలులోని ఖైదీలకు త్వరలో బీమా సౌకర్యం లభించ నుంది. జన్ ధన్ యోజన పథకం కింద ఖైదీలకు ఇండియన్ బ్యాంక్ లో ఖాతాలు తెరిచి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించి నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రమాద బీమా కింద రూ.1 లక్ష, జీవిత బీమా కింద రూ.30 వేలు లబ్ధి చేకూరేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ కార్యక్రమం అమలు చేస్తే, జైలులో ఉన్న ...
తీహార్ జైలు ఖైదీలకు జీవిత బీమా సౌకర్యంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
తీహార్ జైలులోని ఖైదీలకు త్వరలో బీమా సౌకర్యం లభించ నుంది. జన్ ధన్ యోజన పథకం కింద ఖైదీలకు ఇండియన్ బ్యాంక్ లో ఖాతాలు తెరిచి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించి నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రమాద బీమా కింద రూ.1 లక్ష, జీవిత బీమా కింద రూ.30 వేలు లబ్ధి చేకూరేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ కార్యక్రమం అమలు చేస్తే, జైలులో ఉన్న ...
తీహార్ జైలు ఖైదీలకు జీవిత బీమా సౌకర్యం
沒有留言:
張貼留言