2014年12月30日 星期二

2014-12-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట.. అరుణ్ జైట్లీ కామెంట్స్!   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట లభించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గత యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 'మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ ...

అమిత్ షాకు ఊరట   సాక్షి
అమిత్‌షాకు క్లీన్‌చిట్‌   Andhraprabha Daily
సోహ్రాబుద్దీన్‌ కేసులో అమిత్‌కు క్లీన్‌చిట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొడాలి నానీ... నీకేం సంబంధం?   
వెబ్ దునియా
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనూహ్య పరిస్థితి నెలకొంది. తాను ఒకటి అనుకుంటే కోర్టు మరోటి తలచింది. లేనిపోనీ అంశాలలో తలదూర్చద్దని మందలించింది. డీజీపీ జాస్తి వెంకట రాముడు నియామకాన్ని సవాల్ చేసిన కేసులో నానికి చివాట్లు తప్పలేదు. కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ మందలించింది. అసలు ట్రిబ్యునల్ కి ...

కొడాలి నానీ... ఏంటిది?   తెలుగువన్
కోర్టు సమయం వృథా చేయవద్దు   Andhrabhoomi
కొడాలి నాని పై హైకోర్టు అసహనం   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధాని కోసం భూమిసేకరణ ప్రారంభం : సీఆర్డీఏ పని ప్రారంభం!   
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం కావాల్సిన భూమి సేకరణ పనులు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం సీఆర్డీఏ కమిషనర్ తన పనులను ప్రారంభించనుంది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి నేడు గుంటూరు జిల్లా చేరుకునే అధికారులు కూడా భూ సమీకరణలో పాల్పంచుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా భూ ...

నేటి నుంచే భూ సమీకరణ   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రి సిద్ధారాఘవయ్య అరెస్ట్‌కు వారెంట్‌ జారీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రకాశం, డిసెంబర్‌ 30: ఏపీ రవాణ మంత్రి శిద్ధారాఘవరావు అరెస్ట్‌ చేయాల్సిందిగా జిల్లా కోర్టు వారెంట్‌ జారీ చేసింది. 2009లో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద టీడీపీ చేపట్టిన ధర్నా కేసులో ఆ పార్టీకి చెందిన కరణం బలరామకృష్ణ మూర్తి, సిద్ధారాఘవయ్యకు జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా వీరు కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన ధర్మాసనం అరెస్ట్‌ ...

ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
58 మండలాలు... 122 కిలోమీటర్ల పరిధి.. 7068 కీలోమీటర్ల విస్తీర్ణం.. ఇదే రాజధాని.!!   
వెబ్ దునియా
రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి హద్దులు గీచేసింది. ఏ ఏ జిల్లాలో ఏఏ మండలాలు దీని పరిధిలోకి వస్తాయో స్పష్టంగా చెప్పేసింది. ఈ మేరకు తయారు చేసిన బిల్లుపై గవర్నర్ సంతకం చేసేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్ డీఏ)పై ఏపీ ప్రభుత్వం ఆరు కీలక జీఓలు జారీ చేసింది. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. vijayawada. రాజధాని నగరాన్ని ...

ఎపి రాజధాని పరిధిలోని మండలాలు ఇవే   News Articles by KSR
నూతన రాజధాని పరిధిపై 5 జీవోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు.. ఏర్పాట్లపై సమీక్ష   
వెబ్ దునియా
భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా రానుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పర్యటనను పురస్కరించుకుని దేశ భద్రతపై కేంద్రం మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను కూడా పరిగణలోకి ...

'ఒబామా పర్యటన'పై రాజ్‌నాథ్ సమీక్ష   సాక్షి
అనుక్షణం.. అప్రమత్తం!   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తలసానిని బర్తరఫ్‌ చేయాలి   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీనుంచి శాసన సభ్యునిగా ఎన్నికై రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్‌ యూదవ్‌పై బర్త్తరఫ్‌ వేటు వేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. మంగళవారం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను కలిసి తలసానిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన ...

స్పీకర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న టిటీడీపీ నేతలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంత్రి పదవి నుంచి తలసానిని బర్త రఫ్ చేయాలి: ఎర్రబెల్లి   సాక్షి
తలసానిని టీ మంత్రివర్గం నుంచి తొలగించాలి : టీ టీడీపీ డిమాండ్   వెబ్ దునియా
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చిత్తూరులో గజరాజుల వీరంగం..! మహిళ దుర్మరణం..!   
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగులు వీరంగం సృష్టిస్తున్నాయి. కుప్పం సరిహద్దుల్లో ఏనుగులు చేసిన దాడిలో ఓబమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. అడవి ప్రాంతంలో పశువులను కాయడానికి వెళ్లిన ఓబమ్మపై మంగళవారం ఉదయం ఏనుగులు ఆకస్మికంగా దాడి చేశాయి. ఆమె వాటి బారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా యత్నించి విఫలమైంది. చివరికి ఆ ఏనుగులు ...

మనుషుల ప్రాణాలతో ఏనుగుల చెలగాటం   తెలుగువన్
ఏనుగుల దాడిలో మహిళ మృతి   Andhrabhoomi
చిత్తూరులో ఏనుగుల బీభత్సం..మహిళ మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మన్యంలో మావోయిస్టుల అలజడి, 13 మంది గిరిజనుల కిడ్నాప్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తూ.గో., డిసెంబర్‌ 30 : సరిహద్దు జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా, చింతూరు మండలం, తేగ గ్రామంలో అలజడి సృష్టించిన మావోయిస్టులు 13 మంది గిరిజనులను కిడ్నాప్‌ చేశారు. శనివారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన 40 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కిడ్నాప్‌ అయిన వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి ...

ఖమ్మంలో 13మందిని కిడ్నాప్ చేసిన మావోలు....   వెబ్ దునియా
13మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయస్టులు   Andhrabhoomi
ఖమ్మంలో కలకలం: 13మందిని కిడ్నాప్ చేసిన మావోలు?   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమల్లోకి సీఆర్‌డీఏ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ చట్టాన్ని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ చట్టం మంగళవారం (డిసెంబర్ 30వ తేదీ) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం.. చట్టంలో ...

సీఆర్‌డీఏ బిల్లుకు గవర్నర్‌ ముద్ర   Andhraprabha Daily
సీఆర్‌డీఏ బిల్లుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言