2014年12月18日 星期四

2014-12-19 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
బాధ్యతలు చేపట్టిన టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 18: లక్షలాది తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేటి నుంచే తన పని ప్రారంభిస్తుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. యువత సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పోస్టుల భర్తీ విషయంలో ఎవరి ఒత్తిడికి లొంగకుండా కమిషన్ ...

కొత్త ఏడాదిలో కొత్త కొలువులు   సాక్షి
చాంబర్లపై లొల్లి.. లొల్లి! ఇరు రాష్ట్రాల కార్యదర్శుల వాదన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల'   Namasthe Telangana
Oneindia Telugu   
Andhraprabha Daily   
News Articles by KSR   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా   
సాక్షి
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభమైంది. 221/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 232 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మిషెల్ మార్ష్(11) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. మార్ష్ ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. కెప్టెన్ స్టీవెన్ ...

హోరాహోరీగా బ్రిస్బేన్ టెస్ట్..   10tv
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 408 ఆలౌట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బేన్ టెస్టు: బౌలర్లదే హవా.. భారత్ 408 ఆలౌట్.. ఆస్ట్రేలియా 221   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 33 వార్తల కథనాలు »   


హాస్టళ్లకు సన్నబియ్యం ధరపై త్వరలో నిర్ణయం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జనవరి నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేయనున్న సన్నబియ్యం ధర విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల మధ్యాహ్న భోజన అవసరాల నిమిత్తం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ రకం బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ...

బడులకు సన్న బియ్యం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Kandireega
   
బాక్సర్ సరితపై ఏడాది నిషేధం   
Kandireega
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల బాక్సింగ్ సెమి ఫైనల్ మ్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై బాక్సర్ పార్క్ గెలిచిందని ప్రకటించారు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపించిన సరితాదేవి కాంస్య పతాకాన్ని స్వీకరించడానికి తిరస్కరించింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అంతర్జాతీయ ...

బాక్సర్ సరితపై వేటు   Andhrabhoomi
సరితపై ఏడాది నిషేధం   సాక్షి
సరితాదేవి కెరీర్ ముగిసిపోకూడదు:సచిన్   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


పింఛన్లు ఇస్తారా.. చావమంటారా..?   
Andhrabhoomi
కేసముద్రం, డిసెంబర్ 18: మహబూబాబాద్ డివిజన్‌లో అతిపెద్ద జనాభా కలిగిన గ్రామాల్లో ఒక్కటిగా పేరున్న కేసముద్రం మండలం ఇనుగుర్తి మేజర్ పంచాయతీలో గురువారం పింఛన్ల పంపిణీ రసాభాసాగా మారింది. తొలుత పింఛన్లకు 1154 మంది అర్హులుగా ప్రకటించి గ్రామసభలో అర్హుల పేర్లు చదివి గురువారం అందులో సగానికిపైగా తగ్గించి కేవలం 578 మందికే పింఛన్లు ...

పింఛన్ కోసం ట్యాంక్ ఎక్కిన వికలాంగులు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపి రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన   
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతుల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. కొత్త రాజధాని నిర్మాణానికి భూసేకరణ విషయంలో ఆ ప్రాంత రైతులు వినూత్న రీతిలో తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వలేమని చెప్పారు. రాజధాని పరిధిలోని తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు ఇవ్వమని పొలాల వద్ద బోర్డులు ...

ఏపీ రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జూలియా లెమిగోవాను పెళ్లాడిన మార్టినా నవ్రతిలోవా!   
వెబ్ దునియా
టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా (58) సాహసం చేసింది. ఐదు పదుల వయస్సులో తొలిసారిగా పెళ్లాడానని ప్రకటించింది. 2006 నుంచి డేటింగ్ డేటింగ్ చేస్తున్న జూలియా లెమిగోవాను పెళ్లాడింది. తాను తొలిసారిగా పెళ్లాడానని నవ్రతిలోవా పేర్కొంది. వీరిద్దరూ చేస్తున్నారు. నవ్రతిలోవాతో వివాహంపై లెమిగోవా మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.
దీర్ఘకాలిక భాగస్వామి జూలియాను పెళ్లాడిన మహిళా టెన్నిస్ లెజెండ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


నమ్మించి మోసం చేసిన ప్రియుడు   
Namasthe Telangana
వరంగల్: ప్రేమిస్తున్నా, పెండ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు, బాలిక గర్భం దాల్చాక ముఖం చాటేశాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన బాలిక పాలకుర్తిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. మండలంలోని కోతులబాద్ గ్రామానికి చెందిన కాసర్ల సోమయ్య,అలివేలు దంపతుల కొడుకు ...

గిరిజన విద్యార్థినిని గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అక్రమ కట్టడాలపై కొరడా!   
సాక్షి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపించేందుకు కర్నూలు నగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా వార్డుల వారీగా అక్రమ కట్టడాలపై సర్వేను పూర్తి చేసింది. రెవెన్యూ యంత్రాంగంతో కలిసి సాగించిన ఈ సర్వే ప్రకారం కర్నూలులో ఏకంగా 1700 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ అక్రమ కట్టడాలకు ముందుగా ...


ఇంకా మరిన్ని »   


తుపాను విరాళంగా పింఛన్ల సొమ్మా!   
సాక్షి
ఉదయగిరి : మండలంలోని టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హుదూ ద్ తుపాను బాధితులకు తమ వంతు విరాళాలు అందించి సీఎం వద్ద ప్రశంసలు పొందాలని భావించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు విరాళంగా సొం త డబ్బు కాకుండా సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఒక నెల పింఛన్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని డిమాండ్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言