2014年12月18日 星期四

2014-12-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Namasthe Telangana
   
షెడ్లు నిర్మించైనా పాలన సాగిస్తాం: సీఎం చంద్రబాబు   
Namasthe Telangana
హైదరాబాద్: ఏపీ సర్కారు త్వరలో హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తివేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా విజయవాడ నుంచే కొనసాగిస్తానని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇకపై హైదరాబాద్ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని, విజయవాడ పాలనా రాజధానిగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ...

కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే..   సాక్షి
బాలకృష్ణ 'ఎన్టీఆర్' మాట, హైదరాబాద్ పొలిటికల్ రాజధాని: బాబు   Oneindia Telugu
కొత్త రాజధానికి ఎన్.టి.ఆర్.పేరు -బాలకృష్ణ   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలవుతున్నా రాజధాని నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా ఎపి ఎక్స్ ప్రెస్ పేరే ఉంచుతారా   News Articles by KSR
ఎపి ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి   Andhrabhoomi
ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చండి: కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


Palli Batani
   
కాంతారావు భార్య హైమావతికి ప్రతి నెలా రూ.10 వేలు-కేసీఆర్ ఆర్డర్   
Palli Batani
అలనాడు తన జానపద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ జానపద నటుడు కాంతారావు గుర్తున్నాడా.. ఆయన తన చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిలో జీవితం వెళ్లదీశాడు. ప్రస్తుతం ఆయన భార్య హైమావతి జీవనం గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన భార్య హైమావతికి ప్రతి నెలా రూ.10వేలు ...

కాంతారావు భార్య హైమావతికి రూ.10వేల సాయం!   వెబ్ దునియా
కాంతారావు భార్యకు పెన్షన్   తెలుగువన్
అలనాటి హీరో సతీమణికి కేసీఆర్‌ సాయం   FIlmiBeat Telugu
Andhrabhoomi   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


10tv
   
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా 54 కేసులు నమోదయ్యాయి. సకాలంలో గుర్తించని కారణంగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు గత రెండు రోజుల్లోనే మృతిచెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదు ...

వణికిస్తున్న స్వైన్ ఫ్లూ..   10tv
ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న స్వైన్‌ఫ్లూ   Namasthe Telangana
స్వైన్‌ఫ్లూ కలకలం   Andhraprabha Daily
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 24 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
బాధ్యతలు చేపట్టిన టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 18: లక్షలాది తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేటి నుంచే తన పని ప్రారంభిస్తుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. యువత సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పోస్టుల భర్తీ విషయంలో ఎవరి ఒత్తిడికి లొంగకుండా కమిషన్ ...

కొత్త ఏడాదిలో కొత్త కొలువులు   సాక్షి
చాంబర్లపై లొల్లి.. లొల్లి! ఇరు రాష్ట్రాల కార్యదర్శుల వాదన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల'   Namasthe Telangana
Oneindia Telugu   
Andhraprabha Daily   
News Articles by KSR   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ భార్య!   
వెబ్ దునియా
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ స్థానంలో ఆయన భార్యకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని గురువారం జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ...

తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా సుగుణ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడేళ్లలో మిగులు విద్యుత్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ నూతన మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) చెల్లించిన వెంటనే రైతులకు కొత్త విద్యుత్తు కనెక్షన్లు అందించేందుకు చర్యలు ...

మూడేళ్లలో మిగులు విద్యుత్తు సాధిస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మూడేళ్లలో మిగులు విద్యుత్: లక్ష్మారెడ్డి   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రియురాలిని మరిచిపోలేక భార్యను ఒంటరి చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి!   
వెబ్ దునియా
ప్రియురాలిని మరిచిపోలేక కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్‌‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ''ప్రేమించిన అమ్మాయి నాకెంతో సాయం చేసింది. ఆమె లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని, ఆమె నాతో లేకపోవడం ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది.
ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు...   తెలుగువన్
ప్రేయసిని మరిచిపోలేక.. భార్యను ప్రేమించలేక.. టెక్కీ ఆత్మహత్య   Namasthe Telangana
ప్రేమించిన యువతిని మర్చిపోలేక సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య   Oneindia Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇన్ఫోసిస్ సహా అందరి మద్దతు: సిడ్నీ కేఫ్ ఘటనపై తెలుగు టెక్కీ   
Oneindia Telugu
హైదరాబాద్: కష్టకాలంలో తనకు అన్ని వర్గాల నుండి చక్కటి మద్దతు లభించిందని ఆస్ట్రేలియా తీవ్రవాది చేతుల్లోంచి క్షేమంగా బయటపడ్డ తెలుగు సాఫ్టువేర్ ఇంజినీర్ విశ్వకాంత్ చెప్పారు. ముఖ్యంగా తన కంపెనీ ఇన్ఫోసిస్ యాజమాన్యం మద్దతుగా నిలిచిందన్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఆస్ట్రేలియా ప్రజలు, భారత ప్రభుత్వం నుండి చక్కటి మద్దతు ...

ఇన్ఫోసిస్ నాకు మద్దతుగా నిలిచింది: విశ్వకాంత్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
విష్ణువర్ధన్‌రెడ్డిపై మరో కేసు నమోదు   
Namasthe Telangana
హైదరాబాద్: పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డిపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనపై మాదాపూర్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో ఎమ్మెల్యే గన్‌మెన్‌పై దాడి చేసిన కేసులో విష్ణువర్ధన్‌పై క్రిమినల్ ఆరోపణలు మోపుతూ కేసు ...

విష్ణు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా   Andhrabhoomi
ముందస్తు బెయిల్‌ కోసం విష్ణువర్ధన్‌రెడ్డి పిటిషన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్టుకు రంగం సిద్ధం   వెబ్ దునియా
సాక్షి   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言