వెబ్ దునియా
ఎగ్జిట్ పోల్ సర్వే: జార్ఖండ్లో బీజేపీ ఫుల్..! కశ్మీర్లో హంగ్...!!
వెబ్ దునియా
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జమ్ము కాశ్మీర్ ఎన్నికలపై కొన్ని ఏజన్సీలు ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ కశ్మీర్, జార్ఖాండ్లలో తన సత్తా చాటుతోంది. జార్ఖాండ్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని ప్రకటించాయి. ఇక కశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు రావచ్చని అంచనా వేశాయి.
జార్ఖండ్లో బీజేపీ కాశ్మీర్లో హంగ్Andhraprabha Daily
జార్ఖండ్ బీజేపీదే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జమ్ము కాశ్మీర్ ఎన్నికలపై కొన్ని ఏజన్సీలు ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ కశ్మీర్, జార్ఖాండ్లలో తన సత్తా చాటుతోంది. జార్ఖాండ్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని ప్రకటించాయి. ఇక కశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు రావచ్చని అంచనా వేశాయి.
జార్ఖండ్లో బీజేపీ కాశ్మీర్లో హంగ్
జార్ఖండ్ బీజేపీదే!
సాక్షి
లెక్చరర్పై మాజీ ప్రియురాలుయాసిడ్ దాడి
Andhraprabha Daily
గుంటూరు సెంట్రల్, కెఎన్ఎన్ : తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఒక లెక్చరర్పై మాజీ ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరులో శనివారం జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి.. రేపల్లె మండలం నగరానికి చెందిన పి.వెంకటరమణ, నరసరావు పేట సమీపంలోని కాకాని గ్రామానికి చెందిన ...
లెక్చరర్పై విద్యార్థిని యాసిడ్ దాడి...! ప్రేమించి మోసం చేశాడని..!వెబ్ దునియా
ప్రేమించి మోసం చేశాడని లెక్చరర్పై యాసిడ్ పోసిన విద్యార్థినిPalli Batani
అధ్యాపకునిపై యాసిడ్తో దాడిAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
Andhraprabha Daily
గుంటూరు సెంట్రల్, కెఎన్ఎన్ : తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఒక లెక్చరర్పై మాజీ ప్రియురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరులో శనివారం జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి.. రేపల్లె మండలం నగరానికి చెందిన పి.వెంకటరమణ, నరసరావు పేట సమీపంలోని కాకాని గ్రామానికి చెందిన ...
లెక్చరర్పై విద్యార్థిని యాసిడ్ దాడి...! ప్రేమించి మోసం చేశాడని..!
ప్రేమించి మోసం చేశాడని లెక్చరర్పై యాసిడ్ పోసిన విద్యార్థిని
అధ్యాపకునిపై యాసిడ్తో దాడి
Andhrabhoomi
కేంద్ర మంత్రి గడ్కరీకి ఢిల్లీ కోర్టు 10వేల జరిమానా
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఓ పరువునష్టం కేసులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించింది. ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన కేసులో గడ్కారీ తమ తీర్పునకు కట్టుబడలేదన్న కోర్టు జరిమానా విధించింది.
గడ్కారీకి రూ.10 వేల జరిమానా!సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఓ పరువునష్టం కేసులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించింది. ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన కేసులో గడ్కారీ తమ తీర్పునకు కట్టుబడలేదన్న కోర్టు జరిమానా విధించింది.
గడ్కారీకి రూ.10 వేల జరిమానా!
10tv
దేవయాని కోబ్రగడేను విధుల నుంచి తొలగించిన కేంద్రం
10tv
ఢిల్లీ: వివాదస్పద ఐఎఫ్ ఎస్ అధికారి, అమెరికా మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రగడేను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడంపై ఆగ్రహించిన విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలోని డెవలప్మెంట్ పార్ట్ నర్షిప్ విభాగంలో పని చేస్తున్న ...
దేవయానిపై చర్యలకు కేంద్రం సిద్ధంవెబ్ దునియా
చిక్కుల్లో దేవయానిNews Articles by KSR
దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ?సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: వివాదస్పద ఐఎఫ్ ఎస్ అధికారి, అమెరికా మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రగడేను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడంపై ఆగ్రహించిన విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలోని డెవలప్మెంట్ పార్ట్ నర్షిప్ విభాగంలో పని చేస్తున్న ...
దేవయానిపై చర్యలకు కేంద్రం సిద్ధం
చిక్కుల్లో దేవయాని
దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ?
