2014年12月20日 星期六

2014-12-21 తెలుగు (India) ప్రపంచం


Andhrabhoomi
   
పాక్ తాలిబన్ చీఫ్ ఫజలుల్లా హతం?   
Andhrabhoomi
ఇస్లామాబాద్, డిసెంబర్ 20: అఫ్గానిస్థాన్‌లో శుక్రవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ అధినేత వౌలానా ఫజలుల్లా హతమైనట్లుధ్రువీకరణ కాని వార్తలు పేర్కొన్నాయి. అఫ్గానిస్థాన్‌లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన జెట్ విమానాలు ఫజలుల్లాను హతమార్చినట్లు పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ పేజి ద్వారా తెలిపింది.
పెషావర్ హంతకుడు.. తాలిబన్ హెడ్ ఫజులుల్లా హతం..!   వెబ్ దునియా
141 మంది తాలిబన్లు హతం   తెలుగువన్
పాక్ తాలీబాన్ ఛీప్ ను చంపారట   News4Andhra
Namasthe Telangana   
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 22 వార్తల కథనాలు »   


సాక్షి
   
8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు   
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని పొడిచి చంపిన ఓ మహిళను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ చిదిమేసిందని పోలీసులు తెలిపారు. వారియా శుక్రవారం ఈ దారుణానికి పాల్పడిందని, ఆమెకు కూడా ఛాతీపై, మెడపై ...

8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!   వెబ్ దునియా
8మంది చిన్నారుల హత్య కేసు: తల్లి అరెస్ట్   Oneindia Telugu
ఆ పిల్లలను అమ్మే చంపింది!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెషావర్ సైనిక పాఠశాల దాడి పేరు 'పాకిస్థాన్ 9/11' : నవాజ్ షరీఫ్   
వెబ్ దునియా
పెషావర్ సైనిక పాఠశాలపై ఈనెల 16వ తేదీన జరిగిన దాడిని పాకిస్థాన్ 9/11గా ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నామకరణం చేశారు. ఆ దుర్ఘటన 'పాకిస్థాన్ 9/11' అని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. భారత్‌లోని ముంబైలో జరిగిన పేలుళ్లకు 26/11 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ...

ఆఫ్ఘన్‌లో 141మంది తాలిబన్లు హతం   Andhrabhoomi
తాలిబన్లను వేటాడుతున్న ఆఫ్ఘనిస్తాన్   Namasthe Telangana
ఆఫ్ఘాన్ లో 141 మంది తాలిబన్లు హతం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెషావర్ స్కూల్‌పై దాడి ఎఫెక్ట్: పాక్‌లో ఇద్దరు టెర్రరిస్టులకు ఉరి   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేసి 132 మంది పిల్లలను బలి తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఉరి శిక్ష అమలు చేసింది. మరణశిక్షపై 2008లో విధించిన మారిటోరియాన్ని పెషావర్ పాఠశాలపై దాడి నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్ ఎత్తివేశారు. దీంతో దోషులుగా తేలిన ఇద్దరు టెర్రరిస్టులకు తొలిసారి ఇద్దరు ఉగ్రవాదులకు ...

పాకిస్థాన్‌లో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష : మరింతమందికి కూడా!   వెబ్ దునియా
పాక్‌లో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జపాన్‌‌ను కమ్మేస్తున్న మంచు తుపాను: 11 మంది మృతి   
వెబ్ దునియా
జపాన్‌లో కమ్మేస్తున్న తీవ్ర మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు వాతావరణ నిపుణలు ...

జపాన్‌లో మంచు తుపాను: 11మంది మృతి   Andhrabhoomi
జపాన్‌లో తుఫాన్, భయానక వాతావరణం   Namasthe Telangana
జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లఖ్వీ మళ్లీ జైలుకు   
Andhraprabha Daily
ముంబై: ముంబై దాడుల కీలక నిందితుడు జకీ ఉర్‌ రెహమాన్‌ లఖ్వీ మరో మూడు నెలలు జైలు జీవితం గడపక తప్పదు. పాకిస్థాన్‌ అధికారులు ప్రజా భద్రత చట్టం కింద ఆయనను నిర్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాసిక్యూషన్‌ చీఫ్‌ చౌదరి అజహర్‌ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం లఖ్విని రావల్పిండిలోని అడి యాలా జైలు నుంచి శుక్రవారం విడుదల చేయవలసి ఉంది.
జైల్లోనే లఖ్వీ   Andhrabhoomi
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ   సాక్షి
లఖ్వీకి బెయిల్‌ ఇచ్చిన పాక్‌ కోర్టు   Vaartha
వెబ్ దునియా   
Kandireega   
Oneindia Telugu   
అన్ని 35 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మిస్‌ ఇండియా 2014గా యుఎస్‌ఎగా తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ జెర్సీ, డిసెంబర్‌ 18: న్యూజెర్సీలోని రాయల్‌ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్‌ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్‌ ఇండియా యుఎస్‌ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్‌ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి. అమెరికాలో ...

ఆత్మసౌందర్యం ఎంతో గొప్పది..   Andhrabhoomi
''మిస్ ఇండియా యూఎస్ఏ 2014''గా ప్రవాస భారతీయురాలు!   వెబ్ దునియా
మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)   Oneindia Telugu
News Articles by KSR   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆస్ట్రేలియాలో దారుణం.. ఒకే ఇంట్లో 8 మంది చిన్నారులు మృతి...!   
వెబ్ దునియా
ఆస్ట్రేలియాలోని మరో దారుణం చోటుచేసుకుంది. సిడ్నీ కేఫ్‌లో ఒక ఉగ్రవాది చేసిన దారుణం, పాకిస్థాన్‌లో పెషావర్ స్కూల్లో తీవ్రవాదులు జరిపిన కాల్పుల షాక్ నుంచి ప్రపంచ ప్రజలు ఇంకా బయటపడక ముందే.. ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్ ల్యాండ్ లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా ...

ఆస్ట్రేలియాలో మరో దారుణ ఘటన...   తెలుగువన్
ఆస్ర్టేలియాలో ఘోరం: ఒకే కుటుంబంలో 8 మంది చిన్నారుల దారుణ హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్ట్రేలియాలో మరో దారుణం   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాకిస్థాన్‌కు ఒబామా గిఫ్ట్ 6వేల కోట్లు   
Namasthe Telangana
వాషింగ్టన్, డిసెంబర్ 20: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు పెద్ద గిఫ్టే ఇచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాము చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ.6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) భారీ నజరానా ఇవ్వనున్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. నేషనల్ ...

పాకిస్థాన్‌కు అమెరికా బిలియన్‌ డాలర్ల సాయం   Andhraprabha Daily

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రతీకారానికి పాక్ రెడీ... ఆరుగురి ఉరికి ఆర్మీ గ్రీన్ సిగ్నల్...!   
వెబ్ దునియా
పెషావర్ ఘటనతో ఉలిక్కిపడ్డ పాకిస్థాన్ తీవ్రవాదులపై ప్రతీకార చర్యలకు నడుంబిగించింది. అందుకు అనుగుణంగా తన కసరత్తులను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా ఆరుగురు తీవ్రవాదులను ఉరితీసేందుకు పాకిస్థాన్ నిర్ణయించింది. ఆ తీవ్రవాదులను ఉరితీయడానికి ఆర్మీ చీఫ్ రహీల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిని ఏ క్షణానైనా ఉరి తీసే అవకాశం ఉంది. ముందుగా ...

పాక్‌లో తీవ్రవాదులకు ఉరి   Namasthe Telangana
తీవ్రవాదులను ఉరి తీసేందుకు క్లియరెన్స్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言