2014年12月14日 星期日

2014-12-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Andhraprabha Daily
   
డ్రగ్స్‌ వద్దు   
Andhraprabha Daily
న్యూఢిల్లి : మాదక ద్రవ్యాల కోసం ఖర్చు చేసే సొమ్ము ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు మళ్లే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదంపై సమాజం, ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడాలన్నారు. పరిష్కా రాలు కోరుకునేవారికి సహాయపడేందుకు హెల్ప్‌లైన్‌ను త్వర లోనే ఏర్పాటు ...

డ్రగ్స్‌.. జాతి రుగ్మత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్రగ్స్‌పై సమష్టి పోరు   Andhrabhoomi
మాదక ద్రవ్యాలు కూడా 'ఉగ్ర' భూతాలు   సాక్షి
వెబ్ దునియా   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అస్వస్థత నుంచి కోలుకుంటున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ   
వెబ్ దునియా
స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రణబ్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల అయింది. స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతిని శనివారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ రెఫరెల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు గుండె సంబంధిత చికిత్సనందించారు. గుండె కండ ...

కోలుకుంటున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ   Andhraprabha Daily
కోలుకుంటున్న ప్రణబ్   Andhrabhoomi
రాష్ట్రపతి ప్రణబ్‌కు యాంజియోప్లాస్టీ!   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


10tv
   
లొసుగుల పుట్ట   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. చట్టంలో చాలా లొసుగులున్నాయని, అప్పట్లో ఆదరాబాదరా దానిని రూపొందించారని తప్పుబట్టారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే చింతల ...

విభజన చట్టంలో సవరణలు   Andhraprabha Daily
విభజన చట్టాన్ని మళ్లీ సమీక్షిస్తారంట..   10tv
పునర్విభజన చట్టాన్ని సవరిస్తాం   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
అలిగిన కొప్పుల!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో మంత్రి పదవుల చిచ్చు మొదలైంది. కేబినెట్‌లో స్థానాన్ని ఆశించిన కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి కాకుండా చీఫ్‌విప్ బాధ్యతలు అప్పగించడంతో అసంతృప్తికి బీజం పడింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, 2004 నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న తనకు తొలి మంత్రివర్గ విస్తరణలో ఉప ...

మాలలు మంత్రులుగా పనికిరారా?   Andhrabhoomi
ఈశ్వర్‌కు విప్‌.. భగ్గుమన్న మాల మహానాడు   Andhraprabha Daily
ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 26 వార్తల కథనాలు »   


సిడ్నీలో ఉగ్రవాదుల కలకలం,20 మందిని నిర్భంధించినుట్లుగా అనుమానం   
సాక్షి
రాయచోటి: చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె మండ లం నారాయణరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే..చిత్తూరు -1 డిపోకు చెందిన ఆర్టీసి అద్దె బస్సు ప్రొద్దుటూరుకు వెళ్తోంది. రాయచోటి నుంచి సంబేపల్లెకు మోటార్‌సైకిల్ పై ...

ఘోర రోడ్డు ప్రమాదంలో... నలుగురి మృతి   Andhraprabha Daily
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం   Andhrabhoomi
బైక్‌ను ఢీకొన్న బస్సు:భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహాభారతాన్ని మించిన పవిత్ర గ్రంథం లేదు : ఎల్కే.అద్వానీ   
వెబ్ దునియా
రాజకీయ పరిజ్ఞానం కోసం మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలను చదవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే. అద్వానీ సూచన చేశారు. మహాభారతాన్ని మించిన పవిత్ర గ్రంథం మరొకటి లేదని ఆయన చెప్పుకొచ్చారు. దేశానికి స్వతంత్రం రాకముందు మహాభారతంతో పాటు రామాయణాన్ని ఆంగ్లం, సింధీ భాషల్లో చదివానని చెప్పిన ఆయన, స్వాతంత్ర్యానంతమే ఆ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
సతీసహగమనం: భర్త చితిపైకి దూకి భార్య మృతి   
Oneindia Telugu
పాట్నా: బీహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆధునిక యుగంలో ఓ మహిళ సతీసహగమనానికి పాల్పడింది. 90 ఏళ్ల భర్త మరణాన్ని తట్టుకోలేని దాహ్వాదేవీ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆయన చితిపైనే పడి ప్రాణాలర్పించింది. పరిమినియా గ్రామంలో నివసించే చరిత్రా యాదవ్‌, దాహ్వాదేవీ దంపతులు. చరిత్రా యాదవ్‌ చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ. శనివారం ...

బిహార్‌లో సతీసహగమనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
నమ్మబుద్ధి కావటం లేదు....   
సాక్షి
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మరణవార్తను నమ్మబుద్ధి కావటం లేదని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి చక్రి అని శంకర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సంగీతాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో ఇంత షాక్ ను... ఎప్పుడూ ఫీల్ ...

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కన్నుమూత.. గుండెపోటుతో..   వెబ్ దునియా
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గుండెపోటుతో మృతి   Palli Batani
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీజే శర్మ ఇక లేరు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్/విజయనగరం: ప్రముఖ నటుడు, అనువాద కళాకారుడు, రచయిత పీజే శర్మ(82) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కళ్లేపల్లి రేగ గ్రామంలో జన్మించారాయన. నాటకాలపై అభిలాషతో పన్నెండేళ్ల వయసులోనే రంగస్థల ప్రవేశం చేసి.. తన 55ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, ...

నటుడు పిజె శర్మ మృతికి సిఎం బాబు సంతాపం   Andhrabhoomi
సాయికుమార్‌ తండ్రి పి.జె.శర్మ కన్నుమూత   Andhraprabha Daily
సీనియర్‌ నటుడు పి.జె.శర్మ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 29 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
షింజో అబెకే మళ్లీ పట్టం   
Andhraprabha Daily
టోక్యో: జపాన్‌ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షింజో అబే నాయకత్వంలోని సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఓట్ల శాతం త క్కువగా ఉండ డాన్ని బట్టి ఆయన చేస్తానని వాగ్దానం చేసిన తప్పనిసరి విధానాలు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్ట్టడం వంటి వన్నీ నెరవేర్చడం సులభం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ఎగ్జిట్‌ ...

జపాన్ ప్రధానిగా మళ్లీ అబే   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言