వెబ్ దునియా
17 చాఫ్టర్లతో సిఆర్ డిఏ బిల్లు.. సభలో ప్రవేశపెట్టిన యనమల
వెబ్ దునియా
కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 17 చాప్టర్లుగానూ, 117 పేజీలతో సీఆర్ డీఏ బిల్లును రూపొందించారు. మూలధనం ఎంతుండాలి. బిల్లులోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయనే అంశాలను పొందు పరిచారు. సీఆర్ డీఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
ఏపీ అసెంబ్లీలో రాజధాని బిల్లుAndhraprabha Daily
ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు10tv
సీఆర్ డీఏ బిల్లులోని ప్రధాన అంశాలుసాక్షి
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 17 చాప్టర్లుగానూ, 117 పేజీలతో సీఆర్ డీఏ బిల్లును రూపొందించారు. మూలధనం ఎంతుండాలి. బిల్లులోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయనే అంశాలను పొందు పరిచారు. సీఆర్ డీఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
ఏపీ అసెంబ్లీలో రాజధాని బిల్లు
ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు
సీఆర్ డీఏ బిల్లులోని ప్రధాన అంశాలు
సాక్షి
భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త
Andhrabhoomi
సుభాష్నగర్, డిసెంబర్ 20: అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్త, ఆమె పాలిట కాలయముడుగా మారా డు. తన నివాస గృహంలో నోట్లో గుడ్డలు కుక్కడంతో పాటు కాళ్లుచేతులు కట్టేసి, గొంతుపై కసితీరా పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిజా మాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని యాదగిరిబాగ్లో చోటు ...
మూఢనమ్మకంతో భార్యను చంపిన భర్తసాక్షి
దారుణం: క్షుద్రపూజల పేరుతో భార్య గొంతుకోసి బలిOneindia Telugu
క్షుద్రపూజల పేరుతో భార్యను చంపిన భర్తNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
సుభాష్నగర్, డిసెంబర్ 20: అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్త, ఆమె పాలిట కాలయముడుగా మారా డు. తన నివాస గృహంలో నోట్లో గుడ్డలు కుక్కడంతో పాటు కాళ్లుచేతులు కట్టేసి, గొంతుపై కసితీరా పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిజా మాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని యాదగిరిబాగ్లో చోటు ...
మూఢనమ్మకంతో భార్యను చంపిన భర్త
దారుణం: క్షుద్రపూజల పేరుతో భార్య గొంతుకోసి బలి
క్షుద్రపూజల పేరుతో భార్యను చంపిన భర్త
వెబ్ దునియా
నాథూరాం గాడ్సేకు విగ్రహం : కాంగ్రెస్ ఆగ్రహం.. మోడీ స్పందిచాలి!
వెబ్ దునియా
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన హంతకుడు నాథూరాం గాడ్సేకు విగ్రహ ప్రతిమలను నెలకొల్పుతామంటూ అఖిల భారత హిందూ మహాసభ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత కె.రహమాన్ ఖాన్ మాట్లాడుతూ.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన హంతకుడు నాథూరాం గాడ్సేకు విగ్రహ ప్రతిమలను నెలకొల్పుతామంటూ అఖిల భారత హిందూ మహాసభ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత కె.రహమాన్ ఖాన్ మాట్లాడుతూ.
Andhrabhoomi
కాశ్మీర్, జార్ఖండ్లో ముగిసిన ఎన్నికలు
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అయిదు విడతలుగా సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది. జమ్మూ, కాశ్మీర్లో శనివారం సరిహద్దు జిల్లాలయిన జమ్మూ, కతువా, రాజౌరీ జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, జార్ఖండ్లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ...
రికార్డ్ పోలింగ్సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అయిదు విడతలుగా సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది. జమ్మూ, కాశ్మీర్లో శనివారం సరిహద్దు జిల్లాలయిన జమ్మూ, కతువా, రాజౌరీ జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, జార్ఖండ్లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ...
రికార్డ్ పోలింగ్
వెబ్ దునియా
కోలుకుంటున్న సోనియా...! వైద్యులు వెల్లడి!
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?తెలుగువన్
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'సాక్షి
కోలుకుంటున్న సోనియాగాంధీAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె త్వరగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ ...
సోనియాకి అసలేం జరిగింది?
'సోనియా గాంధీ త్వరగానే కోలుకుంటున్నారు'
కోలుకుంటున్న సోనియాగాంధీ
Teluguwishesh
రూ. 10 కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ..
Teluguwishesh
క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో పది కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి ...
క్రైస్తవులకే కేసీఆర్ అగ్రతాంబూలం...! రూ. 10 కోట్లతో కొత్త భవనం...!వెబ్ దునియా
కేక్ తిని క్రిస్టియన్లకు కేసీఆర్ వరాలు, వాటికి మాత్రం నో.. (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Teluguwishesh
క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో పది కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి ...
క్రైస్తవులకే కేసీఆర్ అగ్రతాంబూలం...! రూ. 10 కోట్లతో కొత్త భవనం...!
కేక్ తిని క్రిస్టియన్లకు కేసీఆర్ వరాలు, వాటికి మాత్రం నో.. (పిక్చర్స్)
沒有留言:
張貼留言